LOADING...
PM Modi: ఢిల్లీలో బీజేపీ కార్యాలయానికి మోదీ.. కార్యకర్తలకు సందేశం
ఢిల్లీలో బీజేపీ కార్యాలయానికి మోదీ.. కార్యకర్తలకు సందేశం

PM Modi: ఢిల్లీలో బీజేపీ కార్యాలయానికి మోదీ.. కార్యకర్తలకు సందేశం

వ్రాసిన వారు Sirish Praharaju
May 04, 2026
02:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

పోలింగ్ ఫలితాల ట్రెండ్స్ బీజేపీకి అనుకూలంగా మారుతున్న వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్లనున్నారు. సాయంత్రం 6 గంటలకు పార్టీ కార్యాలయానికి చేరుకుని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయాన్ని పార్టీ ప్రధాన ప్రతినిధి అనిల్ బలూని వెల్లడించారు. ఇక పశ్చిమ బెంగాల్'లో బీజేపీ భారీ ఆధిక్యంలో ఉండగా, అస్సాంలో కూడా ముందంజలో కొనసాగుతోంది. తమిళనాడులో నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ పార్టీ ఆశ్చర్య ఫలితాలు నమోదు చేస్తుండగా, కేరళలో కాంగ్రెస్ ఆధిక్యం కనిపిస్తోంది. మొత్తం మీద ఎన్నికల ఫలితాల్లో కాషాయ పార్టీ జోరు స్పష్టంగా కనిపిస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అనిల్ బలూని చేసిన ట్వీట్ 

Advertisement