NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi and Xi Jinping: 5 ఏళ్ళ తరువాత తొలిసారి భేటీ కానున్న మోదీ, జిన్‌పింగ్‌  
    తదుపరి వార్తా కథనం
    PM Modi and Xi Jinping: 5 ఏళ్ళ తరువాత తొలిసారి భేటీ కానున్న మోదీ, జిన్‌పింగ్‌  
    5 ఏళ్ళ తరువాత తొలిసారి భేటీ కానున్న మోదీ, జిన్‌పింగ్‌

    PM Modi and Xi Jinping: 5 ఏళ్ళ తరువాత తొలిసారి భేటీ కానున్న మోదీ, జిన్‌పింగ్‌  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 23, 2024
    08:55 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బ్రిక్స్‌ 16వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి రష్యా వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో త్వరలో సమావేశమవుతారని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.

    ఈ సమావేశం ఐదేళ్ల తర్వాత ఇరు దేశాధినేతల మధ్య జరుగుతున్న తొలి ముఖాముఖి చర్చ కావడం విశేషం.

    ఇరుదేశాల మధ్య సరిహద్దు గస్తీకి సంబంధించిన తాజా ఒప్పందం నేపథ్యంలో, ఈ భేటీ జరగనుండటంపై ఆసక్తి నెలకొంది

    గత నాలుగున్నరేళ్లుగా గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలతో పాటు సరిహద్దుల్లో ఉన్న ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే.

    వివరాలు 

     పుతిన్‌తో  మోదీ సమావేశం 

    గత నాలుగేళ్లుగా ఇరు దేశాల మధ్య నేరుగా విమాన రాకపోకలు నిలిపివేయబడటం, గతంలో జరిగిన బ్రిక్స్, జీ20 సదస్సుల్లో ఇద్దరు నేతలు సమావేశం అయినప్పటికీ, ప్రత్యక్షంగా ఇరువురి మధ్య ప్రత్యేక భేటీ జరగకపోవటం గమనార్హం.

    ప్రధాని మోదీ మంగళవారం రష్యా లోని కజాన్‌ నగరంలో బ్రిక్స్‌ సదస్సులో పాల్గొనడానికి చేరుకున్నారు. గత మూడు నెలల్లో ఇది ఆయన రష్యా పర్యటనలో రెండోసారి అని సమాచారం.

    కజాన్‌ చేరిన కాసేపటికే ఆయన పుతిన్‌తో సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌ యుద్ధంతో పాటు పలు అంశాలపై నేతలిద్దరూ లోతుగా చర్చించుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    జిన్‌పింగ్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    నరేంద్ర మోదీ

    Narendra Modi : అమెరికా పర్యటనలో ప్రధాని మోదీని కలవనున్న డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్
    PM Modi: రేపటి నుంచి ప్రధాని మోదీ అమెరికా పర్యటన అమెరికా
    USA: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ భేటీ.. ద్వైపాక్షిక చర్చలకు ఊతం జో బైడెన్
    Narendra Modi: 'క్యాన్సర్‌ మూన్‌షాట్‌'లో మోదీ కీలక ప్రకటన.. 40 మిలియన్ల వ్యాక్సిన్‌ డోస్‌ల సాయం క్యాన్సర్

    జిన్‌పింగ్

    మోదీతో జిన్‌పింగ్.. ఇండో చైనా సంబంధాలు బలపడితే ఇరు దేశాలకూ లాభమే  భారతదేశం
    6ఏళ్ల తర్వాత అమెరికాకు వచ్చిన జిన్‌పింగ్‌.. బైడెన్‌తో కీలక భేటీ  చైనా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025