NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: నేడు నలందాకు ప్రధాన మంత్రి.. కొత్త యూనివర్సిటీ క్యాంపస్‌ ప్రారంభం 
    తదుపరి వార్తా కథనం
    PM Modi: నేడు నలందాకు ప్రధాన మంత్రి.. కొత్త యూనివర్సిటీ క్యాంపస్‌ ప్రారంభం 
    నేడు నలందాకు ప్రధాన మంత్రి.. కొత్త యూనివర్సిటీ క్యాంపస్‌ ప్రారంభం

    PM Modi: నేడు నలందాకు ప్రధాన మంత్రి.. కొత్త యూనివర్సిటీ క్యాంపస్‌ ప్రారంభం 

    వ్రాసిన వారు Stalin
    Jun 19, 2024
    09:49 am

    ఈ వార్తాకథనం ఏంటి

    గతంతో భారతదేశ సంబంధాలను పునరుద్దరిస్తూ, నలంద విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం మాట్లాడారు.

    కొన్ని శతాబ్దాలుగా ప్రపంచంలోని "యువత విద్యా అవసరాలను తీర్చడంలో వర్సిటీ చాలా ముందుకు వెళ్తుంది" అని అన్నారు.

    వివరాలు 

    నలందకు ఘనమైన చరిత్ర 

    ఈ విషయమై మోదీ ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు.

    "ఇది మన విద్యా రంగానికి చాలా ప్రత్యేకమైన రోజు.ఈ రోజు ఉదయం 10:30గంటలకు,నలంద విశ్వవిద్యాలయం,కొత్త క్యాంపస్ రాజ్‌గిర్‌లో ప్రారంభం కానుంది. నలందకు ఘనమైన చరిత్ర వుంది. ఈ అద్భుతమైన భాగంలో భారత్ కు బలమైన అనుబంధం ఉంది" అని రాసుకొచ్చారు.

    అధికారిక ప్రకటన ప్రకారం,ప్రధాని మోదీ ఉదయం 10:30 గంటలకు నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్‌ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత జరిగే సభలోప్రసంగించనున్నారు.

    ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత,నరేంద్ర మోదీ బిహార్ రావడం ఇదే తొలి సారి.

    విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్,బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్,ముఖ్యమంత్రి నితీష్ కుమార్,నలంద యూనివర్సిటీ ఛాన్సలర్ అరవింద్ పనగారియా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

    వివరాలు 

    17 దేశాల విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నారు 

    ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భూటాన్, బ్రూనై, దారుస్సలాం, కంబోడియా, చైనా, ఇండోనేషియా, లావోస్, మారిషస్, మయన్మార్, న్యూజిలాండ్, పోర్చుగల్, సింగపూర్, దక్షిణ కొరియా, శ్రీలంక, వియత్నాం సహా మొత్తం 17 దేశాలకు చెందిన విదేశీ ప్రతినిధులు కూడా రానున్నారు. కార్యక్రమానికి హాజరవుతారు.

    వివరాలు 

    క్యాంపస్ రెండు అకడమిక్ బ్లాక్‌లుగా విభజన 

    క్యాంపస్ రెండు అకడమిక్ బ్లాక్‌లుగా విభజించారు. ఒక్కొక్కటి 40 తరగతి గదులు ,మొత్తం సీటింగ్ కెపాసిటీ సుమారు 1900.

    ఇందులో రెండు ఆడిటోరియంలు ఉన్నాయి. ఒక్కొక్కటి 300 మంది సీటింగ్ కెపాసిటీతో ఉంటుంది.

    ఇది దాదాపు 550 మంది వ్యక్తులతో కూడిన స్టూడెంట్ హాస్టల్‌ని కలిగి ఉంది.

    ఇది అంతర్జాతీయ కేంద్రం, 2000 మంది వరకు కూర్చునే ఆడిటోరియం, ఫ్యాకల్టీ క్లబ్ , స్పోర్ట్స్ కాంప్లెక్స్ వంటి అనేక అదనపు సౌకర్యాలను కూడా కలిగి ఉంది

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    బిహార్

    తాజా

    PM Modi: ఉగ్రవాదులను చావు దెబ్బకొట్టాం.. సైనికుల ధైర్యానికి దేశం గర్విస్తోంది : మోదీ నరేంద్ర మోదీ
    Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్‌! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూట్ రీస్టార్ట్.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం! నరేంద్ర మోదీ

    నరేంద్ర మోదీ

    PM Modi Nomination: ప్రధాని మోదీ నామినేషన్‌కు 12 మంది సీఎంలు  భారతదేశం
    PM Modi: ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రధాని మోదీని నిషేధించాలంటూ పిటిషన్‌.. తిరస్కరించిన సుప్రీంకోర్టు   భారతదేశం
    PM Modi: వారణాసి నుంచి నామినేషన్‌ దాఖలు చేసిన ప్రధాని మోదీ  భారతదేశం
    Pak-America: మోదీకి.. పాక్ -అమెరికన్ బిజినెస్ మెన్ అరుదైన ప్రశంస అంతర్జాతీయం

    బిహార్

    Bihar: పూజారి దారుణ హత్య.. కళ్ళు బయటకు తీసి, జననాంగాలను..  హత్య
    Bihar: పూజారి హత్య కేసులో ట్విస్ట్.. బలవంతంగా సెక్స్ చేస్తున్నాడని ప్రియురాలే..  హత్య
    హిందీ మాట్లాడేవారు తమిళనాడులో టాయిలెట్లు కడుగుతున్నారు: ఎంపీ సంచలన కామెంట్స్  తమిళనాడు
    Video: Plane gets stuck under bridge: బీహార్‌లో వంతెన కింద ఇరుక్కుపోయిన విమానం  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025