NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / గుజరాత్‌లో రూ.4400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభించిన ప్రధాని మోదీ 
    గుజరాత్‌లో రూ.4400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభించిన ప్రధాని మోదీ 
    భారతదేశం

    గుజరాత్‌లో రూ.4400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభించిన ప్రధాని మోదీ 

    వ్రాసిన వారు Naveen Stalin
    May 12, 2023 | 05:34 pm 1 నిమి చదవండి
    గుజరాత్‌లో రూ.4400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభించిన ప్రధాని మోదీ 
    గుజరాత్‌లో రూ.4400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభించిన ప్రధాని మోదీ

    ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో సుమారు రూ.4,400 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పట్టణాభివృద్ధి, నీటి సరఫరా, రోడ్డు, రవాణా, గనులు, ఖనిజాల శాఖల కింద చేపట్టిన పలు పనులను ప్రధాని మోదీ ప్రారంభించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో బహుళ గ్రామాల తాగునీటి సరఫరా పథకాల పెంపుదల, అహ్మదాబాద్‌లో ఓవర్‌బ్రిడ్జి, నరోడా జీఐడీసీలో డ్రైనేజీ సేకరణ నెట్‌వర్క్, మెహసానా, అహ్మదాబాద్‌లలో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, దహెగామ్‌లో ఒక ఆడిటోరియం పనులను ప్రధాని ప్రారంభించారు.

    పీఎంఏవై కింద 19వేల ఇళ్ల నిర్మాణం- తాళాలు అందజేసిన మోదీ

    జునాగఢ్ జిల్లాలో బల్క్ పైప్‌లైన్ ప్రాజెక్టులు, గాంధీనగర్ జిల్లాలో నీటి సరఫరా పథకాల పెంపుదల, ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, కొత్త నీటి పంపిణీ స్టేషన్లు, వివిధ టౌన్ ప్లానింగ్ రోడ్లకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం కింద నిర్మించిన సుమారు 19,000 ఇళ్ల సామూహిక గృహ ప్రవేశం కార్యక్రమంలో ప్రధాన మంత్రి పాల్గొని, లబ్ధిదారులకు కీలను అందజేశారు. దాదాపు రూ.1950 కోట్లతో పీఎంఏవై ఇళ్లను చేపట్టారు. అంతకుముందు రోజు, ఆల్ ఇండియా ప్రైమరీ టీచర్ ఫెడరేషన్ - అఖిల భారతీయ శిక్షా సంఘ్ అధివేషన్ 29వ ద్వైవార్షిక సదస్సులో కూడా ప్రధాని మోదీ పాల్గొన్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    నరేంద్ర మోదీ
    గుజరాత్
    ప్రధాన మంత్రి
    తాజా వార్తలు

    నరేంద్ర మోదీ

    రాజస్థాన్‌లో రూ.5,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ; ప్రతిపక్షాలపై పరోక్ష విమర్శలు  ప్రధాన మంత్రి
    సోనియా గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం; ఈసీకి ఫిర్యాదు  కర్ణాటక
    కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారు; ఈ నెలఖరులోనే!  ప్రధాన మంత్రి
    మోదీ జీ, మీ మాట కోసమే న్యాయం వేచి చేస్తోంది: ప్రియాంక గాంధీ  ప్రియాంక గాంధీ

    గుజరాత్

    డిఫరెంట్ ఫ్లేవర్లతో గోల్డెన్ ఐస్ క్రీమ్; ఎక్కడో తెలుసా?  సూరత్
    రాహుల్ గాంధీకి చుక్కెదురు; జైలు శిక్షపై స్టే ఇచ్చేందుకు సూరత్ కోర్టు నిరాకరణ  రాహుల్ గాంధీ
    ఐస్‌క్రీమ్ మార్కెట్‌లోకి రిలయన్స్; అమూల్, మదర్ డెయిరీకి గట్టి పోటీ తప్పదా?  రిలయెన్స్
    పరువు నష్టం కేసు: రాహుల్ గాంధీ తన బెయిల్ పిటిషన్‌లో చెప్పిన విషయాలు ఏంటంటే? రాహుల్ గాంధీ

    ప్రధాన మంత్రి

    Mann ki Baat 100th Episode: ప్రజలతో కనెక్ట్ అవడానికి 'మన్ కీ బాత్' నాకు మార్గాన్ని చూపింది: ప్రధాని మోదీ  మన్ కీ బాత్
    'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్; వంద ఇసుక రేడియోలతో అబ్బురపరిచే సైకత శిల్పం మన్ కీ బాత్
    కాంగ్రెస్ నన్ను 91సార్లు దుర్భాషలాడింది: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఫైర్ కర్ణాటక
    91ఎఫ్‌ఎం ట్రాన్స్‌మీటర్ల ప్రారంభంతో రేడియో పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ

    తాజా వార్తలు

     వైఎస్ వివేకా రాసిన లేఖపై వేలి ముద్రలు ఎవరివో తేల్చే పనిలో సీబీఐ  ఆంధ్రప్రదేశ్
    సీబీఎస్ఈ 10వ ఫలితాలు విడుదల; రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి భారత జట్టు
    International Nurses Day 2023; నర్సులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి  ప్రపంచం
    అధిక పెన్షన్: బకాయిలను మళ్లించడానికి 3నెలల కాలపరిమితిని విధించిన ఈపీఎఫ్ఓ  పెన్షన్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023