NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Punjab Farmers: 6నెలలకు సరిపోయే రేషన్, డీజిల్‌తో సరిహద్దుకు పంజాబ్ రైతులు
    తదుపరి వార్తా కథనం
    Punjab Farmers: 6నెలలకు సరిపోయే రేషన్, డీజిల్‌తో సరిహద్దుకు పంజాబ్ రైతులు
    Punjab Farmers: 6నెలలకు సరిపోయే రేషన్, డీజిల్‌తో సరిహద్దుకు పంజాబ్ రైతులు

    Punjab Farmers: 6నెలలకు సరిపోయే రేషన్, డీజిల్‌తో సరిహద్దుకు పంజాబ్ రైతులు

    వ్రాసిన వారు Stalin
    Feb 13, 2024
    02:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రైతులు చేపట్టిన 'చలో దిల్లీ' మార్చ్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశ రాజధాని సరిహద్దులను పోలీసులు పూర్తిగా మూసేశారు.

    దిల్లీలోకి రైతులు ప్రవేశించకుండా బారికేడ్లు, కాంక్రీట్ స్లాబ్‌లు, ముళ్ల తీగలను ఏర్పాటు చేశారు.

    సరిహద్దులను మూసివేసినందున, దాదాపు 6 నెలలకు సరిపోయేంత రేషన్, డీజిల్‌తో ట్రాక్టర్లరో పంజాబ్ రైతులు సరిహద్దుకు చేరుకున్నారు.

    ఎన్నిరోజులైనా సరిహద్దు వద్ద వేచి చూస్తామని రైతులు, ఇందుకోసం అన్ని ఏర్పాట్లను చేసుకున్నామని చెబుతున్నారు.

    2020లో రైతుల చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలల పాటు దిల్లీ సరిహద్దులో చేసిన నిరనసలకు ఇది కొనసాగింపే అని రైతులు అంటున్నారు.

    రైతు

    సూది నుంచి సుత్తి వరకు అన్ని పనిముట్లను తెచ్చుకున్నాం: పంజాబ్ రైతు

    రేషన్, డీజిల్‌ మాత్రమే కాకుండా అనేక సామగ్రిని తమ వెంట తెచ్చుకున్నట్లు పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు చెందిన రైతు హర్భజన్ సింగ్ తెలిపారు.

    బారీకెడ్లు, కాంక్రీట్ స్లాబ్‌లు, ముళ్ల తీగలను పగలగొట్టేందుకు సూది నుంచి సుత్తి వరకు అన్ని పనిముట్లను తాము తెచ్చుకున్నట్లు వెల్లడించారు.

    దాదాపు ఆరు నెలలకు సరిపోయేలా రేషన్‌తో తమ గ్రామం నుంచి బయలుదేరినట్లు పేర్కొన్నారు.

    హర్యానాకు చెందిన తమ సోదరులకు కూడా తగినంత డీజిల్‌తో సరిహద్దుకు వచ్చినట్లు చెప్పారు.

    2020 రైతుల నిరసనలో తాను పాల్గొన్నట్లు తెలిపిన హర్భజన్ సింగ్.. ఈసారి మాత్రం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు విరమించబోమని చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పంజాబ్
    దిల్లీ
    తాజా వార్తలు

    తాజా

    Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్ మాలీవుడ్
    Google I/O 2025: గూగుల్ కొత్త ఏఐ మోడ్‌తో షాపింగ్ ఇక స్మార్ట్‌గా.. ట్రై-ఆన్, ట్రాకింగ్, తక్షణ చెల్లింపుల సౌలభ్యం! గూగుల్
    #NewsBytesExplainer: ఫేక్ ప్రామిస్‌తో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం.. చట్టం ఏం చెబుతుందంటే? న్యాయస్థానం
    Honda X-ADV : 745 సీసీ ఇంజిన్‌తో హోండా ఎక్స్-ఏడీవీ 750 లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్

    పంజాబ్

    కూల్ డ్రింక్ వలలో చిక్కిన ఘరానా దంపతులు.. మోసగత్తె డాకు హసీనా అరెస్ట్ భారతదేశం
    అంద‌రికీ ఫ్రీగా గుర్బానీ ప్రసారం.. పంజాబ్ అసెంబ్లీలో కీలక బిల్లుకు ఆమోదం భగవంత్ మాన్
    పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం ఓపీ సోనీ అరెస్ట్; ఆదాయానికి మించిన ఆస్తులే కారణం తాజా వార్తలు
    ఉత్తర భారతాన్ని వణిస్తున్న వర్షాలు; 37మంది మృతి; హిమాచల్‌‌, దిల్లీలో హై అలర్ట్ వర్షాకాలం

    దిల్లీ

    Revanth Reddy: నేడు దిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీని కలిసే అవకాశం రేవంత్ రెడ్డి
    Three minors stab Delhi man: వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన ముగ్గురు మైనర్లు.. ఆపై డెడ్‌బాడీకి నిప్పు హత్య
    Delhi Airport: దిల్లీలో దట్టమైన పొగమంచు.. విమాన కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం భారతదేశం
    NewsClick case: అప్రూవర్‌గా మారేందుకు కోర్టును ఆశ్రయించిన HR హెడ్  న్యూస్ క్లిక్

    తాజా వార్తలు

    Tata cars: టాటా కార్ల కొనుగోళ్లపై రూ.70వేల వరకు తగ్గింపు  టాటా మోటార్స్
    Peddapalli: పెద్దపల్లిలో ఫుడ్‌ పాయిజన్‌.. ఇద్దరు మృతి, 17 మందికి అస్వస్థత  పెద్దపల్లి
    PM Modi: ఐదేళ్లలో అద్భుతమైన ఆవిష్కరణలు తీసుకొచ్చాం : 17వ లోక్‌సభ చివరి ప్రసంగంలో ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    Telangana: తెలంగాణలో 32 మంది డిప్యూటీ కలెక్టర్లు, 132మంది తహసీల్దార్ల బదిలీ  తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025