NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: అసెంబ్లీలో మళ్లీ ప్రశ్నోత్తరాలు రద్దు.. ఎమ్మెల్యేల్లో అసంతృప్తి!
    తదుపరి వార్తా కథనం
    Telangana: అసెంబ్లీలో మళ్లీ ప్రశ్నోత్తరాలు రద్దు.. ఎమ్మెల్యేల్లో అసంతృప్తి!
    అసెంబ్లీలో మళ్లీ ప్రశ్నోత్తరాలు రద్దు.. ఎమ్మెల్యేల్లో అసంతృప్తి!

    Telangana: అసెంబ్లీలో మళ్లీ ప్రశ్నోత్తరాలు రద్దు.. ఎమ్మెల్యేల్లో అసంతృప్తి!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 24, 2025
    10:40 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రస్తుత అసెంబ్లీ సెషన్‌లో ప్రశ్నోత్తరాలు రద్దు చేయడం పరిపాటిగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    ఇప్పటికే రెండు సార్లు రద్దైన ప్రశ్నోత్తరాల‌ను, తాజాగా సోమవారం మూడోసారి రద్దు చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించడంతో, ఈ సెషన్‌లో మూడుసార్లు ప్రశ్నోత్తరాల‌ను రద్దు చేసినట్లైంది.

    దీనిపై బీఆర్‌ఎస్‌ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రభుత్వం తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతుందని, అందుకే ప్రశ్నోత్తరాల‌ను రద్దు చేస్తోందని ఆ పార్టీ ఆరోపించింది.

    అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం దీనిపై అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం.

    Details

    ప్రజా సమస్యలు చర్చకు రావాలంటే ప్రశ్నోత్తరాలు తప్పనిసరి

    తమ నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే అవకాశం కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

    ప్రజాసమస్యలు చర్చకు రావాలంటే ప్రశ్నోత్తరాలు తప్పనిసరి అని వారు అభిప్రాయపడ్డారు.

    సోమవారం అసెంబ్లీలో పురపాలక, పట్టణాభివృద్ధి, సోషల్‌ వెల్ఫేర్‌, ట్రైబల్‌, మైనార్టీ సంక్షేమం, పరిశ్రమలు, ఐటీ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, స్త్రీ-శిశు సంక్షేమం, బీసీ సంక్షేమ శాఖల పద్దులపై చర్చ జరగనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ఇండియా

    తాజా

    SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గింపు   స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
    unemployment data: దేశంలో తొలిసారిగా నెలవారీ ఉద్యోగ గణాంకాలు.. ఏప్రిల్‌లో నిరుద్యోగ రేటు 5.1శాతం కేంద్ర ప్రభుత్వం
    Anurag Kashyap: లాభాల కోసం కళను తాకట్టు పెట్టిన ఓటీటీ వేదికలు : అనురాగ్ కశ్యప్‌ ఓటిటి
    Hari Hara Veera Mallu: 'హరిహర వీరమల్లు' కొత్త రిలీజ్ డేట్‌ ను ప్రకటించిన టీమ్‌.. ఎప్పుడంటే?  హరిహర వీరమల్లు

    తెలంగాణ

    Telangana Assembly Sessions:రేపటి నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు.. భద్రతా చర్యలు కట్టుదిట్టం క్రీడలు
    Telangana: వేసవి ప్రారంభంలోనే వట్టిపోతున్న బోర్లు.. ఎండిపోతున్న పంటలు భారతదేశం
    TGPSC Group-2 Results: తెలంగాణ గ్రూప్-2 ఫలితాలు విడుదల.. మొత్తం 783 ఉద్యోగాలకు పోటీ ఎంతంటే! భారతదేశం
    Gaddar Awards: మార్చి 13 నుంచి గద్దర్ అవార్డుల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం సినిమా

    ఇండియా

    Sam Pitroda: ఐఐటీ రాంచీ తర్వాత.. రూర్కీలోనూ జూమ్‌ మీటింగ్‌ హ్యాక్.. శామ్‌ పిట్రోడా ఆరోపణ  కాంగ్రెస్
    IIT Baba: న్యూస్‌రూమ్‌లో ఐఐటీ బాబాపై దాడి! నోయిడా
    Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. మంచు చరియల కింద చిక్కుకున్న 8 మంది ఉత్తరాఖండ్
    Tinmar Mallanna: తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్‌ షాక్‌.. పార్టీ నుంచి సస్పెన్షన్ కాంగ్రెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025