NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఫ్రిడ్జ్ కొంటున్నారా? అయితే మీ జేబు ఖాళీ కావాల్సిందే!
    తదుపరి వార్తా కథనం
    ఫ్రిడ్జ్ కొంటున్నారా? అయితే మీ జేబు ఖాళీ కావాల్సిందే!
    వివిధ మోడల్స్, స్టార్ రేటింగ్‌లపై ధర ఆధారపడి ఉంటుంది

    ఫ్రిడ్జ్ కొంటున్నారా? అయితే మీ జేబు ఖాళీ కావాల్సిందే!

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Jan 03, 2023
    04:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సాధారణంగా వేసవిలో ఉపయోగించే వస్తువులు చలికాలంలో తక్కువ ధరకు లభిస్తాయి. మార్చి వచ్చిందంటే చాలు ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు ధరలు అమాంతం పెరిగిపోతాయి. కానీ ఈసారి మాత్రం రిఫ్రిజిరేటర్ల విషయంలో మాత్రం కొంచెం ముందుగానే ధరలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

    జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ కొత్త నిబంధనలే ఇందుకు కారణం.

    ఇప్పుడు గోద్రెజ్, హైయర్, పానాసోనిక్ వంటి కంపెనీల రిఫ్రిజిరేటర్ల కోసం కస్టమర్‌లు 2-5 శాతం ఎక్కువ చెల్లించవలసి ఉంటుంది.

    ఫ్రాస్ట్-ఫ్రీ ఫ్రిజ్ ఫ్రీజర్, రిఫ్రిజిరేటర్ ప్రొవిజనింగ్ యూనిట్లను వేర్వేరుగా లేబుల్ చేయడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇది తయారీదార్లకు ఇన్‌పుట్ ఖర్చును పెంచుతోంది.

    రిఫ్రిజిరేటర్

    ఈ కొత్త నిబంధనలు తయారు ఖర్చును పెంచుతున్నాయి

    రిఫ్రిజిరేటర్ ని ఎనర్జీ ఎఫెక్టివ్‌గా తయారు చేయడానికి అయ్యే ఖర్చు తయారీ ఖర్చును 3 శాతం వరకు పెంచుతుంది. అయితే, ఇది వివిధ మోడల్స్, స్టార్ రేటింగ్‌లపై ఆధారపడి ఉంటుంది.

    గోద్రెజ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కమల్ నంది మాట్లాడుతూ, "ఇప్పుడు వస్తువులను విడిగా లేబుల్ చేయవలసి ఉంటుంది కాబట్టి, రిఫ్రిజిరేటర్ల ధర 2-3 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. అయితే రిఫ్రిజిరేటర్ల నికర సామర్థ్యాన్ని కంపెనీలు తెలియజేయాల్సి ఉంటుంది" అని అన్నారు.

    నికర సామర్థ్యం అంటే వినియోగదారులు వాస్తవానికి ఉపయోగించగల సామర్థ్యం. 5 శాతం మేర రిఫ్రిజిరేటర్ల ధరలు పెంచనున్నట్లు పానాసోనిక్ మేనేజింగ్ ఎడిటర్ తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    వ్యాపారం
    ధర
    ఫీచర్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    భారతదేశం

    రామానుజన్ నంబర్ 1729 కి ఉన్న విశేషం తెలుసుకోవాల్సిందే సినిమా
    మంచి ఉద్యోగం వదులుకోని.. సన్యాసిగా మారుతున్న యువ శాస్త్రవేత్త భారతదేశం
    PF చందాదారులకు శుభవార్త, నెలవారీ పెన్షన్ పెంపుపై జాతీయ కమిటీ నోటీసు వ్యాపారం
    భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్ రాజస్థాన్

    వ్యాపారం

    మార్కెట్ లో లాభాలని తెచ్చిపెట్టే క్రిప్టో కరెన్సీలేంటో తెలుసుకుందామా? టెక్నాలజీ
    3,720 కోట్లతో జియో చేతికి చిక్కనున్న రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్‌ టెక్నాలజీ
    రూ.12 లక్షల కోట్లు ఆవిరి, వరుస నష్టాలతో మార్కెట్ అతలాకుతలం టెక్నాలజీ
    2023లో కూడా ఇంటి నుండి పనిచేసే సౌకర్యం కొనసాగుతుందా? టెక్నాలజీ

    ధర

    7 సిరీస్‌లతో పాటు BMW i7 జనవరి 7న లాంచ్ ఆటో మొబైల్
    సరికొత్త ఫీచర్‌తో boAT వేవ్ ఎలక్ట్రా స్మార్ట్ వాచ్ లాంచ్ ఫీచర్
    అదరగొట్టే ఫీచర్స్ తో 2022లో 5 టాప్ స్మార్ట్ ఫోన్ల వివరాలు ఫీచర్
    HONOR సంస్థ విడుదల చేసిన 80 GT, Pad V8 Pro ఫీచర్లు, ధర టెక్నాలజీ

    ఫీచర్

    టాటా హారియర్ సర్ప్రైజ్.. లాంచ్ కాబోతున్న సరికొత్త స్పెషల్ ఎడిషన్ కార్
    మరో 5 వేరియంట్లను విడుదల చేయనున్న మహీంద్రా స్కార్పియో-ఎన్ ఆటో మొబైల్
    వేగంగా ఛార్జింగ్ అయ్యే GT Neo 5ను జనవరి 5న విడుదల చేయనున్నRealme ఆండ్రాయిడ్ ఫోన్
    2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు సిద్ధంగా ఉన్న MBP M502N ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025