NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / శరద్ పవార్ రాజీనామా తిరస్కరణ.. అధ్యక్షుడిగా కొనసాగాలన్న ఎన్సీపీ కమిటీ
    తదుపరి వార్తా కథనం
    శరద్ పవార్ రాజీనామా తిరస్కరణ.. అధ్యక్షుడిగా కొనసాగాలన్న ఎన్సీపీ కమిటీ
    ఎన్సీపీ పదవికి రాజీనామా చేసిన శరద్ పవార్

    శరద్ పవార్ రాజీనామా తిరస్కరణ.. అధ్యక్షుడిగా కొనసాగాలన్న ఎన్సీపీ కమిటీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 05, 2023
    01:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రెండు రోజుల క్రితం శరద్ పవార్ ఎన్సీపీ అధ్యక్ష పదవికీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజీమానాను పార్టీ ప్యానల్ అమోదించలేదు.

    పార్టీ అధినేతగా ఆయనే కొనసాగలంటూ ఎన్సీపీ కమిటీ ట్విస్ట్ ఇచ్చింది. కాసేపటీ క్రితమే ఎన్సీపీ ప్యానల్ ముగిసిన తర్వాత.. పార్టీ వైప్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ మీడియా సమావేశంలో కొన్ని కీలక అంశాలను వెల్లడించారు.

    మే2న శరద్ పవర్ అధ్యక్ష రాజీనామా చేయడంతో తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఎన్పీపీ కీలక నేతలతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

    పవార్ రాజీమానా ప్రకటనతో తాము షాక్ కు గురయ్యాయమని, ఆయన ఇలాంటి ప్రకటన చేస్తాడని తాము ఊహించుకోలేదని తెలిపారు.

    Details

    శరద్ పవర్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి

    సుప్రియా వాలే, అజియ్ పవార్, ఫ్రపుల్ పటేల్, భుజ్ బల్ సహా 18 మంది సభ్యులగా ఉన్న కమిటీ శుక్రవారం భేటి అయ్యింది.

    తమకు సమాచారం ఇవ్వకుండానే పవర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని, పార్టీ నేతలు, కార్యకర్తల డిమాండ్ల మేరకు ఈ రోజు కమిటీ భేటీ అయ్యిందని.. పార్టీ అధినేతగా పవర్ కొనసాగాలని కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని ఫ్రపుల్ పటేల్ తెలియజేశారు.

    కమిటీ నిర్ణయంపై పవార్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటాడో ప్రస్తుతం ఆసక్తిగా మారింది. అయితే ఎన్పీసీ అధ్యక్షుడిగా కొనసాగడంపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని గురువారం శరద్ పవార్ ప్రకటించిన విషయం తెలిసిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శరద్ పవార్
    నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    శరద్ పవార్

    సావర్కర్, అదానీలకు పవార్ మద్దతు; 'హిండెన్‌బర్గ్'పై జేపీసీ అనవసరమని వ్యాఖ్య నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ
    అజిత్ పవార్ మళ్లీ ఎన్‌సీపీకి హ్యాండ్ ఇవ్వనున్నారా? బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ
    'అవి పుకార్లు మాత్రమే, నిజం కాదు'; బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ

    నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ

    రాజకీయ పార్టీల విరాళాల్లో 66శాతం అజ్ఞాత వ్యక్తులు ఇచ్చినవే: ఏడీఆర్ నివేదిక బీజేపీ
    ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టుకు వెళ్లిన 14రాజకీయ పార్టీలు; ఏప్రిల్ 5న విచారణ సుప్రీంకోర్టు
    ప్రతిపక్షాలకు ఎదురదెబ్బ; ఈడీ, సీబీఐపై దాఖలు చేసిన పిటిషన్‌ స్వీకరణకు సుప్రీంకోర్టు నిరాకరణ సుప్రీంకోర్టు
    ఏపీలో 'బీఆర్ఎస్‌'కు షాకిచ్చిన ఈసీ; జాతీయ స్థాయిలో 'ఆప్‌'కు ప్రమోషన్  ఎన్నికల సంఘం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025