NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'అవి పుకార్లు మాత్రమే, నిజం కాదు'; బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఎన్‌సీపీ నేత అజిత్ పవార్
    తదుపరి వార్తా కథనం
    'అవి పుకార్లు మాత్రమే, నిజం కాదు'; బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఎన్‌సీపీ నేత అజిత్ పవార్
    'అవి పుకార్లు మాత్రమే, నిజం కాదు'; బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఎన్‌సీపీ నేత అజిత్ పవార్

    'అవి పుకార్లు మాత్రమే, నిజం కాదు'; బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఎన్‌సీపీ నేత అజిత్ పవార్

    వ్రాసిన వారు Stalin
    Apr 18, 2023
    04:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) నాయకుడు, మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మంగళవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరికపై క్లారిటీ ఇచ్చారు.

    బీజేపీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. ఆ పుకార్లను నమ్మొద్దని పేర్కొన్నారు. ఎన్‌సీపీలోనే కొనసాగనున్నట్లు నొక్కిచెప్పారు.

    తాను ఏ ఎమ్మెల్యేల సంతకాలను తీసుకోలేదని, అ ఊహాగానాలను నమ్మొద్దని చెప్పారు. తన మామ ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌తో మంగళవారం తెల్లవారుజామున ఎన్నికలకు సంబంధించిన సమావేశమైనట్లు అజిత్ పవార్ ట్వీట్ చేశారు.

    ఎన్‌సీపీ

    అజిత్ పవార్ మాతో మాట్లలేదు: బీజీపీ మహారాష్ట్ర చీఫ్

    ఎన్‌సీపీ ఎమ్మెల్యేలతో మంగళవారం సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆరోపణపు వచ్చిన నేపథ్యంలో అజిత్ పవార్ ట్విట్టర్ వేదికగా ఖండించారు.

    అజిత్ పవార్ బీజేపీలో చేరడం గురించి పార్టీలో ఎవరితోనూ చర్చలు జరుపుతున్నట్లు తనకు ఎటువంటి సమాచారం లేదని పార్టీ మహారాష్ట్ర చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే చెప్పారు.

    ఇవి పుకార్లని, తాను అజిత్ పవార్‌ తోపాటు ఇతర ఎన్‌సీపీ నాయకులతో మాట్లాడినట్లు శివసేన (ఉద్ధవ్ బాల్ థాకరే), రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు.

    అజిత్ పవార్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసించిన తర్వాత అతను బీజేపీ చేరుతున్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ
    శరద్ పవార్
    మహారాష్ట్ర
    తాజా వార్తలు

    తాజా

    Motivation: అవమానాలు తాత్కాలికం.. మీ విలువే శాశ్వతం! జీవితం
    MI vs DC: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై.. ఇంటిబాట పట్టిన ఢిల్లీ ముంబయి ఇండియన్స్
    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్
    Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్ మాలీవుడ్

    నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ

    రాజకీయ పార్టీల విరాళాల్లో 66శాతం అజ్ఞాత వ్యక్తులు ఇచ్చినవే: ఏడీఆర్ నివేదిక బీజేపీ
    ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టుకు వెళ్లిన 14రాజకీయ పార్టీలు; ఏప్రిల్ 5న విచారణ సుప్రీంకోర్టు
    ప్రతిపక్షాలకు ఎదురదెబ్బ; ఈడీ, సీబీఐపై దాఖలు చేసిన పిటిషన్‌ స్వీకరణకు సుప్రీంకోర్టు నిరాకరణ సుప్రీంకోర్టు
    సావర్కర్, అదానీలకు పవార్ మద్దతు; 'హిండెన్‌బర్గ్'పై జేపీసీ అనవసరమని వ్యాఖ్య శరద్ పవార్

    శరద్ పవార్

    అజిత్ పవార్ మళ్లీ ఎన్‌సీపీకి హ్యాండ్ ఇవ్వనున్నారా? బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ

    మహారాష్ట్ర

    ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి యోగి ఆదిత్యనాథ్
    నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి రోడ్డు ప్రమాదం
    ముంబయి-గోవా హైవేపై కారును ఢీకొన్న ట్రక్కు, 9మంది మృతి గోవా
    Pune: పిల్లలు పుట్టడం లేదని శ్మశానంలో మహిళతో ఎముకలపొడి తినిపించిన అత్తమామలు భారతదేశం

    తాజా వార్తలు

    125 అడుగుల ఎత్తైన అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    'అధికార దాహంతో దేశానికి చాలా హాని చేశారు'; కాంగ్రెస్‌పై విరుచుకపడ్డ మోదీ  నరేంద్ర మోదీ
    జమ్ముకశ్మీర్: ఉధంపూర్‌లో కూలిన పాదచారుల వంతెన; 20 మందికిపైగా గాయాలు  జమ్ముకశ్మీర్
    హర్యానా: యువకుడి పురుషాంగాన్ని కొరికేసిన పిట్‌బుల్ కుక్క  హర్యానా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025