NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rhea Singha: 'మిస్ యూనివర్స్ ఇండియా 2024'గా రియా సింఘా 
    తదుపరి వార్తా కథనం
    Rhea Singha: 'మిస్ యూనివర్స్ ఇండియా 2024'గా రియా సింఘా 
    'మిస్ యూనివర్స్ ఇండియా 2024'గా రియా సింఘా

    Rhea Singha: 'మిస్ యూనివర్స్ ఇండియా 2024'గా రియా సింఘా 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 23, 2024
    09:29 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ ఏడాది మిస్‌ యూనివర్స్‌ ఇండియా కిరీటాన్ని రియా సింఘా దక్కించుకున్నారు. జైపూర్ లో జరిగిన 'మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2024' పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు.

    2015లో మిస్‌ యూనివర్స్‌ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న ఊర్వశీ రౌతేలా ఈ కార్యక్రమంలో న్యాయనిర్ణేతగా పాల్గొన్నారు.

    రియా విజయంపై ఊర్వశీ సంతోషం వ్యక్తం చేస్తూ, ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.

    వివరాలు 

    51మంది ఫైనలిస్టులతో పోటీ పడి.. 

    ఈ సందర్భంగా రియా మాట్లాడుతూ.. "మిస్‌ యూనివర్స్‌ ఇండియా కిరీటాన్ని గెలుచుకోవడం నా జీవితంలో మరపురాని రోజు.ఈ పోటీల్లో పాల్గొనడం కోసం చాలా కష్టపడ్డాను. ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఉన్న కృషి ఎంతో ఉందని" పేర్కొన్నారు. ఆమె గతంలో గెలిచినవారిని తనకు స్ఫూర్తిగా తీసుకున్నట్లు తెలిపారు.

    ఈ సందర్భంగా ఊర్వశీ మీడియాతో మాట్లాడుతూ,"రియా గ్లోబల్ మిస్‌ యూనివర్స్‌ 2024లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది.ఆమె ఆ పోటీల్లోనూ విజయం సాధించాలని ఆశిస్తున్నాను.ఈ పోటీల్లో పాల్గొన్న అమ్మాయిలు అందరూ చాలా కష్టపడ్డారు,వారి అంకితభావం ఎంతో ప్రభావవంతంగా ఉంది" అని అన్నారు.

    గుజరాత్‌కు చెందిన రియాసింఘా 18 ఏళ్ల వయసులోనే 51మంది ఫైనలిస్టులతో పోటీ పడుతూ ఈ కిరీటాన్ని సొంతం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జైపూర్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    జైపూర్

    భారతదేశంలో OXO మోడల్‌ బైక్ ను ప్రారంభించిన స్వదేశీ సంస్థ HOP ఆటో మొబైల్
    అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా? భూకంపం
    సింగరేణి ఆధ్వర్యంలో కరెంట్ వెలుగులు; కొత్త థర్మల్, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం తెలంగాణ
    విద్యుదుత్పత్తిపై సింగరేణి ఫోకస్; ఇక లాభాలే లాభాలు! తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025