జైపూర్: వార్తలు
IPL 2025: ఆపరేషన్ సిందూర్ను ఉటంకిస్తూ.. జైపూర్ స్టేడియంకు బాంబు బెదిరింపులు
భారత సైన్యం ఇటీవల పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారీ స్థాయిలో దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.
Jaipur: పెట్రోల్ బంక్ వద్ద భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు మృతి
రాజస్థాన్లో ఓ పెట్రోల్ బంక్ వద్ద ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సీఎన్జీ ట్యాంకర్ లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించింది.
Toxic gases leak: జైపూర్ కోచింగ్ సెంటర్లో విష వాయువుల కలకలం.. స్పృహతప్పిన విద్యార్థులు
రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఉన్న ఉత్కర్ష్ కోచింగ్ సెంటర్లో విష వాయువుల కలకలం చోటుచేసుకుంది.
Jaipur Special: బాలీవుడ్ను సైతం ఆకర్షిస్తున్నలొకేషన్.. అయితే, వింటర్ లో ఇక్కడకు టూర్ వేసేయండి..!
జైపూర్ నగరం భారతదేశంలోని అత్యంత సాంస్కృతిక వారసత్వం కలిగిన నగరాలలో ఒకటి.
Rhea Singha: 'మిస్ యూనివర్స్ ఇండియా 2024'గా రియా సింఘా
ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని రియా సింఘా దక్కించుకున్నారు. జైపూర్ లో జరిగిన 'మిస్ యూనివర్స్ ఇండియా 2024' పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు.
SpiceJet Staff: అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వేధింపులు..చెంప ఛెళ్లుమనిపించిన స్పైస్జెట్
జైపూర్ ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ స్క్రీనింగ్పై వాగ్వాదం తర్వాత స్పైస్జెట్ ఉద్యోగిని అనురాధ రాణి ..పురుష అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ను చెంపదెబ్బ కొట్టారు.
US tourist duped in Jaipur: ₹300 ఆభరణాన్ని ₹6 కోట్లకు అమెరికా మహిళకు విక్రయం.. ఫిర్యాదు.. పరారీలో తండ్రీకొడుకులు
జైపూర్లోని ఓ నగల దుకాణం నుంచి రూ.6 కోట్ల విలువైన నకిలీ ఆభరణాలను కొనుగోలు చేసి అమెరికాకు చెందిన ఓ మహిళ మోసపోయింది.
YS Sharmila: ఘనంగా షర్మిల కొడుకు పెళ్లి.. హాజరుకాని వైఎస్ జగన్.. ఫొటోలు వైరల్
YS Sharmila son marriage: వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి-ప్రియా అట్లూరి పెళ్లి శనివారం రాజస్థాన్లోని జోధ్పూర్ ఉమైద్ భవన్లో వైభవంగా జరిగింది.
France President: నేడు భారత్ కి రిపబ్లిక్ డే ముఖ్య అతిథి.. ప్రధానితో కలిసి రోడ్డు షో
ఈ ఏడాది రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మన దేశాన్ని సందర్శిస్తున్నారు.
Jaipur: జైపూర్ లో కారు ఢీకొని మహిళ మృతి.. మరొకరికి గాయాలు
జైపూర్లోని నైట్క్లబ్లో మంగళవారం రాత్రి జరిగిన వాగ్వాదం నేపథ్యంలో కారు ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందింది.
Karni Sena chief murder : షూటర్కు ఆయుధాలు అందించినందుకు జైపూర్ మహిళ అరెస్ట్
కర్ణి సేన అధినేత సుఖ్దేవ్ సింగ్ గోగమేడి హత్యకు పాల్పడిన షూటర్లలో ఒకరికి ఆయుధాలు అందించి, వసతి ఏర్పాటు చేసిన మహిళను రాజస్థాన్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
Rajasthan: కర్ణి సేన అధినేత హత్యను నిరసిస్తూ.. నేడు రాజస్థాన్ వ్యాప్తంగా బంద్
శ్రీ రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణి సేన, ఇతర కమ్యూనిటీ సంస్థలు మంగళవారం రాజస్థాన్లో చీఫ్ సుఖ్దేవ్ సింగ్ గోగమేడి హత్యకు గురైన నేపథ్యంలో బుధవారం రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిచ్చాయి.
Jaipur: కర్ణి సేన అధినేత సుఖ్దేవ్ సింగ్ గోగమేడిని కాల్చి చంపిన దుండగులు
జైపూర్లో మంగళవారం రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగమేడిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.
Rajasthan: జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బస్సు-ట్రక్కు ఢీ; 11మంది మృతి
రాజస్థాన్లోని జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
రన్నింగ్ ట్రైన్లో ఆర్పీఎఫ్ జవాన్ కాల్పులు; నలుగురు మృతి
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) జవాన్ కదుతున్న రైలులో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ట్రైన్లో మొత్తం నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు.
విద్యుదుత్పత్తిపై సింగరేణి ఫోకస్; ఇక లాభాలే లాభాలు!
సింగరేణి అనేగానే మనకు గుర్తుకొచ్చేది బొగ్గు. గనుల్లో వెలికి తీసిన బొగ్గును పరిశ్రమలు, విద్యుత్ సంస్థలకు విక్రయించడం ఆనవాయితీగా వస్తోంది.
సింగరేణి ఆధ్వర్యంలో కరెంట్ వెలుగులు; కొత్త థర్మల్, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ రాబోయే రోజుల్లో 1,050మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. థర్మల్, సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై జరిగిన సమీక్ష సమావేశంలో సింగరేణి కంపెనీ సీఅండ్ఎండీ శ్రీధర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
అఫ్గానిస్థాన్లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా?
అఫ్ఘానిస్థాన్లో మంగళవారం రాత్రి 6.5 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఈ భూకంపం ధాటికి ఉత్తర భారతదేశంలోని దిల్లీ, పంజాబ్, రాజస్థాన్లోని జైపూర్, జమ్ముకశ్మీర్లో ప్రకంపనలు సంభవించాయి. ఆఫ్ఘనిస్థాన్లో భూకంపం వస్తే దాని ప్రకంపనలు ఉత్తర భారతంలో ఎందుకొచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశంలో OXO మోడల్ బైక్ ను ప్రారంభించిన స్వదేశీ సంస్థ HOP
స్వదేశీ స్టార్ట్-అప్ HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ భారతదేశంలో OXO మోడల్ను ప్రారంభించింది, దీని ప్రారంభ ధర రూ. 1.4 లక్షలు (ఎక్స్-షోరూమ్). మోటార్సైకిల్ బేస్, ప్రో మోడల్స్ లో అందుబాటులో ఉంటుంది. తయారీ సంస్థ ఈ బైక్ను ప్రస్తుతం జరుగుతున్న హైదరాబాద్ ఈ-మోటార్ షోలో ప్రదర్శించింది. ప్రో ప్యాకేజీ కింద మొత్తం-ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని ఐదు రంగులలో ఆర్డర్ చేసుకోవచ్చు.