NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / గుంటూరు; రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, 20 మందికి గాయాలు 
    తదుపరి వార్తా కథనం
    గుంటూరు; రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, 20 మందికి గాయాలు 
    గుంటూరు; రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, 20 మందికి గాయాలు

    గుంటూరు; రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, 20 మందికి గాయాలు 

    వ్రాసిన వారు Stalin
    Jun 05, 2023
    05:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు మృతి చెందారు. 20మందికి గాయాలయ్యాయి.

    ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, సలోమి అనే మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

    కొండపాడు పీఎఫ్ ప్రత్తిపాడు మండలానికి చెందిన కొంత మంది వ్యక్తులు ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు చేబ్రోలు మండలం జూపూడికి ట్రాక్టర్‌లో వెళ్తుండగా అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది.

    గాయాలైన వారిని గుంటూరు ఆసుపత్రికి తరలించారు.

    గుంటూరు

    ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 40 మంది 

    క్షతగాత్రులను మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. ప్రమాదానికి గురైన ట్రాలీలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఉత్తమ చికిత్స అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

    ప్రత్తిపాడు మండలం కొండపాడుకు చెందిన పలువురు శుభకార్యాల నిమిత్తం చేబ్రోలు మండలం జూపూడికి ట్రాక్టర్‌లో వెళ్తున్నారు.

    ఈ క్రమంలో వట్టిచెరుకూరు వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 40 మంది ఉన్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గుంటూరు జిల్లా
    రోడ్డు ప్రమాదం
    తాజా వార్తలు
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    గుంటూరు జిల్లా

    గుంటూరు: ఇప్పటంలో ఆక్రమణల పేరుతో కూల్చివేతలు; గ్రామస్థుల ఆగ్రహం ఆంధ్రప్రదేశ్

    రోడ్డు ప్రమాదం

    2021లో లక్షా యాభై మూడు వేలమందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో బలి భారతదేశం
    ఢిల్లీ ప్రమాదంలో ఆరో అరెస్టు: పోలీసుల అదుపులో అంజలిని ఈడ్చుకెళ్లిన కారు యజమాని దిల్లీ
    దిల్లీ ప్రమాదం షాకింగ్ అప్డేట్: అంజలి కారుకింద ఇరుక్కుందని తెలిసి కూడా.. దిల్లీ
    నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి మహారాష్ట్ర

    తాజా వార్తలు

    తెలంగాణలో ఆర్టీఏ సర్వర్ డౌన్; నిలిచిపోయిన వాహనాల రిజిస్ట్రేషన్  రవాణా శాఖ
    పెన్సిల్వేనియాలో కాల్పుల కలకలం; ముగ్గురు మృతి  తుపాకీ కాల్పులు
    ప్రపంచ ధనవంతుల జాబితాలో మళ్లీ నంబర్ 1కు చేరుకున్న ఎలోన్ మస్క్  ఎలాన్ మస్క్
    తెలంగాణలో తప్పనిసరిగా సందర్శించే ఈ టూరిస్టు ప్రదేశాల గురించి తెలుసుకోండి తెలంగాణ

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట; చంద్రబాబు పాలనలో నిర్ణయాలపై విచారణకు లైన్ క్లియర్  అమరావతి
    శ్రీకాకుళంలో బహుదా నదిపై కుప్పకూలిన బ్రిటిష్ కాలం నాటి వంతెన  శ్రీకాకుళం
    ఏపీ, తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదల ఎప్పుడంటే? తాజా వార్తలు
    రేపే ఏపీలో టెన్త్ పరీక్షా ఫలితాలు రిలీజ్.. పూర్తి వివరాలివే  విద్యా శాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025