NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ మద్ధతు..వివక్ష ఉన్నంతవరకు అవి కొనసాగాల్సిందే 
    తదుపరి వార్తా కథనం
    రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ మద్ధతు..వివక్ష ఉన్నంతవరకు అవి కొనసాగాల్సిందే 
    వివక్ష ఉన్నంతవరకు అవి కొనసాగాల్సిందే

    రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ మద్ధతు..వివక్ష ఉన్నంతవరకు అవి కొనసాగాల్సిందే 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 07, 2023
    05:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    సమాజంలో వివక్ష పీడిస్తోందని,అసమానతలు ఉన్నంత కాలం మినహాయింపులు ఉండాలని అభిప్రాయపడ్డారు.

    నాగ్‌పూర్‌లో జరిగిన ఓ సమావేశంలో మరాఠాలు రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న సందర్భంగా భగవత్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.

    సమాజంలో తోటి మనుషులను వెనుకబడేలా చేశామని, వారిని నిర్లక్ష్యం చేశామన్నారు. ఇలా 2 వేల ఏళ్ల పాటు కొనసాగిందన్నారు. సమానత్వం కోసమే రిజర్వేషన్లు పెట్టుకున్నట్లు చెప్పారు.

    వివక్ష ఉన్నంత కాలం రిజర్వేషన్లు కొనసాగించాలని, ఇందుకు ఆర్ఎస్ఎస్ పూర్తిస్థాయి మద్దతిస్తుందన్నారు.

    ఆర్థిక, రాజకీయ సమానత్వాన్ని గుర్తించడమే కాదు, ఆయా వర్గాలకు గౌరవాన్ని ఇవ్వాలన్నారు. వివక్ష పేరిట 2000 ఏళ్లు బాధపడ్డారని, వివక్ష లేని వాళ్లు మరో 200 ఏళ్లు ఇబ్బందులను అంగీకరించవచ్చన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    సమాజంలో ఇప్పటికీ వివక్ష ఉంది : మోహన్ భగవత్

    #WATCH | Nagpur, Maharashtra: On reservations, RSS chief Mohan Bhagwat says, "We kept our own fellow human beings behind in the social system...We did not care for them, and this continued for almost 2,000 years...Until we provide them equality, some special remedies have to be… pic.twitter.com/kBxrlAYAgV

    — ANI (@ANI) September 6, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నాగపూర్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    నాగపూర్

    యూట్యూబ్‌లో వీడియోలు చూసి బిడ్డను ప్రసవించిన బాలిక; ఆ తర్వాత చిన్నారి హత్య మహారాష్ట్ర
    కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్; రూ.10 కోట్లు డిమాండ్ నితిన్ గడ్కరీ
    నాగ్‌పూర్‌: ఆరేళ్లబాలుడిపై వీధికుక్కల దాడి; వీడియో వైరల్  మహారాష్ట్ర
    త్వరలోనే సికింద్రాబాద్- నాగ్‌పూర్ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ పరుగులు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025