NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / సచిన్ పైలెట్ 'జన్ సంఘర్ష్ యాత్ర'; అశోక్ గెహ్లాట్‌పై మరోసారి ఫైర్
    తదుపరి వార్తా కథనం
    సచిన్ పైలెట్ 'జన్ సంఘర్ష్ యాత్ర'; అశోక్ గెహ్లాట్‌పై మరోసారి ఫైర్
    సచిన్ పైలెట్ 'జన్ సంఘర్ష్ యాత్ర'; అశోక్ గెహ్లాట్‌పై మరోసారి ఫైర్

    సచిన్ పైలెట్ 'జన్ సంఘర్ష్ యాత్ర'; అశోక్ గెహ్లాట్‌పై మరోసారి ఫైర్

    వ్రాసిన వారు Stalin
    May 09, 2023
    03:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు రాజస్థాన్ కాంగ్రెస్‌లో మళ్లీ కుమ్ములాట మొదలైనట్లు కనిపిస్తోంది.

    రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

    అశోక్ గెహ్లాట్‌కు సోనియా గాంధీ నాయకురాలు కాదనీ, బీజేపీకి చెందిన వసుంధర రాజే అని సచిన్ పైలట్ ఆరోపించారు.

    కాంగ్రెస్ పార్టీ కీలకమైన కర్ణాటక ఎన్నికలను ఎదుర్కోవడానికి ఒకరోజు ముందు తనసొంత పార్టీ ముఖ్యమంత్రిపై పైలెట్ ఆరోపణలు చేశారు.

    అంతేకుకాకుండా తాను పార్టీ మారే అవకాశం లేదని తేల్చి చెప్పారు. అలాగే రాష్ట్రంలో అవినీతిని ఎత్తిచూపేందుకు, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం అజ్మీర్ నుంచి జైపూర్ వరకు 'జన్ సంఘర్ష్ యాత్ర'ను చేపట్టనున్నట్లు పైలెట్ ప్రకటించారు.

    కాంగ్రెస్

    అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యలకు పొంతన లేదు: సచిన్

    2020లో కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి సచిన్ పైలట్ తిరుగుబాటు చేసినప్పుడు మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే తన ప్రభుత్వాన్ని రక్షించడంలో సహాయపడ్డారని స్వయంగా అశోక్ గెహ్లాట్ గతవారం తన ప్రసంగంలో పేర్కొన్నట్లు సచిన్ పైలెట్ ఆరోపించారు.

    ధోల్‌పూర్‌లో ముఖ్యమంత్రి ప్రసంగం విన్న తర్వాత, ఆయన నాయకురాలు సోనియా గాంధీ కాదని, ఆయన నాయకురాలు వసుంధర రాజే అని తాను భావిస్తున్నట్లు పైలట్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.

    బీజేపీ తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించిందని అతను (గెహ్లాట్) ఆరోపించారని, ఆ తర్వాత ప్రభుత్వాన్ని కాపాడటానికి బీజేపీ నాయకులు రాజే సహాయం చేసినట్లు మళ్లీ అతనే చెప్పడం విడ్డూరంగా ఉందని స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజస్థాన్
    అశోక్ గెహ్లాట్
    కాంగ్రెస్
    తాజా వార్తలు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    రాజస్థాన్

    భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్ భారతదేశం
    ప్రధాని మోదీ రాజస్థాన్‌ పర్యటనలో రాజకీయ కోణం? ‌అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమా? ప్రధాన మంత్రి
    ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 భారతదేశంలోనే ఉన్నాయి భారతదేశం
    అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా? భూకంపం

    అశోక్ గెహ్లాట్

    రాజస్థాన్ కాంగ్రెస్‌లో వర్గపోరు; అధిష్టానం హెచ్చరికను లెక్కచేయకుండా సచిన్ పైలెట్ నిరాహార దీక్ష  కాంగ్రెస్

    కాంగ్రెస్

    ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టుకు వెళ్లిన 14రాజకీయ పార్టీలు; ఏప్రిల్ 5న విచారణ సుప్రీంకోర్టు
    కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు; లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్తర్వులు రాహుల్ గాంధీ
    Karnataka Assembly Elections: 124మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ కర్ణాటక
    శాశ్వతంగా అనర్హుడిగా ప్రకటించినా తగ్గేది లేదు, జైల్లో పెట్టినా భయపడను: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ

    తాజా వార్తలు

    జమ్ముకశ్మీర్‌‌లో మరో ఎన్‌కౌంటర్‌- ఇద్దరు ఉగ్రవాదులు హతం  జమ్ముకశ్మీర్
    తెలంగాణ పర్యాటక రంగం కొత్త పుంతలు; బడ్జెట్ హోటళ్ల నిర్మాణం తెలంగాణ
    మేము నేరస్థులమా? మమ్మల్ని చంపేయండి; అర్దరాత్రి ఉద్రిక్తతపై వినేష్ ఫోగట్‌ కన్నీటి పర్యంతం  దిల్లీ
    దేశంలో స్వల్పంగా పరిగిన కరోనా కేసులు; కొత్తగా 3,962 మందికి వైరస్ కరోనా కొత్త కేసులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025