NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Jaggi Vasudev: బ్రెయిన్ సర్జరీ తర్వాత కోలుకుంటున్న సద్గురు.. హెల్త్‌ అప్‌డేట్‌ ఇచ్చిన సద్గురు 
    తదుపరి వార్తా కథనం
    Jaggi Vasudev: బ్రెయిన్ సర్జరీ తర్వాత కోలుకుంటున్న సద్గురు.. హెల్త్‌ అప్‌డేట్‌ ఇచ్చిన సద్గురు 
    బ్రెయిన్ సర్జరీ తర్వాత కోలుకుంటున్న సద్గురు

    Jaggi Vasudev: బ్రెయిన్ సర్జరీ తర్వాత కోలుకుంటున్న సద్గురు.. హెల్త్‌ అప్‌డేట్‌ ఇచ్చిన సద్గురు 

    వ్రాసిన వారు Stalin
    Mar 26, 2024
    12:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు,ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురుజగ్గీ వాసుదేవ్ సర్జరీ తరువాత వేగంగా కోలుకుంటున్నారు.

    ఈ క్రమంలో తన ఆరోగ్య పరిస్థితిపై సద్గురు ఎక్స్ వేదికగా అప్డేట్ ఇచ్చారు.

    ఆసుపత్రి బెడ్ పై తలకు బ్యాండేజ్ తో ఎంతో కూల్ గా న్యూస్ పేపర్ చదువుతున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

    తీవ్రమైన తలనొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరే ముందు సద్గురు మెదడులో బహుళ రక్తస్రావంతో బాధపడ్డారని ప్రకటన పేర్కొంది.

    గతవారం దిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో సద్గురుకు బ్రెయిన్ సర్జరీ అయిన సంగతి తెలిసిందే.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    సద్గురు చేసిన ట్వీట్ 

    #Sadhguru #SpeedyRecovery pic.twitter.com/rTiyhYPiJM

    — Sadhguru (@SadhguruJV) March 25, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    దిల్లీ

    Farmers Protest: పంజాబ్‌లో రైల్వే ట్రాక్‌లను దిగ్బంధన .. నేడు చర్చలకు పిలిచిన కేంద్రం! భారతదేశం
    Delhi Fire Accident: ఢిల్లీలోని అలీపూర్‌లోని పెయింట్‌ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. 11 మంది మృతి  అగ్నిప్రమాదం
    Bharat Bandh: నేడు భారత్ బంద్.. కొనసాగుతున్న రైతుల ఆందోళనలు  భారతదేశం
    Farmers Protest: శంభు సరిహద్దులో రైతు మృతి  హర్యానా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025