NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Hoax calls: భద్రతలో రాజీ పడేదేలే.. బాంబు బెదిరింపులపై రామ్మోహన్ నాయుడు సీరియస్
    తదుపరి వార్తా కథనం
    Hoax calls: భద్రతలో రాజీ పడేదేలే.. బాంబు బెదిరింపులపై రామ్మోహన్ నాయుడు సీరియస్
    భద్రతలో రాజీ పడేదేలే.. బాంబు బెదిరింపులపై రామ్మోహన్ నాయుడు సీరియస్

    Hoax calls: భద్రతలో రాజీ పడేదేలే.. బాంబు బెదిరింపులపై రామ్మోహన్ నాయుడు సీరియస్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 21, 2024
    03:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    విమానయాన భద్రతపై కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

    పౌర విమానయాన భద్రతను మరింత పటిష్టం చేయడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నామని, బెదిరింపులకు పాల్పడే వారిని నో-ఫ్లై జాబితాలో చేర్చేలా చట్టాలను సవరిస్తున్నామని హెచ్చరించారు.

    ఇటీవల విమానాలకు వస్తున్న బెదిరింపులు పూర్తిగా తప్పుడు ప్రయోజనాల కోసమే జరుగుతున్నాయని, ప్రభుత్వం వాటిపై తగిన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.

    విలేకర్ల సమావేశంలో రామ్మోహన్‌ నాయుడు ఆయన మాట్లాడారు.

    ఇటీవల పలు విమానాలకు బెదిరింపులొచ్చాయని, వాటిపై తక్షణ చర్యలు తీసుకుని భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని, గత వారంలో 90కి పైగా వచ్చిన బెదిరింపులలో ఏ ఒక్కటి కూడా వాస్తవం లేదన్నారు.

    Details

    దర్యాప్తు కొనసాగుతోంది

    భద్రతా నియమాల విషయంలో రాజీ పడకుండానే దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు.

    రాబోయే రోజుల్లో సివిల్ ఏవియేషన్ చట్టాలను మరింత పటిష్టం చేసేందుకు పరిశీలన చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

    1982లో అమల్లోకి వచ్చిన సేఫ్టీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ చట్టాన్ని సవరించే యోచనలో ఉన్నామని, విదేశీ విధివిధానాలను అనుసరిస్తూ కఠినమైన ప్రోటోకాల్‌లను అమలు చేయనున్నామని రామ్మోహన్‌ నాయుడు చెప్పారు.

    గత వారం రోజుల్లోనే ఇండిగో, విస్తారా, ఎయిర్‌ ఇండియా, ఆకాశ ఎయిర్ వంటి సంస్థలకు చెందిన విమానాలకు పలు బెదిరింపులు రావడంతో వాటిలో కొన్నింటిని వేరే మార్గాలకు మళ్లించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కింజరాపు రామ్మోహన్ నాయుడు
    బాంబు బెదిరింపు

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    కింజరాపు రామ్మోహన్ నాయుడు

    Bharatiya Vayuyan Vidheyak 2024: బ్రిటిష్ కాలం నాటి ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం స్థానంలో కొత్త ఏవియేషన్ బిల్లు  కేంద్ర పౌర విమానయాన శాఖ
    Rammohan Naidu: రాజమహేంద్రవరం నుండి దిల్లీకి త్వరలోనే సర్వీసు: రామ్మోహన్‌ నాయుడు రాజమహేంద్రవరం
    Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాతంత్య్ర సమరయోధుడి పేరు  విజయనగరం

    బాంబు బెదిరింపు

    Hoax bomb: దుబాయ్ కి వెళ్లే విమానానికి బాంబు బెదిరింపు.. కస్టడీలో 13 ఏళ్ల బాలుడు  భారతదేశం
    Jammu-Jodhpur Train: జమ్మూ-జోధ్‌పూర్ రైలుకి బాంబు బెదిరింపు.. పంజాబ్ లో రైలు నిలిపివేత  భారతదేశం
    Bomb Threat: బెంగళూరులోని 'తాజ్ వెస్ట్ ఎండ్' హోటల్‌కు బాంబు బెదిరింపు.. క్షుణ్ణంగా తనిఖీలు బెంగళూరు
    Tamil Nadu: మదురైలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు..   తమిళనాడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025