NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP High Court: ప్రభుత్వ కార్యాలయాలు వైజాగ్‌కు తరలింపు.. క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
    తదుపరి వార్తా కథనం
    AP High Court: ప్రభుత్వ కార్యాలయాలు వైజాగ్‌కు తరలింపు.. క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
    ప్రభుత్వ కార్యాలయాలు వైజాగ్‌కు తరలింపు.. క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

    AP High Court: ప్రభుత్వ కార్యాలయాలు వైజాగ్‌కు తరలింపు.. క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 12, 2023
    06:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వైజాగ్‌కు ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ రైతు పరిక్షణ సమితి నేలు హైకోర్టు(High Court)లో పిటిషన్ దాఖలు చేశారు.

    దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేసింది.

    రాజధాని ఆఫీసులను వైజాగ్‌కు తరలించడం లేదని, తరలిస్తున్నట్లు వస్తున్న ప్రచారం కేవలం అపోహ మాత్రమేనని వైసీపీ సర్కార్ స్పష్టం చేసింది.

    ఈ పిటీషన్‌ను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపాలని రిజిస్ట్రీలో అప్లికేషన్ ఇచ్చినట్లు ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు.

    Details

    వచ్చే సోమవారానికి కేసు వాయిదా

    ఈ కేసు విచారణను వచ్చే సోమవారం నాటికి వాయిదా వేయాలని కోరారు.

    కార్యాలయాల తరలింపుపై ప్రభుత్వం నుంచి స్పష్టత ఇవ్వాలని నిన్న హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు.

    ఈ నేపథ్యంలో కార్యాలయాలను తరలించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు సమాచారమిచ్చింది.

    అనంతరం కేసు విచారణను వచ్చే సోమవారానికి ఏపీ హైకోర్టు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వైజాగ్
    హైకోర్టు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    వైజాగ్

    అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే మైలవరం
    వైజాగ్‌: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు ఆంధ్రప్రదేశ్
    Andhra pradesh: రిలయన్స్ పెట్టుబడులతో 50వేల మందికి ఉద్యోగావకాశాలు: ముఖేష్ అంబానీ ముకేష్ అంబానీ
    ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: రెండోరోజు రూ.1.15 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్

    హైకోర్టు

    తెలంగాణ: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసిన హైకోర్టు టీఎస్పీఎస్సీ
    స్కిల్ డెవలప్‌మెంట్ కేసు: క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు  చంద్రబాబు నాయుడు
    గ్రూప్-1 పరీక్ష రద్దుపై హైకోర్టు డివిజన్ బెంచ్‌కు టీఎస్‌పిఎస్‌సీ అప్పీల్ టీఎస్పీఎస్సీ
    పీఓపీ వినాయకుడి విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు.. అలాంటి చోట్ల చేయొద్దని ఆదేశం హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025