NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మే 1నుంచి షిర్డీ సాయిబాబా ఆలయం మూసివేత; ఎందుకో తెలుసా?
    తదుపరి వార్తా కథనం
    మే 1నుంచి షిర్డీ సాయిబాబా ఆలయం మూసివేత; ఎందుకో తెలుసా?
    మే 1నుంచి షిర్డీ సాయిబాబా ఆలయం మూసివేత; ఎందుకో తెలుసా?

    మే 1నుంచి షిర్డీ సాయిబాబా ఆలయం మూసివేత; ఎందుకో తెలుసా?

    వ్రాసిన వారు Stalin
    Apr 28, 2023
    04:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం షిర్డీ సాయిబాబా ఆలయం మే 1 నుంచి నిరవధికంగా మూసివేస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ పేర్కొంది.

    ఆలయ భద్రత కోసం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)ను మోహరించాలని భారత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ యాజమాన్యం పిలుపునిచ్చింది.

    పారిశ్రామిక సంస్థలు, మెట్రో స్టేషన్లు, విమానాశ్రయాలను రక్షించేందుకు మాత్రమే సీఐఎస్ఎఫ్‌ను కేంద్రం మోహరించింది.

    ఆలయ భద్రతలో ఇప్పటి వరకు సీఐఎస్ఎఫ్‌ను కేంద్రం ఉపయోగించలేదు. ఇప్పటి వరకు మందిర భద్రత బాధ్యత రాష్ట్ర పోలీసులు చూసుకునేవారు.

    షిర్డీ

    ఆలయ మూసివేత వల్ల వేలాది మంది జీవనోపాధిపై ప్రభావం 

    2018 నుంచి షిర్డీ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్‌ భద్రతను పర్యవేక్షిస్తోంది.

    ఆలయ మూసివేత స్థానికులపై తీవ్ర ప్రభావాన్ని చూపునుంది. సందర్శకులు రాకపోవడం వల్ల హోటళ్లు, దుకాణాలు మొదలైనవాటిని కూడా మూసివేయాల్సి ఉంటుంది. దీంతో వేలాది మంది జీవనోపాధిపై ప్రభావం చూపనుంది.

    మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లోని ఒక చిన్న పట్టణంలో ఉన్న ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు.

    అన్ని వయసుల వారు, అన్ని మతాల వారు సాయిబాబా ఆలయాన్ని సందర్శిస్తుంటారు.

    ఆలయ నిర్వహణ బాధ్యతను శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ (ఎస్ఎస్ఎస్‌టీ) నిర్వహిస్తోంది. ఆలయ ప్రాంగణం నిర్వహణ, ఉచిత భోజనం, పాఠశాలలు, కళాశాలల వంటి ధార్మిక సౌకర్యాలను ట్రస్ట్ నిర్వహిస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    షిర్డీ సాయిబాబా
    మహారాష్ట్ర
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    షిర్డీ సాయిబాబా

    షిర్డీ సాయిబాబా ఆలయానికి కొత్త సమస్య; గుట్టలుగా పేరుతున్న నాణేలు; స్థలం లేదంటున్న బ్యాంకులు  మహారాష్ట్ర

    మహారాష్ట్ర

    ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి యోగి ఆదిత్యనాథ్
    నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి రోడ్డు ప్రమాదం
    ముంబయి-గోవా హైవేపై కారును ఢీకొన్న ట్రక్కు, 9మంది మృతి గోవా
    Pune: పిల్లలు పుట్టడం లేదని శ్మశానంలో మహిళతో ఎముకలపొడి తినిపించిన అత్తమామలు భారతదేశం

    తాజా వార్తలు

    పీఎఫ్‌ఐ విచారణ: బిహార్, యూపీ, పంజాబ్, గోవాలో ఎన్‌ఐఏ దాడులు ఎన్ఐఏ
    ఎయిర్ ఇండియాలో డిజిటల్ సిస్టమ్స్ అప్‌గ్రేడ్; చాట్‌జీపీటీ కోసం రూ.1600కోట్ల పెట్టుబడి  ఎయిర్ ఇండియా
    కారణం లేకుండానే బ్రియాన్ హంఫ్రీస్‌ను సీఈఓగా తొలగించిన కాగ్నిజెంట్ వ్యాపారం
    ఖగోళ అద్భుతం: బెంగళూరులో జీరో షాడో డే- నీడలు అదృశ్యం  బెంగళూరు

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    దొంగతనం చేశాడనే అనుమానంతో మేనేజర్‌ను దారుణంగా కొట్టారు; ప్రభుత్వాస్పత్రిలో మృతదేహం  ఉత్తర్‌ప్రదేశ్
    Ambedkar Jayanti 2023: దేశంలోనే డాక్టరేట్‌ అభ్యసించిన మొదటి వ్యక్తి అంబేద్కర్  అంబేద్కర్
    దేశంలో కొత్తగా 11,109మందికి కరోనా; 7నెలల గరిష్టానికి కేసులు కరోనా కొత్త కేసులు
    'ఆపరేషన్ ఝాన్సీ' ఎలా జరిగింది? పక్కా ప్లానింగ్ యూపీ పోలీసులు అసద్‌ ఎన్‌కౌంటర్ చేశారా?  ఉత్తర్‌ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025