NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మే 1నుంచి షిర్డీ సాయిబాబా ఆలయం మూసివేత; ఎందుకో తెలుసా?
    మే 1నుంచి షిర్డీ సాయిబాబా ఆలయం మూసివేత; ఎందుకో తెలుసా?
    భారతదేశం

    మే 1నుంచి షిర్డీ సాయిబాబా ఆలయం మూసివేత; ఎందుకో తెలుసా?

    వ్రాసిన వారు Naveen Stalin
    April 28, 2023 | 04:32 pm 0 నిమి చదవండి
    మే 1నుంచి షిర్డీ సాయిబాబా ఆలయం మూసివేత; ఎందుకో తెలుసా?
    మే 1నుంచి షిర్డీ సాయిబాబా ఆలయం మూసివేత; ఎందుకో తెలుసా?

    మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం షిర్డీ సాయిబాబా ఆలయం మే 1 నుంచి నిరవధికంగా మూసివేస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ పేర్కొంది. ఆలయ భద్రత కోసం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)ను మోహరించాలని భారత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ యాజమాన్యం పిలుపునిచ్చింది. పారిశ్రామిక సంస్థలు, మెట్రో స్టేషన్లు, విమానాశ్రయాలను రక్షించేందుకు మాత్రమే సీఐఎస్ఎఫ్‌ను కేంద్రం మోహరించింది. ఆలయ భద్రతలో ఇప్పటి వరకు సీఐఎస్ఎఫ్‌ను కేంద్రం ఉపయోగించలేదు. ఇప్పటి వరకు మందిర భద్రత బాధ్యత రాష్ట్ర పోలీసులు చూసుకునేవారు.

    ఆలయ మూసివేత వల్ల వేలాది మంది జీవనోపాధిపై ప్రభావం 

    2018 నుంచి షిర్డీ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్‌ భద్రతను పర్యవేక్షిస్తోంది. ఆలయ మూసివేత స్థానికులపై తీవ్ర ప్రభావాన్ని చూపునుంది. సందర్శకులు రాకపోవడం వల్ల హోటళ్లు, దుకాణాలు మొదలైనవాటిని కూడా మూసివేయాల్సి ఉంటుంది. దీంతో వేలాది మంది జీవనోపాధిపై ప్రభావం చూపనుంది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లోని ఒక చిన్న పట్టణంలో ఉన్న ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అన్ని వయసుల వారు, అన్ని మతాల వారు సాయిబాబా ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఆలయ నిర్వహణ బాధ్యతను శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ (ఎస్ఎస్ఎస్‌టీ) నిర్వహిస్తోంది. ఆలయ ప్రాంగణం నిర్వహణ, ఉచిత భోజనం, పాఠశాలలు, కళాశాలల వంటి ధార్మిక సౌకర్యాలను ట్రస్ట్ నిర్వహిస్తుంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    షిర్డీ సాయిబాబా
    మహారాష్ట్ర
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    షిర్డీ సాయిబాబా

    షిర్డీ సాయిబాబా ఆలయానికి కొత్త సమస్య; గుట్టలుగా పేరుతున్న నాణేలు; స్థలం లేదంటున్న బ్యాంకులు  మహారాష్ట్ర

    మహారాష్ట్ర

    'అవి పుకార్లు మాత్రమే, నిజం కాదు'; బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ
    మహారాష్ట్ర భూషణ్ అవార్డు వేడుకలో విషాదం; వడదెబ్బకు 11మంది మృతి; 120మందికి అస్వస్థత  ఏకనాథ్ షిండే
    కాలువలోకి దూసుకెళ్లిన బస్సు; 12 మంది మృతి  బస్
    నాగ్‌పూర్‌: ఆరేళ్లబాలుడిపై వీధికుక్కల దాడి; వీడియో వైరల్  నాగపూర్

    తాజా వార్తలు

    రాహుల్ గాంధీని చంపుతానని బెదిరించిన వ్యక్తి అరెస్టు  రాహుల్ గాంధీ
    అలస్కాలో కుప్పకూలిన రెండు ఆర్మీ హెలికాప్టర్లు అమెరికా
    బెంగళూరు: ఇంటర్‌లో 90శాతం మార్కులు లేవని ఇల్లు అద్దెకు ఇవ్వలేదు బెంగళూరు
    బిహార్ డాన్ ఆనంద్ మోహన్ సింగ్ విడుదలపై ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అసోసియేషన్ అభ్యంతరం  ఆంధ్రప్రదేశ్

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    దేశంలో కొత్తగా 9,355 మందికి కరోనా; 26 మరణాలు  కరోనా కొత్త కేసులు
    లండన్‌లో జగన్నాథ ఆలయ నిర్మాణం; ప్రవాస ఒడిశా వ్యాపారి 25మిలియన్ పౌండ్ల విరాళం పూరీ జగన్నాథ దేవాలయం
    దేశంలో కొత్తగా 9,629 కరోనా కేసులు: 29మరణాలు కరోనా కొత్త కేసులు
    CBSE 2023: సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఫలితాలు ఎప్పుడు విడదలవుతాయి? ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి  విద్యార్థులు
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023