NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / West Bengal: పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ నేతలపై కాల్పులు.. ఇద్దరి పరిస్థితి విషమం
    తదుపరి వార్తా కథనం
    West Bengal: పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ నేతలపై కాల్పులు.. ఇద్దరి పరిస్థితి విషమం
    పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ నేతలపై కాల్పులు.. ఇద్దరి పరిస్థితి విషమం

    West Bengal: పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ నేతలపై కాల్పులు.. ఇద్దరి పరిస్థితి విషమం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 14, 2025
    05:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సంక్రాంతి పండగ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఈసారి మాల్డాలో టీఎంసీ నేత, పార్టీ కార్యకర్తపై కాల్పులు జరిగాయి.

    ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉంది. ఇదే జిల్లాలో జనవరి 2న టీఎంసీ కౌన్సిలర్‌ను దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే.

    ఈ ఘటన మరువక ముందే మరో కాల్పుల ఘటన సంభవించడం తీవ్ర సంచలనం సృష్టించింది. మంగళవారం కలియాగంజ్ ప్రాంతంలో రోడ్డు ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది.

    Details

    ప్రత్యక్ష సాక్షుల్ని విచారిస్తున్నాం

    ఈ కార్యక్రమానికి టీఎంసీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ క్రమంలో కాల్పులు జరిగాయి. కాల్పుల్లో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

    ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సీనియర్ అధికారి చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని, ఘటనాస్థలిలో ఉన్న ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నామని తెలిపారు.

    ఘటనకు కారణం త్వరలోనే వెల్లడి అవుతుందని పేర్కొన్నారు. గాయపడిన వారిలో ఒకరు టీఎంసీ స్థానిక కమిటీ అధ్యక్షుడు బకుల్ షేక్‌గా పోలీసులు గుర్తించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పశ్చిమ బెంగాల్
    ఇండియా

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    పశ్చిమ బెంగాల్

    Rekha Patra: సందేశ్‌ఖలీ బీజేపీ అభ్యర్థి రేఖా పాత్రకు ఎక్స్-కేటగిరీ భద్రత సెక్యూరిటీ  భారతదేశం
    Bjp-Bengal-TMC-SandeshKhali: బెంగాల్ లో బీజేపీ, టీఎంసీ ల మాటలయుద్ధం తృణమూల్ కాంగ్రెస్‌
    Sandeshkhali Case: సందేశ్‌ఖాలీ బాధితురాలు యు టర్న్.. బీజేపీ ఒత్తిడి వల్లే కేసు  భారతదేశం
    Remal Cyclone : భారీ వర్షం-బలమైన గాలికి నేలకొరిగిన చెట్లు... 'రెమల్' తుఫాను తర్వాత పశ్చిమ బెంగాల్‌లో ఇదే పరిస్థితి  తుపాను

    ఇండియా

    Andhra Pradesh: సైబర్ నేరాల వల్ల ఏపీకి భారీ నష్టం.. రూ.1,229 కోట్లు దోచుకున్న నేరగాళ్లు ఆంధ్రప్రదేశ్
    UP: పోర్న్ వీడియోలు చూస్తున్న ఉపాధ్యాయుడిని పట్టుకున్న విద్యార్థిపై దాడి ఉత్తర్‌ప్రదేశ్
    Pralhad Joshi:'పీవీ, పటేల్ వంటి నేతలను కాంగ్రెస్ గౌరవించలేదు'.. గాంధీ కుటుంబంపై కేంద్రమంత్రి ఫైర్ కాంగ్రెస్
    Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అస్థికలు యమునా నదిలో నిమజ్జనం మన్మోహన్ సింగ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025