NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Army Vehicle Accident:  సిక్కింలో ఘోర ప్రమాదం.. నలుగురు జవాన్లు మృతి..
    తదుపరి వార్తా కథనం
    Army Vehicle Accident:  సిక్కింలో ఘోర ప్రమాదం.. నలుగురు జవాన్లు మృతి..
    సిక్కింలో ఘోర ప్రమాదం

    Army Vehicle Accident:  సిక్కింలో ఘోర ప్రమాదం.. నలుగురు జవాన్లు మృతి..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 05, 2024
    05:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సిక్కింలో ఘోర ప్రమాదం జరిగింది. పశ్చిమ బెంగాల్‌లోని పెడాంగ్ నుండి సిక్కింలోని పాక్యోంగ్ జిల్లాకు వెళ్లే మార్గంలో ఓ ఆర్మీ వాహనం ప్రమాదానికి గురైంది.

    ఈ ఘటనలో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. రెనోక్ రోంగ్లీ రాష్ట్ర రహదారిపై దలోప్‌చంద్ దారా సమీపంలో ఆర్మీ వాహనం 300 అడుగుల లోతు గల లోయలో పడిపోయింది.

    సమాచారం అందగానే ఆర్మీ,పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి.

    ప్రమాదానికి గల కారణాల గురించిన సమాచారం ఇంకా తెలియరాలేదు.

    వివరాలు 

    లడఖ్‌లో ఇలాంటి ప్రమాదమే

    ఈ సిబ్బంది పశ్చిమ బెంగాల్ బినాగురిలోని ఎన్‌రోట్ మిషన్ కమాండ్ విభాగానికి చెందినవారు.

    గత ఏడాది కూడా లడఖ్‌లో ఇలాంటి ఘోర ప్రమాదమే జరిగింది. ఆగస్టులో, లేహ్ సమీపంలోని క్యారీ గ్రామంలో ఆర్మీ వాహనం కాలువలో పడిపోయింది.

    ఈ ఘటనలో తొమ్మిది మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు, అందులో జేసీఓ (జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్) కూడా ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సిక్కిం

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    సిక్కిం

    లోయలోకి దూసుకెళ్లిన ఆర్మీ వాహనం.. 16మంది భారత జవాన్లు మృతి భారతదేశం
    సిక్కింలో భూకంపం, యుక్సోమ్‌లో 4.3 తీవ్రత నమోదు భూకంపం
    సిక్కింలో భారీ హిమపాతం, ఆరుగురు పర్యాటకులు మృతి; మంచులో చిక్కుకున్న 150మంది భారతదేశం
    కోస్తా అంధ్ర సహా తూర్పు భారతాన్ని మరింత హడలెత్తించనున్న వేడిగాలులు  ఉష్ణోగ్రతలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025