NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మోర్బి వంతెనపై 'సిట్' నివేదిక: కూలిపోవడానికి ముందే సగం కేబుల్స్ తెగిపోయాయి
    తదుపరి వార్తా కథనం
    మోర్బి వంతెనపై 'సిట్' నివేదిక: కూలిపోవడానికి ముందే సగం కేబుల్స్ తెగిపోయాయి
    కూలిపోవడానికి ముందే సగం కేబుల్స్ తెగిపోయాయి

    మోర్బి వంతెనపై 'సిట్' నివేదిక: కూలిపోవడానికి ముందే సగం కేబుల్స్ తెగిపోయాయి

    వ్రాసిన వారు Stalin
    Feb 20, 2023
    01:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో గతేడాది అక్టోబర్ 30న కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. 135 మంది మృతిన ఈ ఘటనపై విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గుజరాత్ హైకోర్టుకు సోమవారం నివేదికను సమర్పించింది.

    బ్రిటీష్ కాలం నాటి ఈ వంతెన కూలిపోవడానికంటే ముందే ఒక ప్రధాన తీగలోని సగం వైర్లు తుప్పు పట్టి, విరిగిపోయినట్లు సిట్ తన నివేదికలో వెల్లడించింది.

    సివిక్ బాడీ జనరల్ బోర్డు ఆమోదం లేకుండా ఒరెవా గ్రూప్‌తో మెయింటెనెన్స్ ఒప్పందంపై సంతకం చేసినందుకు మోర్బి మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ సందీప్‌సిన్హ్ జాలా పేరును నివేదికలో చేర్చింది.

    ప్రజలు వంతెనను పాడుచేయకుండా నిరోధించడానికి తగినంత భద్రత లేదని సిట్ పేర్కొంది.

    గుజరాత్

    వంతెన పునఃప్రారంభానికి ముందు ఎలాంటి తనిఖీలు చేయలేదు: సిట్

    కూలిపోయే సమయంలో వంతెనపై దాదాపు 300మంది వ్యక్తులు ఉన్నారని, ఇది వంతెన సామర్థ్యం కంటే చాలా ఎక్కువని సిట్ అధికారులు చెప్పారు. విక్రయించిన టిక్కెట్‌ల సంఖ్యపై ఎటువంటి పరిమితి లేనందున ఒకేసారి అంతమంది వంతెనపైకి వచ్చినట్లు పేర్కొన్నారు.

    వంతెన ప్లాట్ ఫార్‌మ్ ఉన్న చెక్కలను తొలగించి, అల్యూమినియం ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. దీనివల్ల వంతెన బరువు పెరిగి, అది కూలిపోవడానికి ఇది కూడా ఒక కారణంగా సిట్ పేర్కొంది. వంతెనకు పునఃప్రారంభానికి ముందు ఎలాంటి తనిఖీలు చేయలేని వివరించింది.

    నిర్మాణ వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేని అజంతా గోడ గడియారాలు, ఈ-బైక్‌ల తయారీదారు ఒరేవా గ్రూప్‌కు గత ఏడాది మార్చిలో 15 సంవత్సరాల కాలానికి మోర్బీ వంతెన మరమ్మతుల పనులను మున్సిపాలిటీ అప్పగించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గుజరాత్
    నరేంద్ర మోదీ

    తాజా

    Donald Trump: బైడెన్‌కు క్యాన్సర్‌ ఉన్న విషయాన్ని రహస్యంగా ఎందుకు ఉంచారు?: డొనాల్డ్‌ ట్రంప్‌  డొనాల్డ్ ట్రంప్
    Andhra News: డిగ్రీ కోర్సుల్లో కీలక మార్పులు - కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్ వంటి కోర్సులకు ప్రవేశం  ఆంధ్రప్రదేశ్
    Maharashtra: ఫడ్నవిస్ మంత్రివర్గంలో భుజ్‌బాల్.. ఇవాళే ప్రమాణ స్వీకారం మహారాష్ట్ర
    Vishal-Sai Dhansika: విశాల్‌ పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌.. బర్త్‌డే రోజునే వెడ్డింగ్‌ విశాల్

    గుజరాత్

    ప్రధాని తల్లి హీరాబెన్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అహ్మదాబాద్‌కు మోదీ నరేంద్ర మోదీ
    మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత.. మాతృమూర్తిపై ప్రధాని భావోధ్వేగ ట్వీట్ నరేంద్ర మోదీ
    నా ఆస్తులకు వారుసుడు రుచిర్, తక్షణమే అమల్లోకి వస్తుంది: లలిత్ మోదీ ఐపీఎల్
    గుజరాత్: రూ. కోట్లలో ఆస్తిని త్యజించి సన్యాసాన్ని స్వీకరించిన బాలిక భారతదేశం

    నరేంద్ర మోదీ

    ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ: ట్వీట్లు, యూట్యూబ్ వీడియోలను బ్లాక్ చేయాలని కేంద్రం ఆదేశం ప్రధాన మంత్రి
    బీబీసీ డాక్యుమెంటరీ: గాడ్సేపై వస్తున్న సినిమాను కేంద్రం అడ్డుకుంటుందా?: ఒవైసీ అసదుద్దీన్ ఒవైసీ
    21 అండ‌మాన్ దీవుల‌కు వీరుల పేర్లు, నేతాజీ స్మారక నమూనాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ ప్రధాన మంత్రి
    బడ్జెట్ 2023లో రూ.16 లక్షల కోట్లకు చేరుకోనున్నప్రభుత్వ రుణాలు బడ్జెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025