NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Sitaram Yechury: సీపీఎం నేత సీతారాం ఏచూరి పరిస్థితి విషమం..  ఢిల్లీ ఎయిమ్స్‌లో వెంటిలేటర్‌పై చికిత్స 
    తదుపరి వార్తా కథనం
    Sitaram Yechury: సీపీఎం నేత సీతారాం ఏచూరి పరిస్థితి విషమం..  ఢిల్లీ ఎయిమ్స్‌లో వెంటిలేటర్‌పై చికిత్స 
    సీపీఎం నేత సీతారాం ఏచూరి పరిస్థితి విషమం

    Sitaram Yechury: సీపీఎం నేత సీతారాం ఏచూరి పరిస్థితి విషమం..  ఢిల్లీ ఎయిమ్స్‌లో వెంటిలేటర్‌పై చికిత్స 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 06, 2024
    09:19 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సీపీఐ(ఎం)ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని సమాచారం.

    శ్వాస సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయనను ఆగస్టు 19న ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు.అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతున్నారు.

    తాజాగా, ఆయనను ఐసీయూకి తరలించి ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు. తొలుత ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందించిన తరువాత,పరిస్థితి విషమించడంతో ఐసీయూకి మార్చారు.

    ఆయన ఆరోగ్యంపై ఎయిమ్స్ సీనియర్ వైద్యుల బృందం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తోంది.

    సీతారాం ఏచూరి(72)గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు.

    ఇటీవలే ఈ సమస్యల కారణంగా ఆయన కంటిశుక్లం శస్త్రచికిత్స చేయించుకున్నారు.అప్పటి నుంచి బయట ఎక్కువగా కనిపించలేదు.

    ఎయిమ్స్‌లో చేరిన తరువాత,బుద్ధదేవ్ భట్టాచార్య స్మారక సభకు హాజరుకావాలని భావించినా, అనారోగ్యం కారణంగా వెళ్లలేకపోయారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్
    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం

    దిల్లీ

    Delhi: దిల్లీలో దారుణం.. కిరాణా షాపులో వస్తువులు తీసుకోవడం ఆపేశాడని .. భారతదేశం
    Swati Maliwal Assault Case: బిభవ్ కుమార్ పిటిషన్‌పై పోలీసులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు  భారతదేశం
    Air pollution: దేశంలోని 10 నగరాల్లో ఏడు శాతం మరణాలకు వాయు కాలుష్యమే కారణం, అగ్రస్థానంలో ఏ రాష్ట్రం ఉందో తెలుసా?  వాయు కాలుష్యం
    Delhi: ఢిల్లీలో కిడ్నీ రాకెట్ మఠా గుట్టు రట్టు..డాక్టర్ తో సహా 7గురు అరెస్ట్   భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025