NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Special Train: చర్లపల్లి నుంచి డెహ్రాడూన్‌కు ప్రత్యేక రైలు సర్వీసు.. వెల్లడించిన దక్షిణమధ్య రైల్వే
    తదుపరి వార్తా కథనం
    Special Train: చర్లపల్లి నుంచి డెహ్రాడూన్‌కు ప్రత్యేక రైలు సర్వీసు.. వెల్లడించిన దక్షిణమధ్య రైల్వే
    చర్లపల్లి నుంచి డెహ్రాడూన్‌కు ప్రత్యేక రైలు సర్వీసు.. వెల్లడించిన దక్షిణమధ్య రైల్వే

    Special Train: చర్లపల్లి నుంచి డెహ్రాడూన్‌కు ప్రత్యేక రైలు సర్వీసు.. వెల్లడించిన దక్షిణమధ్య రైల్వే

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 06, 2025
    02:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి నుండి ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు ప్రత్యేక రైలు సేవలను అందించనుందని ప్రకటించింది.

    ఈ ప్రత్యేక రైలు (నెం.07077)జూన్ 10, 17, 24 తేదీల్లో చర్లపల్లి నుంచి బయలుదేరనుంది.

    తిరుగు ప్రయాణ రైలు (నెం.07078) దేహ్రాదూన్‌ నుంచి చర్లపల్లికి జూన్ 12, 19, 26 తేదీల్లో ప్రయాణం ప్రారంభిస్తుంది.

    ఈ రైళ్లు కాజీపేట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్‌ కాగజ్‌నగర్, బళ్లార్ష, నాగ్‌పుర్, ఇటార్సి, రాణి కమలాపతి, భినా, ఝాన్సీ, ఆగ్రా, మధుర, హజ్రత్‌ నిజాముద్దీన్, మేరఠ్, రూర్కీ, హరిద్వార్‌ స్టేషన్లలో నిలుస్తాయని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎ. శ్రీధర్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్

    తాజా

    Special Train: చర్లపల్లి నుంచి డెహ్రాడూన్‌కు ప్రత్యేక రైలు సర్వీసు.. వెల్లడించిన దక్షిణమధ్య రైల్వే దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్
    Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటన..హైకోర్టును ఆశ్రయించిన కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌  బెంగళూరు
    Virat Kohli: విరాట్‌'ని చుట్టుముట్టిన అభిమానులు..సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌.. కోహ్లీకి తప్పని ఇబ్బంది! విరాట్ కోహ్లీ
    Gold loan: బంగారం తాకట్టు రుణాలపై కొత్త మార్గదర్శకాలు త్వరలోనే విడుదల: ఆర్‌బీఐ గవర్నర్‌  సంజయ్ మల్హోత్రా

    దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్

    19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా? ప్రధాన మంత్రి
    తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ తెలంగాణ
    సికింద్రాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో 200ఏళ్ల నాటి బావి పునరుద్ధరణ సికింద్రాబాద్
    గుత్తి-ధర్మవరం రైల్వే ప్రాజెక్టు డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనులు పూర్తి- భారీగా పెరగనున్న రైళ్ల రాకపోకలు అనంతపురం అర్బన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025