NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / YS Jagan : ఏపీ ముఖ్యమంత్రిపై రాయి దాడి.. సీఈసీ సీరియస్
    తదుపరి వార్తా కథనం
    YS Jagan : ఏపీ ముఖ్యమంత్రిపై రాయి దాడి.. సీఈసీ సీరియస్
    ఏపీ ముఖ్యమంత్రిపై రాయి దాడి.. సీఈసీ సీరియస్

    YS Jagan : ఏపీ ముఖ్యమంత్రిపై రాయి దాడి.. సీఈసీ సీరియస్

    వ్రాసిన వారు Stalin
    Apr 14, 2024
    04:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి (CM) వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) పై జరిగిన రాయి దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం (CEC) తీవ్రంగా స్పందించింది.

    భద్రతా వైఫల్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

    ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన నివేదికను తమకు అందజేయాలని అధికారులను ఆదేశించింది.

    రెండ్రోజుల క్రితం ప్రధాని మోదీ సభలో అపశృతి, శనివారం సీఎం వైఎస్ సభలో రాయి దాడి ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) విచారం వ్యక్తం చేసింది.

    కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

    దీంతో ఏపీ సీఎం వైఎస్ జగన్ పై రాయిదాడి ఘటన జరిగిన ప్రాంతాన్ని అడుగడుగునా జల్లెడ పడుతున్నారు.

    Election commission serious

    నేటి సాయంత్రానికి నివేదిక

    ఇందుకోసం ప్రత్యేక పోలీసు బృందాన్నికూడా ఏర్పాటు చేశారు.

    దాడికి సంబంధించిన ప్రాథమిక నివేదికను విజయవాడ నగర పోలీసు కమిషనర్ క్రాంతి రాణా ఈ రోజు సాయంత్రానికి నివేదికను అందజేయనున్నట్లు సమాచారం.

    శనివారం విజయవాడలో చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ మోహన్​ రెడ్డి ప్రసంగిస్తుండగా ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు రాయి విసిరారు.

    దీంతో ఆయన ఎడమ కంటి పైభాగం లో నుదుటిపై గాయమైంది.

    దీంతో బస్సులోనే జగన్ కు వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు.

    రాయి దాడికి ముందు, దాడి జరిగే సమయంలో కూడా అక్కడ పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ముఖ్యమంత్రి
    ఆంధ్రప్రదేశ్
    వై.ఎస్.జగన్

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    ముఖ్యమంత్రి

    బిహార్ కుల గణన ఫలితాలు విడుదల.. ఓబీసీల జనాభా 63%.. రాష్ట్రంలో యాదవులే టాప్  బిహార్
    నేటి నుంచి మరాఠాలకు కుంబీ సర్టిఫికెట్లు.. సమయం కావాలన్న మహా సీఎం షిండే మహారాష్ట్ర
    Manipur: మణిపూర్‌లో పోలీసు అధికారిని కాల్చి చంపిన మిలిటెంట్లు.. ఖండించిన సీఎం బీరేన్ సింగ్  మణిపూర్
    KCR Rajshyamala yagam: ఫాంహౌస్‌లో కేసీఆర్ రాజశ్యామలా యాగం.. మూడోసారి గెలుపు వరిస్తుందా?  తెలంగాణ

    ఆంధ్రప్రదేశ్

    chandrababu Naidu: చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై ఏపీ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ చంద్రబాబు నాయుడు
    Andrapradesh : ఆంధ్రప్రదేశ్ లో 30 మంది ఐపీఎస్‌ల బదిలీ  ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్
    AP Cabinet Meeting: ఏపీ మంత్రివర్గ భేటీ.. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై చర్చించే అవకాశం  భారతదేశం
    AP Cabinet: ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ .. పలు అంశాలపై కీలక చర్చ భారతదేశం

    వై.ఎస్.జగన్

    మూడు రాజధానులు V/S ఒక రాజధాని..! చంద్రబాబు నాయుడు
    విదేశాల్లో సేవా కార్యక్రమాలు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి
    'రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప ఎవరూ కాపాడలేరు'.. సీఎం జగన్‌పై కడప వైసీపీ నేత ఆరోపణలు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి
    టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా? ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025