NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మరింత ధృడంగా కేంద్ర బలగాలు; భోజనంలో 30శాతం మిల్లెట్లను ఇవ్వాలని హోంశాఖ నిర్ణయం
    మరింత ధృడంగా కేంద్ర బలగాలు; భోజనంలో 30శాతం మిల్లెట్లను ఇవ్వాలని హోంశాఖ నిర్ణయం
    భారతదేశం

    మరింత ధృడంగా కేంద్ర బలగాలు; భోజనంలో 30శాతం మిల్లెట్లను ఇవ్వాలని హోంశాఖ నిర్ణయం

    వ్రాసిన వారు Naveen Stalin
    May 03, 2023 | 06:13 pm 0 నిమి చదవండి
    మరింత ధృడంగా కేంద్ర బలగాలు; భోజనంలో 30శాతం మిల్లెట్లను ఇవ్వాలని హోంశాఖ నిర్ణయం
    మరింత ధృడంగా కేంద్ర బలగాలు; భోజనంలో 30శాతం మిల్లెట్లను ఇవ్వాలని హోంశాఖ నిర్ణయం

    కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఎపీఎఫ్‌లు), జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) సిబ్బందికి భోజనంలో 30శాతం మిల్లెట్‌లను(శ్రీ అన్న) ప్రవేశపెట్టాలని హోం మంత్రిత్వ శాఖ బుధవారం నిర్ణయించింది. కేంద్ర సాయుధ బలగాల అధిపతులతో చర్చించిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచన మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నారు. 2023ను అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మిల్లెట్స్ మెనూను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని సాయుధ విభాగాధిపతులను ఎంహెచ్‌ఏ కోరింది.

    మిల్లెట్ వంటకాలను వండేందుకు కుక్‌లకు ప్రత్యేక శిక్షణ

    కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై బలగాలు ఆసక్తిని కనబరుస్తున్నట్లు హోంశాఖ తెలిపింది. క్రమ పద్ధతిలో మిల్లెట్‌లను భోజనంలో ప్రవేశపెట్టడానికి సాయుధ విభాగాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పింది. కేంద్రీయ పోలీస్ కళ్యాణ్ భండార్, క్యాంపస్‌లలోని కిరాణా దుకాణాలు, రేషన్ దుకాణంలో కూడా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి మిల్లెట్‌లను అందుబాటులో ఉంచుతామని ఎంహెచ్‌ఏ ఒక ప్రకటనలో తెలిపింది. మిల్లెట్ ఆధారిత వంటకాలను వండేందుకు కుక్‌లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. మిల్లెట్ల వాడకంపై సైనికులు, వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడానికి, డైటీషియన్లు, నిపుణుల ఏజెన్సీల సేవలను ఉపయోగించుకుంటామని హోంశాఖ పేర్కొంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    హోంశాఖ మంత్రి
    అమిత్ షా

    హోంశాఖ మంత్రి

    West Bengal: శ్రీరామనవమి వేడుకల్లో చెలరేగిన హింసపై ప్రభుత్వాన్ని నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ పశ్చిమ బెంగాల్
    ముగిసిన సీఎం వైఎస్ జగన్ దిల్లీ పర్యటన; అమిత్ షా, నిర్మలతో కీలక భేటీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    'కథాకళి' పేరుతో ఒక గ్రామం; శాస్త్రీయ నృత్య రూపానికి అరుదైన గౌరవం కేరళ
    అగ్నివీరులకు గుడ్‌న్యూస్: బీఎస్‌ఎఫ్ నియామకాల్లో 10శాతం రిజర్వేషన్ ప్రకటించిన కేంద్రం భారతదేశం

    అమిత్ షా

    తెలంగాణలో ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తానన్న అమిత్ షాపై ఒవైసీ ఫైర్  అసదుద్దీన్ ఒవైసీ
    కర్ణాటక ఎన్నికలు 2023: ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ; అగ్రనేతల హడావుడి  కర్ణాటక
    అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతల సమావేశం; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ తెలంగాణ
    అదానీ వ్యవహారంపై మౌనం వీడిన అమిత్ షా భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023