NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మరింత ధృడంగా కేంద్ర బలగాలు; భోజనంలో 30శాతం మిల్లెట్లను ఇవ్వాలని హోంశాఖ నిర్ణయం
    తదుపరి వార్తా కథనం
    మరింత ధృడంగా కేంద్ర బలగాలు; భోజనంలో 30శాతం మిల్లెట్లను ఇవ్వాలని హోంశాఖ నిర్ణయం
    మరింత ధృడంగా కేంద్ర బలగాలు; భోజనంలో 30శాతం మిల్లెట్లను ఇవ్వాలని హోంశాఖ నిర్ణయం

    మరింత ధృడంగా కేంద్ర బలగాలు; భోజనంలో 30శాతం మిల్లెట్లను ఇవ్వాలని హోంశాఖ నిర్ణయం

    వ్రాసిన వారు Stalin
    May 03, 2023
    06:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఎపీఎఫ్‌లు), జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) సిబ్బందికి భోజనంలో 30శాతం మిల్లెట్‌లను(శ్రీ అన్న) ప్రవేశపెట్టాలని హోం మంత్రిత్వ శాఖ బుధవారం నిర్ణయించింది.

    కేంద్ర సాయుధ బలగాల అధిపతులతో చర్చించిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచన మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నారు.

    2023ను అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

    మిల్లెట్స్ మెనూను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని సాయుధ విభాగాధిపతులను ఎంహెచ్‌ఏ కోరింది.

    హోంశాఖ

    మిల్లెట్ వంటకాలను వండేందుకు కుక్‌లకు ప్రత్యేక శిక్షణ

    కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై బలగాలు ఆసక్తిని కనబరుస్తున్నట్లు హోంశాఖ తెలిపింది.

    క్రమ పద్ధతిలో మిల్లెట్‌లను భోజనంలో ప్రవేశపెట్టడానికి సాయుధ విభాగాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పింది.

    కేంద్రీయ పోలీస్ కళ్యాణ్ భండార్, క్యాంపస్‌లలోని కిరాణా దుకాణాలు, రేషన్ దుకాణంలో కూడా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి మిల్లెట్‌లను అందుబాటులో ఉంచుతామని ఎంహెచ్‌ఏ ఒక ప్రకటనలో తెలిపింది.

    మిల్లెట్ ఆధారిత వంటకాలను వండేందుకు కుక్‌లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. మిల్లెట్ల వాడకంపై సైనికులు, వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడానికి, డైటీషియన్లు, నిపుణుల ఏజెన్సీల సేవలను ఉపయోగించుకుంటామని హోంశాఖ పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హోంశాఖ మంత్రి
    అమిత్ షా

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    హోంశాఖ మంత్రి

    చంద్రబాబు సభల ఎఫెక్ట్: రోడ్ షోలు, ర్యాలీలపై ఏపీ సర్కారు నిషేధం ఆంధ్రప్రదేశ్
    దిల్లీ ప్రమాదం: 11మంది పోలీసులను సస్పెండ్ చేసిన కేంద్ర హోంశాఖ దిల్లీ
    ఆంధ్రప్రదేశ్: పర్యాటకుల భద్రత కోసం టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    జమ్ముకశ్మీర్ నుంచి దశలవారీగా సైన్యాన్ని ఉపసంహరించుకునే ఆలోచనలో కేంద్రం జమ్ముకశ్మీర్

    అమిత్ షా

    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ త్రిపుర
    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? బీజేపీ
    అదానీ వ్యవహారంపై మౌనం వీడిన అమిత్ షా భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతల సమావేశం; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025