NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP News: మహిళలకు ఉచిత బస్సు పథకం.. కర్ణాటకలో ఏపీ మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం
    తదుపరి వార్తా కథనం
    AP News: మహిళలకు ఉచిత బస్సు పథకం.. కర్ణాటకలో ఏపీ మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం
    కర్ణాటకలో ఏపీ మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం

    AP News: మహిళలకు ఉచిత బస్సు పథకం.. కర్ణాటకలో ఏపీ మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 03, 2025
    02:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేపడుతోంది.

    ఈ సందర్భంగా ఉపసంఘం సభ్యులు కర్ణాటకలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి, అధికారులతో సమావేశమయ్యారు.

    బెంగళూరులో నిర్వహించిన ఈ భేటీకి ఆంధ్రప్రదేశ్ మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వంగలపూడి అనిత, సంధ్యారాణి హాజరయ్యారు.

    కర్ణాటకలో అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం విధివిధానాలపై అధ్యయనం చేశారు.

    మంత్రుల కమిటీ కర్ణాటకలో బస్సుల్లో ప్రయాణిస్తూ పథకానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    గుమ్మిడి సంధ్యారాణి చేసిన ట్వీట్ 

    *కర్ణాటకలో అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం కోసం ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ గారి నేతృత్వంలో బెంగళూరులో పర్యటించడం జరిగింది. కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి గారిని సహా కర్ణాటక ఆర్టీసీ అధికారులతో ఏపీ మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. హోం, విపత్తు… pic.twitter.com/q6tQjavYo0

    — Sandhya Rani Gummidi (@GSandhyarani_) January 3, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    కర్ణాటక

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    ఆంధ్రప్రదేశ్

    Men group: ఏపీలో డ్వాక్రా సంఘాల మాదిరిగా పురుషుల గ్రూపుల ఏర్పాటు భారతదేశం
    Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం భారీ వర్షాలు
    DAJGUA: ధర్తీ ఆబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష్‌ అభియాన్‌ కింద ఆంధ్రప్రదేశ్‌ నుంచి 878 గ్రామాలు ఎంపిక: దుర్గాదాస్‌ ఉయికే  భారతదేశం
    Andhra Pradesh: ఏపీలో ప్రతిష్టాత్మక 'ఇన్నొవేషన్‌ యూనివర్సిటీ'.. ఫిజిక్స్‌ వాలాతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం భారతదేశం

    కర్ణాటక

    Newly weds Died: విషాదం..పెళ్లయిన గంటల్లోనే నవదంపతుల మృతి బెంగళూరు
    Floods : వరదలకు కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.. ప్రజలకు హెచ్చరికలు జారీ కర్నూలు
    Siddaramiah: భూ కుంభకోణంలో సిద్దరామయ్యకు షాక్.. సీఎంను విచారించేందుకు గవర్నర్ అనుమతి సిద్ధరామయ్య
    #Newsbytesexplainer: MUDA స్కామ్ అంటే ఏమిటి? కర్నాటక సీఎం సిద్ధరామయ్య ఈ సుడిగుండంలో ఎలా ఇరుక్కుపోయారంటే.. ?  సిద్ధరామయ్య
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025