NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP News: మంత్రి లోకేష్‌ను కలిసిన ఇప్పాల రవీంద్ర రెడ్డి.. సోషల్ మీడియాలో రచ్చ
    తదుపరి వార్తా కథనం
    AP News: మంత్రి లోకేష్‌ను కలిసిన ఇప్పాల రవీంద్ర రెడ్డి.. సోషల్ మీడియాలో రచ్చ
    మంత్రి లోకేష్‌ను కలిసిన ఇప్పాల రవీంద్ర రెడ్డి.. సోషల్ మీడియాలో రచ్చ

    AP News: మంత్రి లోకేష్‌ను కలిసిన ఇప్పాల రవీంద్ర రెడ్డి.. సోషల్ మీడియాలో రచ్చ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 25, 2025
    08:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్,ఇతర తెలుగుదేశం నాయకులపై సోషల్ మీడియాలో పోస్టులు చేసిన ఇప్పాల రవీంద్రారెడ్డి... లోకేశ్‌ను కలవడంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

    ఈరోజు ఉదయం ఐటీ సంస్థ సిస్కో,స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మధ్య ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) జరిగింది.

    ఈ సందర్భంలో, ఇప్పాల రవీంద్రారెడ్డి సిస్కో టెరిటరీ అకౌంట్ మేనేజర్ హోదాలో హాజరయ్యారు.

    వివరాలు 

    సిస్కో సంస్థకు ఘాటుగా లేఖ

    రవీంద్రారెడ్డి హాజరైన విషయంపై తెదేపా నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

    గతంలో అతను చేసిన అసభ్య పోస్టులను కూడా తెలుగుదేశం నేతలు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ చేస్తున్నారు.

    లోకేశ్‌ను కలిసేందుకు అతనికి అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి లోకేశ్ తీవ్రంగా స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

    లోకేశ్‌ వ్యక్తిగత సహాయకుడు (ఓఎస్డీ) సిస్కో సంస్థకు ఘాటుగా లేఖ రాశారు.

    ఇప్పాల రవీంద్రారెడ్డి సోషల్ మీడియాలో తమ పార్టీ నాయకత్వం, నేతలపై పెట్టిన పోస్టుల గురించి ఆ లేఖలో ప్రస్తావించారు.

    భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సిస్కో చేపట్టే ప్రాజెక్టులలో రవీంద్రారెడ్డిని పక్కన పెట్టాలని కోరారు.తాము పంపిన మెయిల్‌పై వెంటనే సమాధానం ఇవ్వాల్సిందిగా స్పష్టం చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    లోకేశ్‌ వ్యక్తిగత సహాయకుడు  సిస్కో సంస్థకు రాసిన లేఖ 

    సిస్కో ఇండియా టెరిటరీ ఎకౌంట్ మేనేజర్ (వైసీపీ సోషల్ మీడియా తరపున తెలుగుదేశం నాయకులపై బూతులతో పోస్టులు వేసిన) ఇప్పాల రవీంద్ర రెడ్డి ని ఏపీ కి చెందిన ఏ ప్రాజెక్ట్స్ లో అయినా ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఇన్వాల్వ్ చేయవద్దు అని సిస్కో కు లేఖ రాసిన నారా లోకేష్ గారి కార్యాలయం pic.twitter.com/OHj9CivrHG

    — anigalla🇮🇳 (@anigalla) March 25, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నారా లోకేశ్

    తాజా

    Vikram Misri: కాల్పుల విరమణను పాక్ తుంగలో తొక్కింది.. విక్రమ్ మిస్రీ ఆగ్రహం భారతదేశం
    India Pak Conflict: జమ్ముకశ్మీర్‌లో మళ్లీ కాల్పుల మోత? ఒమర్ అబ్దుల్లా
    Airspace: భారత్-పాక్ కాల్పుల విరమణతో పాక్ గగనతలానికి గ్రీన్ సిగ్నల్ పాకిస్థాన్
    Cease Fire Violation: రెచ్చిపోయిన పాక్.. భారత్‌పై మళ్లీ దాడులు భారతదేశం

    నారా లోకేశ్

    Lokesh Yuvagalam: ఈనెల 20న 'యువగళం' ముగింపు సభ.. హాజరు కానున్న పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్
    Chandrababu-Prashant kishor: ఏపీలో షాక్‌లో వైసీపీ.. చంద్రబాబు నివాసానికి ప్రశాంత్ కిషోర్  ఆంధ్రప్రదేశ్
    Nara Lokesh : జగన్ సిద్ధం సభలో లో 'గ్రాఫిక్స్ జనం': నారా లోకేష్  భారతదేశం
    Land Titling Act: చంద్రబాబు, నారా లోకేష్‌లపై సీఐడీ కేసు నమోదు  చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025