NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Farmer Protest: దిల్లీ సరిహద్దులో మరోసారి రైతలుపై టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగం 
    తదుపరి వార్తా కథనం
    Farmer Protest: దిల్లీ సరిహద్దులో మరోసారి రైతలుపై టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగం 
    Farmer Protest: దిల్లీ సరిహద్దులో మరోసారి రైతలుపై టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగం

    Farmer Protest: దిల్లీ సరిహద్దులో మరోసారి రైతలుపై టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగం 

    వ్రాసిన వారు Stalin
    Feb 14, 2024
    01:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ-హర్యానా సరిహద్దులోని శంభు సరిహద్దులో రైతుల ఆందోళన కొనసాగుతోంది. బుధవారం దిల్లీ సరిహద్దును దాటేందుకు రైతులు ప్రయత్నిస్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారు.

    ఈ క్రమంలో ఆందోళనకారులపై పోలీసులు మరోసారి టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు.

    హర్యానా పోలీసులు తమపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారని రైతులు పేర్కొన్నారు. రైతుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

    హర్యానా నుంచి రాజధానిలోకి ప్రవేశించే మార్గంలో పోలీసులు భారీగా సిమెంట్‌ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. దీని వల్ల వాహన రాకపోకలను పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

    రైతులు

    రైతులు ప్రభుత్వంతో మాట్లాడాలి- అనురాగ్ ఠాకూర్

    రైతుల ఆందోళనపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. రైతులతో మాట్లాడటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

    చర్చలకు రావాలని రైతు నేతలను ఆయన కోరారు. రైతుల డిమాండ్లు పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి అన్నారు.

    హింసకు పాల్పడవద్దని ఆందోళనకారులను కోరారు. చర్చల ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారం అవుతాయని రైతు సంఘాలకు ఆయన సూచించారు.

    ప్రతిపక్షాల మాయలో రైతులు పడొద్దని చెప్పారు. సరిహద్దులో వాహనదారులు ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతులను మరోసారి చర్చలకు పిలిచింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    హర్యానా
    తాజా వార్తలు

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    దిల్లీ

    Blast near Israel Embassy: ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు..ఘటనా స్థలంలోనే బాంబ్ స్క్వాడ్ ఇజ్రాయెల్
    Delhi: దిల్లీలో దట్టమైన పొగమంచు.. 110 విమానాలు, 25 రైళ్లపై ఎఫెక్ట్  విమానం
    Delhi: దిల్లీలో దట్టమైన పొగమంచు..134 విమానాలు, 22 రైళ్లపై ఎఫెక్ట్, సున్నాకి దగ్గరగా దృశ్యమానత  భారతదేశం
    Dense Fog: ఉత్తర భారతదేశాన్ని కమ్మేసిన పొగమంచు.. మరో 2 రోజులు ఇదే పరిస్థితి  ఉత్తర్‌ప్రదేశ్

    హర్యానా

    దిల్లీ-ఎన్సీఆర్‌లో వీహెచ్‌పీ-బజరంగ్ దళ్ ర్యాలీలను ఆపాలని సుప్రీంకోర్టులో పిటిషన్  సుప్రీంకోర్టు
    హర్యానాలో హింసపై దర్యాప్తుకు సిట్‌ ఏర్పాటు: డీజీపీ పీకే అగర్వాల్  తాజా వార్తలు
    Haryana violence: వీహెచ్‌పీ ర్యాలీల్లో విద్వేషపూరిత ప్రసంగాలు లేకుండా చూడాలి: సుప్రంకోర్టు సుప్రీంకోర్టు
    రాష్ట్రంలో అందరికీ భద్రత కల్పించలేం: హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్  మనోహర్ లాల్ ఖట్టర్

    తాజా వార్తలు

    PM Modi: బీజేపీ ఒంటరిగా 370 సీట్లు గెలుస్తుంది: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    Rajasthan: అంగన్‌వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తామని.. 20 మంది మహిళలపై అత్యాచారం రాజస్థాన్
    Medarama Jatara: మేడారం జాతరకు భారీ బందోబస్తు.. 14 వేల మంది పోలీసుల మోహరింపు  ములుగు
    Hyderabad: అనాజ్‌పూర్‌లో భారీ అగ్ని ప్రమాదం  హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025