NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలంగాణ: కరీంనగర్‌లో నిజాం కాలం నాటి వెండి నాణేలు లభ్యం
    తదుపరి వార్తా కథనం
    తెలంగాణ: కరీంనగర్‌లో నిజాం కాలం నాటి వెండి నాణేలు లభ్యం
    కరీంనగర్‌లో నిజాం కాలం నాటి వెండి నాణేలు లభ్యం

    తెలంగాణ: కరీంనగర్‌లో నిజాం కాలం నాటి వెండి నాణేలు లభ్యం

    వ్రాసిన వారు Stalin
    Mar 25, 2023
    04:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో నిజాం కాలం నాటి నాణేలు లభ్యమైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గొల్లపల్లి గ్రామ శివారులో శుక్రవారం ఉపాధిహామీ కూలీలు తమ పనిలో భాగంగా తవ్వకాలు చేపట్టగా చిన్న మట్టి కుండలో పురాతన 27 వెండి నాణేలను గుర్తించారు.

    అక్కడికక్కడే కూలీలు నాణేలను సమానంగా పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న తహశీల్దార్ కనకయ్య, ఇతర అధికారులతో కలిసి శుక్రవారం గ్రామాన్ని సందర్శించి విచారణ చేపట్టారు.

    కొన్ని నాణేలను స్వాధీనం చేసుకున్న అధికారులు, మిగిలిన నాణేలను ప్రభుత్వానికి అందజేయాలని కూలీలను కోరారు.

    1869 నుంచి 1911 వరకు చలామణిలో ఉన్నట్లు తెలిపిన ఈ నాణేలను ఎస్ఐ ప్రమోద్ రెడ్డి, ఎంపీడీఓ రవీందర్ రెడ్డి, ఆర్ ఐ అనిల్ పరిశీలించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    పోలీసులు స్వాధీనం చేసుకున్న నిజాం కాలం నాటి వెండి నాణేలు

    Laborers involved in MGNREGA works in Gollapalli village of Karimnagar district find 23 ancient silver coins from two pots. The treasure was seized by officials. #Telangana pic.twitter.com/ilsM0PYMRO

    — Ashish (@KP_Aashish) March 25, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కరీంనగర్
    తెలంగాణ
    తాజా వార్తలు
    తెలంగాణ లేటెస్ట్ న్యూస్

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    కరీంనగర్

    కొండగట్టు క్షేత్రానికి మరో రూ.500కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    తెలంగాణ

    కింగ్‌ఫిషర్ బీర్ కోసం కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన మందుబాబు జగిత్యాల
    అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతల సమావేశం; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ బీజేపీ
    తెలంగాణ విద్యార్థులకు శుభవార్త: భారీగా డైట్ ఛార్జీలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    ఐటీ నిపుణుల నియామకంలో హైదరాబాద్ నంబర్ వన్ హైదరాబాద్

    తాజా వార్తలు

    దిల్లీ మద్యం కేసు: అన్ని ఫోన్లను ఈడీకి సమర్పించిన కవిత; అధికారులకు లేఖ కల్వకుంట్ల కవిత
    ఆంధ్రప్రదేశ్: జగనన్న గోరుముద్దలో రాగి జావ; విద్యార్థుల మేథో వికాసంపై ప్రభుత్వం ఫోకస్ ఆంధ్రప్రదేశ్
    కేంద్రం ఆరోపణలపై స్పందించడానికి అనుమతి ఇవ్వండి; స్పీకర్‌కు రాహుల్ గాంధీ లేఖ రాహుల్ గాంధీ
    ఉరిశిక్ష అమలుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు; తక్కువ బాధతో మరణశిక్ష అమలు ఎలా? కేంద్రానికి సూచనలు సుప్రీంకోర్టు

    తెలంగాణ లేటెస్ట్ న్యూస్

    హైదరాబాద్: నానక్‌రామ్‌గూడ యూఎస్ కాన్సులేట్‌లో కార్యకలాపాలు షురూ; స్పందించిన అమెరికా హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025