NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 10వ తరగతి తెలుగు పేపర్ లీక్; ముగ్గురు అధికారులపై సస్పెన్షన్ వేటు
    10వ తరగతి తెలుగు పేపర్ లీక్; ముగ్గురు అధికారులపై సస్పెన్షన్ వేటు
    భారతదేశం

    10వ తరగతి తెలుగు పేపర్ లీక్; ముగ్గురు అధికారులపై సస్పెన్షన్ వేటు

    వ్రాసిన వారు Naveen Stalin
    April 03, 2023 | 05:46 pm 0 నిమి చదవండి
    10వ తరగతి తెలుగు పేపర్ లీక్; ముగ్గురు అధికారులపై సస్పెన్షన్ వేటు
    తెలంగాణ: ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్ష లీక్ కేసు; ముగ్గురు అధికారులు సస్పెండ్

    వికారాబాద్ జిల్లాలోని తాండూరు నంబర్ 1 సెంటర్‌లో ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లి ప్రశ్నపత్రాన్ని ఫోటో తీసి సర్క్యులేట్ చేసినందుకు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్, ఇన్విజిలేటర్ సహా ముగ్గురు అధికారులను తెలంగాణ విద్యాశాఖ సోమవారం సస్పెండ్ చేసింది. 10వ తరగతి పరీక్షల మొదటి రోజు, ఎగ్జామ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ఇన్విజిలేటర్ తన మొబైల్ ఫోన్‌లో తెలుగు భాష ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి వాట్సాప్ గ్రూప్‌లో సర్క్యులేట్ చేశాడని ఆరోపణలు వచ్చాయి.

    పరీక్షా కేంద్రాల వద్ద సెల్‌ఫోన్లపై ఆంక్షలు

    పరీక్షకు ముందు ప్రశ్నపత్రం లీక్ అయిందన్న ఆరోపణలను తెలంగాణ విద్యాశాఖ సీనియర్ అధికారులు ఖండించారు. ఎస్‌ఎస్‌సీ పరీక్షల నిర్వహణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. విద్యాశాఖ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు రంగంలోకి దిగి ఇన్విజిలేటర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసు, శాఖాపరమైన చర్యలను అధికారులు తీసుకోనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు సిబ్బంది మినహా మరెవరూ మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడానికి అనుమతించబడదని డిపార్ట్‌మెంట్ సీనియర్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తెలంగాణ
    తాజా వార్తలు

    తెలంగాణ

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ఆంధ్రప్రదేశ్
    ఇద్దరు పిల్లలు ఉన్న వారికే ఓటు హక్కు; ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు టి. రాజాసింగ్
    ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో విషాదం కల్వకుంట్ల కవిత
    ఐఐటీ-హైదరాబాద్ ఘనత; 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో వంతెన తయారు హైదరాబాద్

    తాజా వార్తలు

    దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు: మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 17వరకు పొడిగింపు మనీష్ సిసోడియా
    'వంటగ్యాస్ ధరను తగ్గించాలి'; ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు నిరసన సెగ నిర్మలా సీతారామన్
    పరువు నష్టం కేసు: రాహుల్ గాంధీ పిటిషన్‌పై విచారణ మే 3వ తేదీకి వాయిదా రాహుల్ గాంధీ
    ప్రపంచంలోనే అత్యంత ప్రజాధారణ పొందిన నేతల జాబితాలో ప్రధాని మోదీ నెంబర్ 1 నరేంద్ర మోదీ
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023