NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అన్నమయ్య జిల్లాలో హై టెన్షన్.. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య దాడులు
    తదుపరి వార్తా కథనం
    అన్నమయ్య జిల్లాలో హై టెన్షన్.. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య దాడులు
    అన్నమయ్య జిల్లాలో హై టెన్షన్.. టీడీపీ, వైసీపీ శ్రేణుల పరస్పర దాడులు

    అన్నమయ్య జిల్లాలో హై టెన్షన్.. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య దాడులు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 04, 2023
    06:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టీడీపీ అధినేత చంద్రబాబు రాయలసీమ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.

    అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లులో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

    ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధబేరి చేపట్టిన ప్రతిపక్ష నేత చంద్రబాబు సీమలో వరుస పర్యటనలు చేస్తున్నారు.

    ఈ క్రమంలోనే టీడీపీ స్థానికంగా చంద్రబాబు కోసం బ్యానర్లను ఏర్పాటు చేసింది. ఈ బ్యానర్లను వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు చించివేశారు. దీంతో వివాదం రాజుకుంది.

    DETAILS

    పోలీసులు పట్టించుకోవట్లేదని టిడిపి ఆందోళన

    బ్యానర్ల చించివేత ఘటనను అడ్డుకున్న టిడిపి శ్రేణులపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేశాయి. ఘర్షణలో మదనపల్లె మండలం కొత్తపల్లి ఎంపీటీసీ దేవేంద్ర, ఇతర టీడీపీ శ్రేణులుగాయపడ్డారు.

    జెండాలను వైసీపీ కార్యకర్తలు గాల్లోకి తిప్పుతూ తమను రెచ్చగొట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు కర్రలు, రాళ్లతో టిడిపిపై దాడికి దిగినట్లు ఆందోళనకు దిగాయి.

    అంగళ్లు సెంటర్ వద్దకు ఇరు పార్టీల వారు చేరడంతో వాతావరణం వెడెక్కింది. దీనిపై పోలీసులు సరిగ్గా స్పందించట్లేదని టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ

    తాజా

    Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 410 పాయింట్లు, నిఫ్టీ 129 పాయింట్లు  స్టాక్ మార్కెట్
    MI vs DC: ఒకే స్థానం.. రెండు జట్లు.. వాంఖడేలో సమరం షూరు! ముంబయి ఇండియన్స్
    China: CPECని ఆఫ్ఘనిస్తాన్‌కు విస్తరించడానికి కాబూల్‌తో చైనా, పాకిస్తాన్ ఒప్పందం  చైనా
    Jayam Ravi : విడాకుల కేసులో కొత్త మలుపు.. రూ.40 లక్షలు భరణం కోరిన జయం రవి భార్య టాలీవుడ్

    ఆంధ్రప్రదేశ్

    జనసేనలోకి పంచకర్ల రమేష్ బాబు.. పెందుర్తి బరిలో దిగనున్న వైసీపీ మాజీ జిల్లా ప్రెసిడెంట్ భారతదేశం
    కోనసీమ: బోరుబావి నుంచి భారీగా ఎగసిపడుతున్న గ్యాస్, మంటలు    కోనసీమ
    ఆంధ్రప్రదేశ్‌లో గంజాయిని అరికట్టాలంటూ గవర్నర్‌కు లోకేశ్ ఫిర్యాదు నారా లోకేశ్
    ఏపీలో కబ్జాలపాలైన అటవీభూములను రక్షించాలని కేంద్రానికి చంద్రబాబు లేఖ చంద్రబాబు నాయుడు

    తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    పాదయాత్రలో లోకేశ్‌ ప్రచార వాహనం సీజ్, టీడీపీ శ్రేణుల నిరసన చంద్రబాబు నాయుడు
    రూ.100వెండి నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ ముద్రించాలని కేంద్రం నిర్ణయం నందమూరి తారక రామారావు
    బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా; టీడీపీలోకా? జనసేనలోకా? బీజేపీ
    కేటీఆర్ స్ట్రాటజీని మెచ్చుకున్న చంద్రబాబు; బెస్ట్ కమ్యూనికేటర్ అంటూ ప్రశంస చంద్రబాబు నాయుడు

    వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ

    నెల్లూరులో హాట్ పాలిటిక్స్.. సోమిరెడ్డి మాటలకు ఇరుకున పడ్డ వైసీపీ నేత ఆదాల ఆంధ్రప్రదేశ్
    యాత్ర-2 మోషన్ పోస్టర్ వచ్చేసింది..'గుర్తుపెట్టుకోండి.. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని' తెలుగు సినిమా
    ఏపీ: వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. విశాఖ అధ్యక్షుడు పంచకర్ల రమేశ్ బాబు రాజీనామా ఆంధ్రప్రదేశ్
    Delhi Ordinance: రాజ్యసభలో సంఖ్యా బలం లేకున్నా ఆర్డినెన్స్‌ను బీజేపీ ఎలా ఆమోదిస్తుందంటే! దిల్లీ ఆర్డినెన్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025