NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Chandrababu: ప్రతి ఇంట్లో పండుగ శోభ చేర్చడమే లక్ష్యం.. పీ-4 విధానానికి చంద్రబాబు పిలుపు
    తదుపరి వార్తా కథనం
    Chandrababu: ప్రతి ఇంట్లో పండుగ శోభ చేర్చడమే లక్ష్యం.. పీ-4 విధానానికి చంద్రబాబు పిలుపు
    ప్రతి ఇంట్లో పండుగ శోభ చేర్చడమే లక్ష్యం.. పీ-4 విధానానికి చంద్రబాబు పిలుపు

    Chandrababu: ప్రతి ఇంట్లో పండుగ శోభ చేర్చడమే లక్ష్యం.. పీ-4 విధానానికి చంద్రబాబు పిలుపు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 12, 2025
    05:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు పీ-4 (పబ్లిక్‌-ప్రైవేట్‌-పీపుల్‌-పార్టనర్‌షిప్‌) విధానంలో భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

    ప్రతి ఇంట్లో పండుగ శోభ చేర్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

    పండుగ అంటే మనం సంతోషంగా ఉండడమే కాకుండా మన చుట్టూ ఉన్న అందరికీ సుఖసంతోషాలను పంచడమని అభిప్రాయపడ్డారు.

    ఆర్థిక అసమానతలను తొలగించడం, సమాజంలో ప్రతి ఒక్కరీ జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారా మాత్రమే ప్రతి ఇంటిలో సంతోషాలు వెల్లివిరుస్తాయని తెలిపారు.

    Details

    కలిసి పనిచేయాలని పిలుపు

    ఈ లక్ష్యానికి చేరుకోవడానికి ప్రతిపాదించిన పీ-4 విధానంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

    ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్యకరమైన, ఆదాయంగా సబలమైన, ఆనందంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చడానికి ఈ పీ-4 విధానం కీలకమని వివరించారు.

    ఇందులో భాగంగా ప్రజలు, ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

    ఈ సందర్భంగా పీ-4 విధాన పత్రాన్ని విడుదల చేసి, ఆరోగ్య, ఆదాయ, ఆనంద రాష్ట్రం సాధించేందుకు సంకల్పం తీసుకోవాలని కోరారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    చంద్రబాబు నాయుడు

    Chandra Babu: సీ ప్లేన్ ద్వారా విజయవాడ నుంచి శ్రీశైలంకు చంద్రబాబు.. పున్నమి ఘాట్‌లో ట్రయల్ రన్ ఆంధ్రప్రదేశ్
    Chandrababu: శ్రీశైలంలో ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు శ్రీశైలం
    Tata Group: టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలో ఏపిలో మరో 20 హోటళ్లు.. ముఖ్యమంత్రితో ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ భేటీ  టాటా గ్రూప్
    Powerful Political Leader: అత్యంత శక్తివంతమైన ప్రధానిగా మోదీ.. ముఖ్యమంత్రుల్లో అగ్రస్థానంలో చంద్రబాబు నరేంద్ర మోదీ

    ఆంధ్రప్రదేశ్

    Amaravati: అమరావతిలో బిట్స్‌ క్యాంపస్.. ఆలయ నమూనాలో నిర్మాణం అమరావతి
    Special buses: ఏపీ ప్రయాణికులకు శుభవార్త.. సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏపీఎస్ఆర్టీసీ
    Pawan kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్‌.. విచారణకు హోంమంత్రి ఆదేశాలు పవన్ కళ్యాణ్
    Andhra Pradesh: ఏసీఏ నుంచి నితీశ్‌ కుమార్‌రెడ్డికి రూ.25లక్షల నగదు బహుమతి నితీష్ కుమార్ రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025