NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Tamil Nadu: సముద్రం మధ్య గాజు వంతెన.. స్టాలిన్‌ ఆధ్వర్యంలో ప్రారంభం
    తదుపరి వార్తా కథనం
    Tamil Nadu: సముద్రం మధ్య గాజు వంతెన.. స్టాలిన్‌ ఆధ్వర్యంలో ప్రారంభం
    సముద్రం మధ్య గాజు వంతెన.. స్టాలిన్‌ ఆధ్వర్యంలో ప్రారంభం

    Tamil Nadu: సముద్రం మధ్య గాజు వంతెన.. స్టాలిన్‌ ఆధ్వర్యంలో ప్రారంభం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 31, 2024
    10:04 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ సోమవారం బంగాళాఖాతం మధ్యలో నిర్మించిన గాజు వంతెనను ప్రారంభించారు.

    ఈ వంతెన కన్యాకుమారి సముద్రంలో ఉన్న వివేకానంద స్మారక మండపం సమీపంలో తయారు చేశారు.

    2000 జనవరి 1న అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి తిరువళ్లువర్‌ విగ్రహాన్ని ప్రారంభించిన రోజు, ఆ విగ్రహం 133 అడుగుల ఎత్తుతో నిర్మించారు.

    ఇక జనవరి 1న సిల్వర్‌ జూబ్లీ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా, వివేకానంద స్మారక మండపం, తిరువళ్లువర్‌ విగ్రహాన్ని కలిపేలా సముద్రం మధ్యలో 77 మీటర్ల పొడవు, పది మీటర్ల వెడల్పుతో రూ.37 కోట్ల వ్యయంతో గాజు వంతెన నిర్మించారు.

    Details

     వివేకానంద స్మారక మండపం నుంచి తిరువళ్లువర్‌ విగ్రహానికి చేరే అవకాశం

    ఈ వంతెన ద్వారా పర్యాటకులు వివేకానంద స్మారక మండపం నుంచి తిరువళ్లువర్‌ విగ్రహానికి చేరుకోవచ్చు.

    ఇది ముందుగా పడవ రవాణా ద్వారా మాత్రమే సాధ్యం అయి ఉండేది.

    ఏడాది పాటు జరిగిన వంతెన నిర్మాణం పూర్తయిన సందర్భంగా, ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఈ గాజు వంతెనను ప్రారంభించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తమిళనాడు
    ఇండియా

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    తమిళనాడు

    Tamilnadu: ఎన్‌సీసీ క్యాంప్ అని పిలిచి.. 13 మంది బాలికలపై లైంగిక వేధింపులు.. ప్రిన్సిపాల్, టీచర్ అరెస్ట్ భారతదేశం
    Manu Bhaker :తమిళనాడు సీఎం ఎవరో తెలియదు.. వైరల్‌గా మారిన మను భాకర్ సమాధానం  క్రీడలు
    Thalapathy Vijay: తలపతి విజయ్ రాజకీయ ప్రవేశం..  పార్టీ జెండా, గీతాన్ని ఆవిష్కరించిన 'లియో' స్టార్  సినిమా
    Dabur: తమిళనాడులో రూ.400 కోట్లు పెట్టుబడితో కొత్త ఫ్యాక్టరీని నిర్మించనున్న డాబర్  బిజినెస్

    ఇండియా

    Tiger Corridor :కాగజ్‌నగర్ డివిజన్‌లో టైగర్ కారిడార్ ప్రాజెక్ట్.. అటవీశాఖ ప్రయత్నాలు ప్రపంచం
    LK Advani: బీజేపీ అగ్రనేత LK అద్వానీకి తీవ్ర అస్వస్థత బీజేపీ
    TGPSC Group 2 Exam: రేపటి నుంచి గ్రూప్-2 పరీక్షలు, 1,368 కేంద్రాల్లో ఓఎంఆర్ పద్ధతిలో పరీక్షలు తెలంగాణ
    Economist: భారత్‌లో ఆదాయ అసమానతలను తగ్గించాలంటే సంపన్నులపై పన్నులు పెంచాలి : ఫ్రెంచ్ ఆర్థికవేత్త భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025