NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kerala Govt: రైతును చంపి తినేసిన పులి.. కీలక నిర్ణయం తీసుకున్న కేరళ ప్రభుత్వం
    తదుపరి వార్తా కథనం
    Kerala Govt: రైతును చంపి తినేసిన పులి.. కీలక నిర్ణయం తీసుకున్న కేరళ ప్రభుత్వం
    రైతును చంపి తినేసిన పులి.. కీలక నిర్ణయం తీసుకున్న కేరళ ప్రభుత్వం

    Kerala Govt: రైతును చంపి తినేసిన పులి.. కీలక నిర్ణయం తీసుకున్న కేరళ ప్రభుత్వం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 12, 2023
    05:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేరళలోని (Kerala) వయనాడ్ జిల్లాలో ఓ పులి రైతును చంపి తినింది. ఈ ఘటనపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

    శనివారం ఓ పులి ప్రజేశ్ అనే రైతును చంపి అతడి మృతదేహాన్ని పాక్షికంగా తినేసింది.

    పులి నరమాంసానికి అలవాటు పడినట్టు తేలితే దాన్ని చంపేయాలంటూ కేరళ ప్రభుత్వం అటవీశాఖకు అదేశాలు జారీ చేసింది.

    ఈ ఘటనపై స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.

    ఈ క్రమంలో నిరసనకు దిగిన స్థానికులు.. ప్రజేశ్ మృతదేహాన్ని తరలించేందుకు యత్నించిన పోలీసులను అడ్డుకున్నారు.

    Details

    పులి కోసం ముమ్మర గాలింపు

    వయనాడు జిల్లాలో శనివారం ప్రజీష్ అనే వ్యక్తి పశువులకు గడ్డి కోసేందుకు వెళ్లగా అతనిపై ఓ పులి దాడి చేసింది.

    ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన కేరళ ప్రభుత్వం ఆ పులి పట్టుకోవాలని ఆదేశాలను జారీ చేసింది.

    ఒకవేళ ఆ పులి మనుషులను చంపి తినే రకమైతే ఆ పులి చంపేయాలంటూ కీలక నిర్ణయం తీసుకుంది.

    ఇప్పటికే ఆ పులి ఆచూకీ కోసం అటవీశాఖ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

    వివిధ ప్రాంతాల్లో 11 కెమరాలను ఏర్పాటు చేసి పులి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేరళ
    ప్రభుత్వం

    తాజా

    Emergency fund: ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి.. ఎలా మొదలుపెట్టాలి..? పూర్తి వివరాలివే! వ్యాపారం
    Israel-Hamas: మళ్లీ గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 66 మంది మృతి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం
    IMF: ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్.. IMF నూతన షరతులతో ఒత్తిడి పెరుగుతోంది ఐఎంఎఫ్
    Brazil : 154 అంతస్తులతో సెన్నా టవర్‌.. ధర తెలిస్తే దిమ్మ తిరుగుతుంది బ్రెజిల్

    కేరళ

    కేరళ బీచ్లో గ్యాంగ్ రేప్.. ఆశ్రమానికి వచ్చిన అమెరికా మహిళపై అఘాయిత్యం  అమెరికా
    యూనిఫాం సివిల్ కోడ్‌కు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ తీర్మానం పినరయి విజయన్
    Kerala : కేరళ‌కు 'కేరళం'గా నామకరణం.. ఆసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం పినరయి విజయన్
    కేరళలో అమానవీయం.. అంధ అధ్యాపకుడిపై విద్యార్థుల వెకిలి చేష్టలు భారతదేశం

    ప్రభుత్వం

    ఆఫ్ఘనిస్తాన్: మహిళలపై తాలిబన్ల ఆణచివేత; ఉమెన్ బ్యూటీ సెలూన్లపై నిషేధం  ఆఫ్ఘనిస్తాన్
    మున్నంగి సీఫుడ్స్ లో అమ్మోనియం గ్యాస్ లీక్..16 మంది కార్మికులకు అస్వస్థత,ఆస్పత్రికి తరలింపు ఆంధ్రప్రదేశ్
    దిల్లీలో భారీగా కుంగిన రోడ్డు.. తెల్లవారుజామునే గుర్తించడంతో తప్పిన ప్రాణనష్టం దిల్లీ
    ఆర్‌-5 జోన్‌లో గృహ నిర్మాణాలకు సుప్రీం అనుమతిపై హైకోర్టు విచారణ.. ఈనెల 11కి వాయిదా  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025