NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలంగాణలో వరి విలువ ఏటికేడు రెట్టింపు
    తెలంగాణలో వరి విలువ ఏటికేడు రెట్టింపు
    భారతదేశం

    తెలంగాణలో వరి విలువ ఏటికేడు రెట్టింపు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 09, 2023 | 11:36 am 1 నిమి చదవండి
    తెలంగాణలో వరి విలువ ఏటికేడు రెట్టింపు
    తెలంగాణ పెరుగుతున్న వరి సాగు వీస్తర్ణం

    తెలంగాణ వరి సాగు విస్తీర్ణం రికార్డు స్థాయిలో నమోదు అవుతోంది. ఏటికేడు సాగు విస్తీర్ణం పెరుగుతోంది. పుష్కల వర్షాలు, సాగునీటి లభ్యత కారణంగా తెలంగాణ రైతులు ఎక్కువ శాతం వరి సాగుపైనే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అయితే తెలంగాణలో వరి రైతులు ఏప్రిల్ నెలలో ఆకాల వర్షాల కారణంగా భారీ పంటలు నష్టపోయిన విషయం తెలిసిందే. అయితే వారికి చేయూతనివ్వడానికి ప్రభుత్వం నష్టం పరిహారం అందించాలని ఉత్తర్వులు జారీ చేసింది. వరి సాగు విస్తీర్ణంపై కేంద్ర గణాంకాలశాఖ తాజాగా ఓ జాబితాను విడుదల చేసింది. తెలంగాణలో ఉత్పత్తవుతున్న వరి విలువ పదేళ్లలో దాదాపు రెట్టింపు అయిందని స్పష్టం చేసింది.

    పండ్లు, కూరగాయాల ఉత్పత్తిలో తెలంగాణ వెనుకంజ 

    తెలంగాణలో 2011-12లో రూ.8,291.06 కోట్లు విలువ ఉండగా.. 2020-21 నాటికి రూ.16,533.50 కోట్లకు చేరడం విశేషం. ఈ పదేళ్ల కాలంలో 99.41 శాతం మేర వృద్ధి నమోదైంది. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంతర భారీ స్థాయిలో విలువ వృద్ధి కాలేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వరి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న పంజాబ్ పదేళ్ల కాలంలో 28.34శాతం మాత్రమే పెరిగింది. అయితే తెలంగాణలో పండ్లు, కూరగాయాల ఉత్పత్తి విలువ 46శాతం దిగజారింది. పత్తి పంటలో మహారాష్ట్ర, గుజరాత్ తర్వాతి స్థానంలో తెలంగాణ ఉంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తెలంగాణ
    ప్రభుత్వం

    తెలంగాణ

    రేపు తెలంగాణ 'ఇంటర్ ఫలితాలు-2023' ! ఈ లింక్స్ ద్వారా రిజల్ట్స్‌ను తెలుసుకోండి తాజా వార్తలు
    తెలంగాణ: ఇంటర్ ఫలితాల కోసం మూడు తేదీలు?  భారతదేశం
    తెలంగాణలో ట్రాఫిక్ కానిస్టేబుళ్ళకు శుభవార్త: ఇకపై ఏసీ హెల్మెట్ లు రాబోతున్నాయ్  తెలంగాణ లేటెస్ట్ న్యూస్
    TSPSC పేపర్ లీక్: పేపర్ అమ్ముకున్న వారు ఎంత మొత్తంలో డబ్బు వసూలు చేసారో వివరించిన సిట్  భారతదేశం

    ప్రభుత్వం

    'జగనన్నకు చెబుదాం'లో ఎలా ఫిర్యాదు చేయాలి? ఏ సమస్యకు పరిష్కారం లభిస్తుంది? ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ: అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ నెల నుంచే సన్నబియ్యంతో భోజనం  తెలంగాణ
    కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారు; ఈ నెలఖరులోనే!  నరేంద్ర మోదీ
    కేంద్ర కీలక నిర్ణయం.. 14 మొబైల్ యాప్స్ ను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం జమ్మూ
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023