NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Amaravati: అమరావతికి రూ.15వేల కోట్ల రుణసాయం అందించేందుకు ప్రపంచ బ్యాంకు సిద్ధం
    తదుపరి వార్తా కథనం
    Amaravati: అమరావతికి రూ.15వేల కోట్ల రుణసాయం అందించేందుకు ప్రపంచ బ్యాంకు సిద్ధం
    అమరావతికి రూ.15వేల కోట్ల రుణసాయం అందించేందుకు ప్రపంచ బ్యాంకు ఓకే

    Amaravati: అమరావతికి రూ.15వేల కోట్ల రుణసాయం అందించేందుకు ప్రపంచ బ్యాంకు సిద్ధం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 18, 2024
    11:36 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో రాజధాని అమరావతి నిర్మాణానికి తొలి విడతలోనే రూ.15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

    ఈ మొత్తం రుణాన్ని ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ)తో కలిసి ప్రపంచ బ్యాంకు మంజూరు చేయనుంది.

    భవిష్యతులో మరింత ఆర్థిక సాయం అందించేందుకు కూడా చర్చిస్తున్నట్లు సమాచారం.

    ఇక ప్రపంచ బ్యాకు, ఏడీబీలకు చెందిన ప్రతినిధుల బృందం ఆగస్టు 19 నుంచి 27 వరకు రాజధానిలో పర్యటించనున్నారు.

    Details

    ఏడిబీతో కలిసి రుణం ఇచ్చేందుకు సిద్ధమైన ప్రపంచ బ్యాంకు

    వారంతా వివిధ ఆంశాలపై రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ అధికారులతో చర్చించనున్నారు.

    ఇటీవల అమరావతిలో ప్రపంచ బ్యాంకుకు చెందిన నలుగురు సభ్యులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సమావేశమైనట్లు తెలిసింది.

    2019కంటే ముందుగానే రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చింది.

    తొలి విడతలో రూ.3,500 కోట్ల ఇచ్చేందుకు ముందుకు రాగా, అంతలోనే ప్రభుత్వం మారడంతో నిధులు ఇచ్చేందుకు ఆసక్తి చూపలేదు.

    కేంద్ర సూచలన మేరకే ఏడీబీతో కలిసి ప్రపంచ బ్యాంకు అమరావతికి రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చింది

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమరావతి
    ఇండియా

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    అమరావతి

    అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే మైలవరం
    అమరావతిపై విచారణను జులై 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్‌‌లో చల్లచల్లగా; రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు  ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట; చంద్రబాబు పాలనలో నిర్ణయాలపై విచారణకు లైన్ క్లియర్  ఆంధ్రప్రదేశ్

    ఇండియా

    Bangalore: బెంగళూరులో దారుణం.. హాస్టల్‌లోకి వెళ్లి మహిళ గొంతు కొసిన నిందితుడు బెంగళూరు
    Dog Meat : బెంగళూరు హోటళ్లలో కుక్క మాంసం..? 90 డబ్బాలు పట్టివేత! బెంగళూరు
    Delhi: దిల్లీలో నీటి మునిగిన కోచింగ్ సెంటర్.. ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మృతి దిల్లీ
    Delhi: విద్యార్థుల మృతితో దిల్లీలోని కోచింగ్ సెంటర్లపై దాడులు దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025