NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Blood Transfusion: యువకుడికి 'AB' పాజిటివ్‌ బదులు..O పాజిటివ్‌ రక్తం ఎక్కించారు,కాసేపటికే..
    తదుపరి వార్తా కథనం
    Blood Transfusion: యువకుడికి 'AB' పాజిటివ్‌ బదులు..O పాజిటివ్‌ రక్తం ఎక్కించారు,కాసేపటికే..
    యువకుడికి 'AB' పాజిటివ్‌ బదులు..O పాజిటివ్‌ రక్తం ఎక్కించారు,కాసేపటికే..

    Blood Transfusion: యువకుడికి 'AB' పాజిటివ్‌ బదులు..O పాజిటివ్‌ రక్తం ఎక్కించారు,కాసేపటికే..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 23, 2024
    04:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజస్థాన్‌లోని జైపూర్‌లో 23 ఏళ్ల యువకుడికి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సవాయ్ మాన్ సింగ్ (SMS) ఆసుపత్రిలో తప్పుడు రకం రక్తం ఎక్కించడంతో మరణించాడు.

    రాష్ట్రంలోని బండికుయ్ పట్టణానికి చెందిన బాధితుడు సచిన్ శర్మ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తరువాత ఆసుపత్రిలోని ట్రామా సెంటర్‌లో చేరాడు.

    చికిత్స సమయంలో,ట్రామా సెంటర్‌లో ఒక వార్డ్ బాయ్, అవసరమైన AB-పాజిటివ్ రక్తానికి బదులుగా O-పాజిటివ్ రక్తాన్నిఎక్కించాడు.అయితే.. రక్తం ఎక్కించిన కాసేపటికే అతడు చనిపోయాడు.

    రక్తమార్పిడి తరువాత, రోగి రెండు మూత్రపిండాలుపాడైపోయాయి. "సచిన్‌ను ఆసుపత్రిలో ఉంచినప్పుడు ఈ విషయం తెరపైకి వచ్చింది" అని ఎస్‌ఎంఎస్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అచల్ శర్మను ఉటంకిస్తూ వార్తా సంస్థ పిటిఐ పేర్కొంది.

    Details 

    విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు: అచల్ శర్మ

    దీనిపై విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని, నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని శర్మ తెలిపారు.

    ఈ వార్తను ప్రచురించే సమయంలో బాధితుడి కుటుంబం లేదా ఆసుపత్రి అధికారులు ఎటువంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.

    ఇంతకుముందు 2022లో, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో డెంగ్యూ రోగికి ప్లాస్మాకు బదులుగా 'మౌసంబి' జ్యూస్ ఇచ్చిన కారణంగా మరణించాడు.

    ఈ ఘటన తర్వాత ఆసుపత్రికి సీలు వేయగా, ఈ కేసుపై యూపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజస్థాన్

    తాజా

    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్
    united nations: గాజాలో రాబోయే 48 గంటల్లో 14,000 మంది పిల్లలు చనిపోయే అవకాశం: హెచ్చరించిన ఐక్యరాజ్యసమితి  ఐక్యరాజ్య సమితి

    రాజస్థాన్

    ఎన్నికల ముంగిట రాజస్థాన్‌ ప్రభుత్వానికి ఝలక్.. సీఎం కుమారుడికి ఈడీ సమన్లు అశోక్ గెహ్లాట్
    Rajasthan: పేపర్ లీక్ కేసులో రాజస్థాన్ పీసీసీ చీఫ్ కుమారులకు సమన్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    Rajasthan: లంచం ఆరోపణలపై ఇద్దరు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్   ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    రాజస్థాన్‌: జల్ జీవన్ మిషన్ లింక్ మనీ లాండరింగ్ కేసులో 25 చోట్ల దాడులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025