NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / TDP vs YSRCP: ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో వేడెక్కిన రాజకీయం.. నువ్వా నేనా అంటున్న వైఎస్సార్‌సీపీ, టీడీపీ 
    తదుపరి వార్తా కథనం
    TDP vs YSRCP: ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో వేడెక్కిన రాజకీయం.. నువ్వా నేనా అంటున్న వైఎస్సార్‌సీపీ, టీడీపీ 
    TDP vs YSRCP: ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో వేడెక్కిన రాజకీయం.. నువ్వా నేనా అంటున్న వైఎస్సార్‌సీపీ, టీడీపీ

    TDP vs YSRCP: ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో వేడెక్కిన రాజకీయం.. నువ్వా నేనా అంటున్న వైఎస్సార్‌సీపీ, టీడీపీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 17, 2024
    04:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మరికొద్ది నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి.

    ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీ తమ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాయి.

    ప్ర‌ణాళిక‌ల్లో భాగంగా టీడీపీ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో రా.. కదలి..రా ను నిర్వ‌హిస్తోంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రేపు(గురువారం) గుడివాడలో సభ నిర్వహించాలని టీడీపీ యోచిస్తోంది.

    వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ, కొడాలి నాని మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే.

    Details 

    అప్రమత్తమైన పోలీసులు 

    వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని నియోజకవర్గం గుడివాడలో జరగనున్న సభను టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

    ఈ సారి ఎన్నికలలో గుడివాడలో ఎలాగైనా కొడాలి నానిని ఓడించాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది.

    అయితే కొడాలి నాని కూడా గుడివాడలో ఎన్టీఆర్ వర్ధంతిలో భాగంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

    తాజాగా గుడివాడలో వైఎస్సార్‌సీపీ, టీడీపీలు ఒకేరోజు కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో ఉద్రిక్తత నెలకొంది.

    మరోవైపు పోలీసులు అప్రమత్తమై అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గుడివాడ

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    గుడివాడ

    Lokesh-Amarnath: కోడిగుడ్డు.. గాడిదగుడ్డు అంటూ తిట్టేసుకున్న లోకేశ్, అమర్నాథ్ ఆంధ్రప్రదేశ్
    Andhra Pradesh: అనుమానంతో భార్యను హత్య చేసి.. ఆత్మహత్య చేసుకున్న భర్త  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025