NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Postmortem: ట్రైనీ డాక్టర్ పోస్టుమార్టం పూర్తి.. శరీరంపై 14కు పైగా గాయాలు
    తదుపరి వార్తా కథనం
    Postmortem: ట్రైనీ డాక్టర్ పోస్టుమార్టం పూర్తి.. శరీరంపై 14కు పైగా గాయాలు
    ట్రైనీ డాక్టర్ పోస్టుమార్టం పూర్తి.. శరీరంపై 14కు పైగా గాయాలు

    Postmortem: ట్రైనీ డాక్టర్ పోస్టుమార్టం పూర్తి.. శరీరంపై 14కు పైగా గాయాలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 19, 2024
    09:48 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో మహిళా ట్రైనీ డాక్టర్ హత్య, అత్యాచారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

    ఈ ఘటనపై ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే ట్రైనీ డాక్టర్ పోస్టుమార్టంలో కీలక విషయాలను గుర్తించినట్లు తెలుస్తోంది.

    ఆమె శరీరంపై 14కు పైగా గాయాలున్నాయని, ఇది క్రూరమైన పని అని, ముఖ్యంగా బాధితురాలు ప్రయివేటు భాగాలకు కూడా గాయాలలయ్యాయని చెప్పారు.

    ఈ గాయాలన్నీ ఆమె మరణానికి ముందు జరిగినవి అని ఓ నివేదక పేర్కొంది.

    Details

    తల, ముఖం, మెడ,  చేతులు, జననాంగాలపై గాయాలు

    బాధితురాలి తల, ముఖం, మెడ, చేతులు, జననాంగాలపై 14కు పైగా గాయాలయ్యాయి.

    మరణానికి కారణం "స్మోదరింగ్‌తో సంబంధం ఉన్న మాన్యువల్ స్ట్రాంగులేషన్" అని నిర్ధారించారు.

    మృతి చెందిన తీరును హత్యగా ద్రువీకరించారు. ఊపిరితిత్తులలో రక్తస్రావం, శరీరంలో రక్తం గడ్డకట్టడాన్ని గుర్తించారు.

    ఈ హత్యాచార ఘటనలో సంజోయ్ రాయ్ అరెస్టయ్యాడు. తర్వాత ఈ కేసును కలకత్తా హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది.

    ఇదిలావుండగా, ఈ కేసును సుప్రీంకోర్టు స్వయంగా స్వీకరించి ఆగస్టు 20న విచారించనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కోల్‌కతా
    అత్యాచారం

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    కోల్‌కతా

    ఏడేళ్ల బాలిక కిడ్నాప్, ఆపై హత్య; సూట్‌కేస్‌లో మృతదేహం స్వాధీనం పశ్చిమ బెంగాల్
    ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్, దిల్లీ, ముంబైకి చోటు హైదరాబాద్
    పశ్చిమ బెంగాల్‌: పిడుగుపాటుకు 14మంది బలి పశ్చిమ బెంగాల్
    దేశంలోనే రెండో అత్యుత్తమ హై స్ట్రీట్‌గా నిలిచిన సోమాజిగూడ  హైదరాబాద్

    అత్యాచారం

    Manipur video case: మణిపూర్ వీడియో కేసులో మరొకరు అరెస్టు మణిపూర్
    Manipur Violence: మణిపూర్‌లో అదేరోజు 40కి.మీ దూరంలో మరో ఇద్దరు మహిళలపై గ్యాంగ్ రేప్ మణిపూర్
    Kerala: 5ఏళ్ల బాలికను కిడ్నాప్; అత్యాచారం చేసి ఆపై హత్య  కేరళ
    కేరళ బీచ్లో గ్యాంగ్ రేప్.. ఆశ్రమానికి వచ్చిన అమెరికా మహిళపై అఘాయిత్యం  కేరళ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025