NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Droupadi Murmu: రాజ్యాంగం ద్వారా .. సామాజిక న్యాయం..సమగ్రాభివృది: రాష్ట్ర‌పతి ద్రౌప‌ది ముర్ము 
    తదుపరి వార్తా కథనం
    Droupadi Murmu: రాజ్యాంగం ద్వారా .. సామాజిక న్యాయం..సమగ్రాభివృది: రాష్ట్ర‌పతి ద్రౌప‌ది ముర్ము 
    రాజ్యాంగం ద్వారా .. సామాజిక న్యాయం..సమగ్రాభివృది: రాష్ట్ర‌పతి ద్రౌప‌ది ముర్ము

    Droupadi Murmu: రాజ్యాంగం ద్వారా .. సామాజిక న్యాయం..సమగ్రాభివృది: రాష్ట్ర‌పతి ద్రౌప‌ది ముర్ము 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 26, 2024
    12:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత రాజ్యాంగం 75 సంవత్సరాల పుర్తీ సందర్భంగా ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది.

    ఈ సందర్భంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 75 సంవత్సరాల సంస్మరణ పోస్టేజ్ స్టాంప్, నాణెం విడుదల చేశారు.

    ఆమె పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.

    గత కొన్ని సంవత్సరాలుగా, సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం, ముఖ్యంగా బలహీన వర్గాల కోసం ప్రభుత్వ ప్రతిపాదించిన చర్యలను ఆమె ప్రస్తావించారు.

    పేదలకు ఇళ్ల కల్పన, దేశవ్యాప్తంగా ప్ర‌పంచ స్థాయి మౌళిక సదుపాయాల అభివృద్ధి జరుగుతున్నట్లు ఆమె చెప్పారు.

    వివరాలు 

    వెనుకబడిన వర్గాల కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు

    మన రాజ్యాంగం స‌జీవ‌మైన‌, ప్ర‌గ‌తిశీల ప‌త్రంగా మారిపోయింది అని రాష్ట్రపతి పేర్కొన్నారు.

    రాజ్యాంగం ద్వారా సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి వంటి లక్ష్యాలను సాధించినట్లు ఆమె తెలిపారు.

    గత కొన్ని సంవత్సరాలలో అనేక ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయని, జీఎస్టీ అమలు, భారతీయ న్యాయ సాంఘిక సంస్కృతి పునఃరుద్ధరణ వంటి పెద్ద చర్యలు తీసుకున్నట్లు ఆమె వివరించారు.

    వెనుకబడిన వర్గాల కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందని ఆమె చెప్పారు.

    ఆరోగ్యం, ఇళ్లను, ఆహార భద్రతను పేదల కోసం అందించినట్లు ఆమె స్పష్టం చేశారు. మైథిలీ మరియు సంస్కృత భాషల్లో రాజ్యాంగం పునఃప్రకటన చేసినట్లు పేర్కొన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    సమాజానికి రాజ్యాంగం మూలస్తంభం: రాష్ట్రపతి

    President Droupadi Murmu addresses the joint sitting of both Houses of Parliament on Constitution Day

    The President says, "Our Constitution is a living and progressive document. Through our Constitution, we have achieved the goals of social justice and inclusive development..." pic.twitter.com/ZLhisFRm4Q

    — ANI (@ANI) November 26, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ద్రౌపది ముర్ము

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ద్రౌపది ముర్ము

    74వ గణతంత్ర వేడుకలు: కర్తవ్య‌పథ్‌‌లో అంబరాన్నంటిన సంబరాలు గణతంత్ర దినోత్సవం
    Budget 2023: 'రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం', పార్లమెంట్‌లో రాష్ట్రపతి ముర్ము రాష్ట్రపతి
    రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించినందుకు చాలా సంతోషం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    కాంగ్రెస్ పాలనలో పదేళ్లను కోల్పోయాం, 2030వ దశకం భారత దశాబ్దం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025