NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఢిల్లీ ప్రజలకు హెచ్చరిక.. రానున్న 3-4 రోజుల్లో పిడుగులు పడే అవకాశం
    తదుపరి వార్తా కథనం
    ఢిల్లీ ప్రజలకు హెచ్చరిక.. రానున్న 3-4 రోజుల్లో పిడుగులు పడే అవకాశం
    ఢిల్లీ లో పిడుగులు పడే అవకాశం

    ఢిల్లీ ప్రజలకు హెచ్చరిక.. రానున్న 3-4 రోజుల్లో పిడుగులు పడే అవకాశం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 29, 2023
    11:39 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ వ్యాప్తంగా నిన్నటి వరకు భానుడు సెగలు కక్కాడు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో సూర్యుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోయారు. ఉదయం నుంచే బయటకు రావాలంటే ప్రజలు భయపడ్డారు. అలాంటి ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.

    నగరంలో సోమవారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. సోనిపట్, రోహ్‌తక్, ఘజియాబాద్, నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్, హిండన్ ఏఎఫ్ స్టేషన్, ఇందిరాపురం, జింద్, గోహనా పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది.

    ఇక ఆదివారం రికార్డు స్థాయిలో 35.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఉక్కబోతతో అల్లాడిపోయారు.

    Details

    తీవ్ర ఇబ్బందులకు గురైన వాహనదారులు

    ఆదివారం రాత్రి నుంచి ఉదయం వరకు కురిసిన వర్షంతో ఢిల్లీ-ఎన్ పీఆర్ ప్రాంతంలో ఉష్ణోగ్రత్తలు తగ్గుముఖం పట్టాయి. ఇక వచ్చే మూడు, నాలుగు రోజుల పాటు ఢిల్లీలో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

    ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. హర్యానాతో పాటు ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతంలో మోస్తారు వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

    ఈదురుగాలులకు నగరంలో అక్కడక్కడ రోడ్లపై చెట్లు విరిగిపడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడటంతో ప్రజలకు ఇక్కట్లు తప్పలేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజధాని
    ప్రపంచం

    తాజా

    WAR 2: 'వార్ 2' టీజర్‌ వచ్చేసింది.. ఎన్టీఆర్ పవర్‌ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా! జూనియర్ ఎన్టీఆర్
    shehbaz sharif: అసత్య ప్రచారంతో ప్రజలను మభ్య పెడుతున్న పాక్ ప్రధాని..భారత్ ఐఎస్ఎస్ విక్రాంత్ ని ధ్వంసం చేశామంటూ గొప్పలు..! పాకిస్థాన్
    Rain Alert: తెలంగాణలో మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు.. 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్! బంగాళాఖాతం
    Covid-19: మళ్లీ భయాందోళన కలిగిస్తున్న కరోనా వేరియంట్.. ఆరోగ్య శాఖ కీలక ప్రకటన.. భారత్‌లో ఎన్ని కేసులున్నాయంటే.. కోవిడ్

    రాజధాని

    ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం, సీఎం జగన్ ప్రకటన ఆంధ్రప్రదేశ్
    ఉగాదికి ముహూర్తం: కొత్త రాజధాని వైజాగ్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ షిఫ్ట్! వై.ఎస్.జగన్
    ఢిల్లీని క్రమశిక్షణ లేని నగరమంటున్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భారతదేశం
    అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే మైలవరం

    ప్రపంచం

    క్రేజీ ఫీచర్లతో వస్తున్న వన్ ప్లస్ ప్యాడ్ ట్యాబ్.. ధర ఎంతో తెలుసా! స్మార్ట్ ఫోన్
    గోల్డెన్ స్పైక్ ఆస్ట్రావా అథ్లెటిక్స్ బరిలో నీరజ్ చోప్రా స్పోర్ట్స్
    వాట్సప్ లో కొత్త ఫీచర్.. ఒకేసారి నాలుగు ఫోన్లలో వాట్సప్ వాట్సాప్
    ప్రపంచ టేబుల్ టెన్నిస్ కు ఎంపికైన తెలంగాణ అమ్మాయి టేబుల్ టెన్నిస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025