NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Food Poison: హైదరాబాద్‌లో విషాదం.. మోమోస్ తిని ఒకరు మృతి, 20 మందికి పైగా అస్వస్థత
    తదుపరి వార్తా కథనం
    Food Poison: హైదరాబాద్‌లో విషాదం.. మోమోస్ తిని ఒకరు మృతి, 20 మందికి పైగా అస్వస్థత
    హైదరాబాద్‌లో విషాదం.. మోమోస్ తిని ఒకరు మృతి, 20 మందికి పైగా అస్వస్థత

    Food Poison: హైదరాబాద్‌లో విషాదం.. మోమోస్ తిని ఒకరు మృతి, 20 మందికి పైగా అస్వస్థత

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 28, 2024
    03:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్ నగరంలోని నందినగర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది.

    నందినగర్‌లో ఏర్పాటు చేసిన వారాంతపు సంతలో మోమోస్ తిని ఓ మహిళ మృతి చెందింది. మరో 20 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.

    బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంతలో అమ్ముడైన మోమోస్ కారణంగా అస్వస్థత కలిగిందని బాధితులు అనుమానిస్తున్నారు.

    ప్రస్తుతానికి 20 మందికి పైగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మృతురాలు సింగాడికుంట ప్రాంతానికి చెందిన మహిళగా గుర్తించారు.

    Details

    కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు

    ఘటనపై బాధితురాలి కుమారుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి, నందినగర్, సింగాడికుంట, వెంకటేశ్వర కాలనీలలో మోమోస్ విక్రయించిన వారికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.

    ఈ ప్రదేశాల్లోని వీక్లీ మార్కెట్లలో విక్రయించిన మోమోస్‌నే అస్వస్థతకు కారణమని నిర్ధారించేందుకు దర్యాప్తు కొనసాగుతుంది.

    ఇప్పటికే మోమోస్ షాప్ నిర్వహణలో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్
    ఇండియా

    తాజా

    Systematic Investment Plan: తక్కువ జీతం.. పెద్ద సంపద? SIP పెట్టుబడితో సాధ్యమే! జీవనశైలి
    Haryana: హర్యానాలోని నుహ్‌లో పాకిస్తాన్ 'గూఢచారి' నెట్‌వర్క్ గుట్టురట్టు.. రెండు రోజుల్లో రెండో అరెస్టు హర్యానా
    Supreme Court: మాజీ న్యాయమూర్తులకు సమాన పెన్షన్ ఇవ్వాలి: సుప్రీం ఆదేశాలు  సుప్రీంకోర్టు
    Subodh Kumar Goel: యూకో బ్యాంక్‌ మాజీ సీఎండీ సుబోధ్‌ కుమార్‌ గోయల్‌ను అరెస్టు చేసిన ఈడీ  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    హైదరాబాద్

    Ganesh Immersion: వినాయక నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు.. 25వేల మందితో బందోబస్తు  వినాయక చవితి
    TGSRTC: టీజీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన.. గణేశ్ నిమజ్జనానికి 600 బస్సులు  తెలంగాణ
    Ganesh Laddu Auction : అల్ టైం రికార్డు ధర.. రూ.1.87 కోట్లు పలికిన గణేశ్ లడ్డూ తెలంగాణ
    Balapur Laddu: రికార్డు ధర పలికన బాలాపూర్ లడ్డూ.. గత రికార్డు బద్దలు తెలంగాణ

    ఇండియా

    Online Betting: ఆన్‌లైన్ బెట్టింగ్ కారణంగా రైతు కుటుంబం ఆత్మహత్య నిజామాబాద్
    Real Estate: హైదరాబాద్‌లో చౌక ధరలతో ఫ్లాట్లు.. బాలానగర్‌పై అందరి దృష్టి  హైదరాబాద్
    Telangana: తెలంగాణలో ప్రారంభం కానున్న 24 మెగా ప్రాజెక్టులు.. వేలాదిమందికి ఉద్యోగాలు తెలంగాణ
    Digital Arrest: డిజిటల్ అరెస్ట్.. కొత్త తరహా సైబర్ మోసాల పెనుముప్పు వ్యాపారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025