NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Siddipet: కొండ పోచమ్మ సాగర్‌లో విషాదం.. ఏడుగురు యువకులు గల్లంతు
    తదుపరి వార్తా కథనం
    Siddipet: కొండ పోచమ్మ సాగర్‌లో విషాదం.. ఏడుగురు యువకులు గల్లంతు
    కొండ పోచమ్మ సాగర్‌లో విషాదం.. ఏడుగురు యువకులు గల్లంతు

    Siddipet: కొండ పోచమ్మ సాగర్‌లో విషాదం.. ఏడుగురు యువకులు గల్లంతు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 11, 2025
    02:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సిద్ధిపేట జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది.

    కొండ పోచమ్మ సాగర్‌లో ఈతకోసం వెళ్లిన ఏడుగురు యువకులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

    వారి మృతదేహాలు లభ్యం కాగా, మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

    మృతులు హైదరాబాద్ ముషిరాబాద్ కు చెందిన ధనుష్, లోహిత్, దినేశ్వర్, సాహిల్, జతిన్ గా గుర్తించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    హైదరాబాద్

    తాజా

    Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు వేగం పెరుగుతోంది.. అమెరికా నుంచి రాబోతున్న ప్రభాకర్ రావు తెలంగాణ
    Gill-Harthik: ఎలిమినేటర్‌ మ్యాచులో గిల్, హర్థిక్ మధ్య గొడవ.. 'శుభూ బేబీ' అంటూ క్లారిటీ! శుభమన్ గిల్
    Upcoming SUVs: ఈ జూన్‌లో భారత్‌ మార్కెట్‌లోకి రాబోతున్న టాప్ 5 ఎస్‌యూవీలు ఇవే! టాటా మోటార్స్
    Abhirami: కమల్‌తో లిప్‌లాక్ వివాదంపై నటి అభిరామి క్లారిటీ కమల్ హాసన్

    తెలంగాణ

    Revanth Reddy: ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి లేదు.. సినీ ప్రముఖులకు స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి  రేవంత్ రెడ్డి
    Group-1: గ్రూప్-1 ప‌రీక్ష‌పై అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను  కొట్టేసిన  తెలంగాణ హైకోర్టు భారతదేశం
    Liquor Sales: మందు బాబులకు సూపర్ న్యూస్.. డిసెంబర్ 31న అమ్మకాల వేళలు పొడిగింపు! ఇండియా
    Special buses: ఏపీ ప్రయాణికులకు శుభవార్త.. సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏపీఎస్ఆర్టీసీ

    హైదరాబాద్

    Increased Cold: తెలుగు రాష్ట్రాల్లో అధికమవుతున్న చలి.. 15 డిగ్రీలకు దిగజారిన ఉష్ణోగ్రతలు చలికాలం
    Hyderabad Metro: మెట్రో రెండోదశలో ఐదు కారిడార్లు.. 54 స్టేషన్లు.. 7.96 లక్షల మంది రాకపోకలు  మెట్రో రైలు
    Hyderabad: గచ్చిబౌలిలో 20 కేజీల గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్ ఇండియా
    Hyderabad Pollution: రోజురోజుకూ హైదరాబాద్'లో పెరుగుతున్న కాలుష్యం.. ఈ ప్రాంతాల్లో మరీ ఎక్కువ!  వాయు కాలుష్యం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025