NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Dense Fog: దిల్లీలో పొగమంచు కారణంగా ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు, విమానాలు
    తదుపరి వార్తా కథనం
    Dense Fog: దిల్లీలో పొగమంచు కారణంగా ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు, విమానాలు
    దిల్లీలో పొగమంచు కారణంగా ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు, విమానాలు

    Dense Fog: దిల్లీలో పొగమంచు కారణంగా ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు, విమానాలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 05, 2025
    11:18 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర భారతదేశం చలితో తీవ్రంగా ప్రభావితమవుతోంది. దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు కమ్మేయడంతో విమానాలు రద్దు కావడం, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.

    ఈ రోజు ఉదయం 4 నుంచి 8 గంటల వరకు జీరో విజిబిలిటీ నమోదు కాగా, ఆ తరువాత విజిబిలిటీ 50 మీటర్లకు మెరుగుపడింది.

    దీంతో దిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో 6 విమానాలు రద్దు అయినట్లు ప్రకటించారు. ఇక మరో 123 విమానాలు సగటున 20 నిమిషాలు ఆలస్యంగా ప్రయాణం కొనసాగిస్తున్నాయి.

    అలాగే 81 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి, మరో 59 రైళ్లు ఆరు గంటల ఆలస్యంతో, 22 రైళ్లు ఎనిమిది గంటల ఆలస్యంతో ప్రయాణం కొనసాగుతున్నాయని ఉత్తర రైల్వే డిపార్ట్మెంట్ తెలిపింది.

    Details

    10 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు

    దిల్లీకి సంబంధించిన సమాచారం ప్రకారం, ఉష్ణోగ్రత 10 డిగ్రీలకు పడిపోయింది.

    సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డేటా ఆధారంగా, ఈ రోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 377గా నమోదు అయింది. వాతావరణశాఖ చలిగాలుల వల్ల దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

    శనివారం కూడా, జీరో విజిబిలిటీ దాదాపు తొమ్మిది గంటల వరకు కొనసాగింది.

    దీంతో 48 విమానాలు రద్దు కాగా, 564 విమానాలు ఆలస్యంగా నడిచాయి. అలాగే, 15 విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు ప్రకటించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    ఇండియా

    తాజా

    Pakistan: భారతదేశంతో ఉద్రిక్తతల మధ్య.. ఆర్థిక సహాయం కోసం పంచ బ్యాంకు'ను సంప్రదించిన పాకిస్తాన్  పాకిస్థాన్
    Omar Abdullah: అత్యవసరంగా జమ్మూకు ఒమర్‌ అబ్దుల్లా.. పరిస్థితిని సమీక్షించనున్న సీఎం  ఒమర్ అబ్దుల్లా
    Dance of the Hillary Virus: అలర్ట్.. 'డాన్స్ ఆఫ్ ది హిల్లరీ' మాల్వేర్‌తో సైబర్ దాడికి పాక్ పన్నాగం! భారతదేశం
    PSL : ఉద్రిక్తతల ఎఫెక్టు.. పాక్ సూపర్ లీగ్‌ మ్యాచ్‌లు యూఏఈకి షిఫ్ట్ పాకిస్థాన్

    దిల్లీ

    Arvind Kejriwal: పొత్తు లేదు, ఒంటరిగా పోటీ చేస్తాం : కేజ్రీవాల్ కీలక ప్రకటన  అరవింద్ కేజ్రీవాల్
    Farmers Protest: నేడు ఢిల్లీలో రైతుల నిరసన.. అప్రమత్తమైన ప్రభుత్వం  నోయిడా
    Farmers protest : పార్లమెంట్‌ ముట్టడికి రైతులు పాదయాత్ర.. దిల్లీ రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ పార్లమెంట్
    Sessions of Parliament: దక్షిణాదిలో పార్లమెంట్ సెషన్స్.. వైసీపీ ఎంపీ గురుమూర్తి కొత్త ప్రతిపాదన! పార్లమెంట్

    ఇండియా

    Manipur CM: సీఎం నివాసం దగ్గర బాంబు కలకలం.. భద్రత కట్టుదిట్టం మణిపూర్
    Tulsigowda: వృక్ష ప్రేమికురాలు తులసిగౌడ ఇకలేరు కర్ణాటక
    EPFO: అధిక పింఛనుకు గడువు పెంపు.. పెండింగ్‌లో ఉన్న 3.1 లక్షల దరఖాస్తులకు ఈపీఎఫ్‌ఓ మరో అవకాశం ఈపీఎఫ్ఓ
    Tashi Namgyal: కార్గిల్ యుద్ధంలో పాక్ కుట్రను భగ్నం చేసిన ఆ గొర్రెల వ్యాపారి ఇక లేరు జమ్ముకశ్మీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025