NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / TS EAMCET-2023: తెలంగాణ ఎంసెట్‌కు పరీక్షాల కేంద్రాల పెంపు; భారీగా పెరిగిన అప్లికేషన్లు
    తదుపరి వార్తా కథనం
    TS EAMCET-2023: తెలంగాణ ఎంసెట్‌కు పరీక్షాల కేంద్రాల పెంపు; భారీగా పెరిగిన అప్లికేషన్లు
    తెలంగాణ ఎంసెట్‌కు పరీక్షాల కేంద్రాల పెంపు; భారీగా పెరిగిన అప్లికేషన్లు

    TS EAMCET-2023: తెలంగాణ ఎంసెట్‌కు పరీక్షాల కేంద్రాల పెంపు; భారీగా పెరిగిన అప్లికేషన్లు

    వ్రాసిన వారు Stalin
    Apr 27, 2023
    12:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ ఎంసెట్‌ -2023 కోసం రికార్డు స్థాయిలో అప్లికేషన్లు పెరిగినట్లు జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ)- హైదరాబాద్ పేర్కొంది.

    అప్లికేషన్లకు అనుగుణంగా పరీక్ష కేంద్రాలను పెంచాలని జేఎన్‌టీయూ నిర్ణయించింది.

    ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ పరీక్షల కోసం 20పైగా అదనపు ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.

    గతేడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కలిపి 109 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఈ ఏడాది 130పైగా సెంటర్లలో పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.

    హైదరాబాద్‌లోని నాలుగు జోన్లలో అనేక ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నందున కొత్త కేంద్రాలను ఇప్పటికే గుర్తించినట్లు జేఎన్‌టీయూ-హైదరాబాద్‌ అధికారి ఒకరు తెలిపారు.

    పరీక్ష

    ఎంసెట్ కోసం 3.16లక్షలకుపైగా అప్లికేషన్లు

    అదనపు సెంటర్లలో ఇప్పటికే బ్రాడ్‌బ్యాండ్, బఫర్ సిస్టమ్‌లతో పాటు కంప్యూటర్ల లభ్యత పరిశీలన పూర్తైనట్లు సమాచారం.

    దీనికోసం టీసీఎస్ సహకారం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంజనీరింగ్ పరీక్షను ఆరు సెషన్లలో, అగ్రికల్చర్, మెడికల్(ఏఎం) పరీక్ష నాలుగు సెషన్లలో షెడ్యూల్ చేశారు.

    తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 కోసం 3,16,848 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు.

    ఇంజనీరింగ్ కోసం దరఖాస్తులు 30,500 పైగా పెరిగాయి. ఇంజనీరింగ్ కోసం గత సంవత్సరం 1,72,238 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, ఈ సంవత్సరం 2,02,815 మంది అప్లై చేశారు.

    ఏఎం స్ట్రీమ్ కోసం నమోదు చేసుకున్న వారి సంఖ్య కూడా 2022లో 94,476 ఉండగా, ఈ ఏడాది 1,13,671కి పెరిగాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    హైదరాబాద్
    తాజా వార్తలు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    తెలంగాణ

    రేపు సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; ట్రైన్ రూట్, టికెట్ ధరలను తెలుసుకోండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో కలిసి రావడం లేదు: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    10వ తరగతి పేపర్ లీక్: డిబార్ అయిన విద్యార్థిని పరీక్షకు అనుమతించాలని హైకోర్టు ఆదేశం హైకోర్టు
    నల్లమలలో 75 పులులు; ఎన్ఎస్‌టీఆర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పడి 50ఏళ్లు నాగార్జునసాగర్

    హైదరాబాద్

    గ్రీన్ హైదరాబాద్: ఫ్లై ఓవర్ల కింద ఆక్సిజన్ పార్కుల ఏర్పాటు వాయు కాలుష్యం
    పాకిస్థాన్‌లో హిందూ డాక్టర్ గొంతు కోసి హత్య చేసిన డ్రైవర్ పాకిస్థాన్
    TSRTC: ప్రయాణికుల కోసం రెండు స్పెషల్ ఆఫర్స్‌ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ ప్రయాణం
    తెలంగాణ: ప్రయాణికుల భద్రత కోసం క్యాబ్, ఆటో ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు తెలంగాణ

    తాజా వార్తలు

    తెలంగాణలో ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తానన్న అమిత్ షాపై ఒవైసీ ఫైర్  అసదుద్దీన్ ఒవైసీ
    అతిక్ అహ్మద్ కార్యాలయంలో రక్తంతో తడిసిన క్లాత్, మెట్లపై బ్లెడ్ మరకలు, మారణాయుధాలు  ఉత్తర్‌ప్రదేశ్
    గత ప్రభుత్వాలు గ్రామాలను విస్మరించాయి: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    సుప్రీంకోర్టు వర్సెస్ ప్రభుత్వం; పాకిస్థాన్‌లో ఆడియో క్లిప్ ప్రకంపనలు  పాకిస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025