NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / భారతదేశంలో 48,624 ట్విట్టర్ ఖాతాలపై నిషేధం
    భారతదేశం

    భారతదేశంలో 48,624 ట్విట్టర్ ఖాతాలపై నిషేధం

    భారతదేశంలో 48,624 ట్విట్టర్ ఖాతాలపై నిషేధం
    వ్రాసిన వారు Nishkala Sathivada
    Jan 02, 2023, 06:03 pm 1 నిమి చదవండి
    భారతదేశంలో 48,624 ట్విట్టర్ ఖాతాలపై నిషేధం
    పాలసీ ఉల్లంఘనలకు పాల్పడిన వారి ఖాతాలు తొలగింపు

    అక్టోబర్ 26 నుండి నవంబర్ 25 మధ్య భారతదేశంలో పిల్లలపై లైంగిక దోపిడీ, బలవంతపు నగ్నత్వాన్ని ప్రోత్సహించినందుకు 45,589 ఖాతాలను ట్విట్టర్ నిషేధించింది. దేశంలో తమ వేదికపై ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినందుకు 3,035 ఖాతాలను కూడా తొలగించింది. మొత్తంగా, భారతదేశంలో ఈ విషయంపై ట్విట్టర్ 48,624 ఖాతాలను నిషేధించింది. ట్విట్టర్, కొత్త IT రూల్స్ ప్రకారం ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాల ద్వారా ఒకే సమయంలో భారతదేశంలోని వినియోగదారుల నుండి 755 ఫిర్యాదులను స్వీకరించిందని, వాటిలోని 121 URLలపై చర్య తీసుకున్నట్లు పేర్కొంది. వీటిలో కోర్టు ఆదేశాలతో పాటు వ్యక్తిగత వినియోగదారుల నుండి స్వీకరించబడిన ఫిర్యాదులు కూడా ఉన్నాయి.

    నెలవారి నివేదికలు ప్రచురించాల్సిన సోషల్ మీడియా వేదికలు

    ఈ నివేదికలో, ఖాతా సస్పెన్షన్‌లను అప్పీల్ చేస్తున్న 22 ఫిర్యాదులను కూడా ప్రాసెస్ చేసినట్లు ట్విట్టర్ తెలిపింది. "ఇవన్నీ పరిష్కరించి, తగిన ప్రతిస్పందనలు పంపాము. మేము పరిస్థితి సమీక్షించిన తర్వాత ఈ ఖాతా సస్పెన్షన్‌లలో వేటినీ రద్దు చేయలేదు. అన్ని ఖాతాలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. ఈ రిపోర్టింగ్ వ్యవధిలో Twitter ఖాతాలకు సంబంధించిన సాధారణ ప్రశ్నలకు సంబంధించిన అభ్యర్థనను కూడా మేము స్వీకరించాము"అని కంపెనీ తెలిపింది. కొత్త IT రూల్స్ 2021 ప్రకారం, 5 మిలియన్లకు పైగా వినియోగదారులతో ఉన్న పెద్ద డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు నెలవారీ నివేదికలను ప్రచురించాలి.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    టెక్నాలజీ
    భారతదేశం
    ట్విట్టర్
    ఎలోన్ మస్క్

    తాజా

    బీజేపీకి ముందు దేశంలో 'డర్టీ పాలిటిక్స్‌', మేం వచ్చాక రాజకీయ దృక్కోణాన్ని మార్చేశాం: ప్రధాని మోదీ కర్ణాటక
    ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం మరో 4లక్షల మంది సైనికులను రష్యా నియామకం! ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడంటున్న నారా రోహిత్ జూనియర్ ఎన్టీఆర్
    జుట్టు ఊడిపోవడాన్ని తగ్గించి కుదుళ్ళను బలంగా చేసే కొబ్బరి పాలు కేశ సంరక్షణ

    టెక్నాలజీ

    గ్లోబల్ మార్కెట్లో విడుదల కానున్న ASUS ROG ఫోన్ 7, 7 అల్టిమేట్ స్మార్ట్ ఫోన్
    ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం సింగిల్ ప్లే ఆడియో మెసేజ్‌లు వాట్సాప్
    సురక్షితమైన సోషల్ మీడియా అనుభవం కోసం కొత్త ఫీచర్లను ప్రకటించిన కూ సోషల్ మీడియా
    మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన నథింగ్ ఇయర్ (2) కొత్త TWS ఇయర్‌బడ్‌లు ప్రకటన

    భారతదేశం

    రోజుకు 3GB డేటాను అందించే రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు జియో
    శాన్‌ఫ్రాన్సిస్కో: 'ఖలిస్థానీ' అనుకూల శక్తులకు వ్యతిరేకంగా ప్రవాస భారతీయుల శాంతి ర్యాలీ అమెరికా
    దేశంలో కొత్తగా 1,500పైగా కరోనా కేసులు; 146రోజుల గరిష్ఠానికి వైరస్ బాధితులు కోవిడ్
    భారత్‌లో అమెరికా కొత్త రాయబారిగా ఎరిక్ గార్సెట్టి ప్రమాణ స్వీకారం అమెరికా

    ట్విట్టర్

    గుజరాత్‌లోని సింహాన్ని తరిమికొట్టిన కుక్కల గుంపు వైరల్ అవుతున్న వీడియో గుజరాత్
    మరో కొత్త నివేదికను విడుదల చేయనున్న హిండెన్‌బర్గ్ వ్యాపారం
    ట్విట్టర్ SMS 2FA పద్ధతి నుండి మారడానికి ఈరోజే ఆఖరి రోజు టెక్నాలజీ
    ట్విట్టర్ త్వరలో ప్రజాభిప్రాయాన్నిహైలైట్ చేయడానికి AIని ఉపయోగించనుంది ఎలోన్ మస్క్

    ఎలోన్ మస్క్

    ట్విట్టర్ కమ్యూనిటీ నోట్స్ అంటే ఏమిటి దీనికి సహకారం ఎలా అందించాలి ట్విట్టర్
    సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న ఎలోన్ మస్క్ ప్రకటన
    కొత్త ట్విట్టర్ ఫీచర్లను ప్రకటించిన ఎలోన్ మస్క్ ట్విట్టర్
    ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా స్థానాన్ని తిరిగి దక్కించుకున్న ఎలోన్ మస్క్ ప్రపంచం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023