NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Soldiers Killed: రాజస్థాన్‌లో మందుగుండు పేలుడు కారణంగా ఇద్దరు జవాన్ల మరణం
    తదుపరి వార్తా కథనం
    Soldiers Killed: రాజస్థాన్‌లో మందుగుండు పేలుడు కారణంగా ఇద్దరు జవాన్ల మరణం
    రాజస్థాన్‌లో మందుగుండు పేలుడు కారణంగా ఇద్దరు జవాన్ల మరణం

    Soldiers Killed: రాజస్థాన్‌లో మందుగుండు పేలుడు కారణంగా ఇద్దరు జవాన్ల మరణం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 18, 2024
    04:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజస్థాన్‌ బికనీర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

    మహాజన్‌ ఫీల్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో ఆర్టిలరీ ప్రాక్టీస్‌ చేస్తుండగా మందగుండు పేలడంతో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

    ఈ ప్రమాదంలో మరో సైనికుడు తీవ్రంగా గాయపడడంతో, అతనిని వెంటనే సూరత్‌గఢ్‌లోని మిలటరీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

    ప్రమాదం మహాజన్‌ ఫీల్డ్‌లోని చార్లీ సెంటర్‌లో జరిగింది. అక్కడ సైనిక విన్యాసాలు జరుగుతున్న సమయంలో పేలుడు సమయంలో ట్యాంకులో మందుగుండు ఎక్కిస్తుండగా ఈ విషాదం సంభవించింది.

    Details

    వారం వ్యవధిలో రెండో ప్రమాదం

    ఈ ఘటనపై సైనికాధికారులు విచారణ చేపట్టారు. మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో వారం వ్యవధిలో ఇది రెండో ప్రమాదం. 15 తేదీన కూడా ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు.

    అప్పట్లో, టోయింగ్ వాహనానికి తుపాకీని అటాచ్ చేస్తుండగా, ర్యాంప్‌ పై ట్రాక్షన్ కోల్పోయి తిరిగి జారడంతో సైనికుడు తీవ్రంగా గాయపడ్డాడు.

    దానికి కారణంగా ఫీల్డ్‌ ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆయనను అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ సంఘటనలపై దర్యాప్తు కొనసాగుతున్నది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజస్థాన్
    ఆర్మీ

    తాజా

    Raj Nidimoru and Samantha: రాజ్ నిడిమోర్‌తో డేటింగ్ రూమర్స్‌పై సమంత టీమ్ క్లారిటీ! సమంత
    Brain dead: బ్రెయిన్ డెడ్ అయిన జార్జియా మహిళ.. కడుపులో ఉన్న పిండాన్ని బతికించేందుకు వైద్యం జార్జియా
    Inter Supplementary : మే 22 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం.. ఈ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేయొచ్చు తెలంగాణ
    SCR:ప్రయాణికులకు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే గుడ్ న్యూస్..చ‌ర్ల‌ప‌ల్లి- విశాఖ‌పట్టణం మ‌ధ్య  ప్ర‌త్యేక రైళ్లు  ప్రత్యేక రైళ్లు

    రాజస్థాన్

    Rajasthan CM Oath Ceremony: రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ ప్రమాణ స్వీకారం.. హాజరైన ప్రధాని మోదీ  భారతదేశం
    Congress: డిసెంబర్ 21న CWC సమావేశం.. 2024 ఎన్నికల వ్యూహంపై చర్చ  కాంగ్రెస్
    Congress: కాంగ్రెస్‌లో భారీ మార్పులు.. తెలంగాణకు కొత్త ఇన్‌చార్జ్‌.. సచిన్‌కు కీలక బాధ్యతలు  కాంగ్రెస్
    Student Suicide in Kota: కోటాలో ఆగని సూసైడ్స్‌.. మరో నీట్‌ విద్యార్ధి ఆత్మహత్య!  భారతదేశం

    ఆర్మీ

    ఇమ్రాన్ ఖాన్‌కు సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించినా, రాజకీయ భవిష్యత్‌పై నీలినీడలు  పాకిస్థాన్
    కశ్మీర్ సరిహద్దులో బెలూన్ కలకలం.. పాకిస్థాన్ పైనే అనుమానం  జమ్మూ
    ఆర్మీ జవాన్ భార్యపై వేధింపుల ఆరోపణలపై తమిళనాట దుమారం  తమిళనాడు
    కుప్వారా: ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం  జమ్ముకశ్మీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025