NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఉమేష్ పాల్ కేసు: అతిక్ అహ్మద్ ఇంట్లో ఐఫోన్, ఆధార్ కార్డులు స్వాధీనం
    తదుపరి వార్తా కథనం
    ఉమేష్ పాల్ కేసు: అతిక్ అహ్మద్ ఇంట్లో ఐఫోన్, ఆధార్ కార్డులు స్వాధీనం
    ఉమేష్ పాల్ కేసు: అతిక్ అహ్మద్ ఇంట్లో ఐఫోన్, ఆధార్ కార్డులు స్వాధీనం

    ఉమేష్ పాల్ కేసు: అతిక్ అహ్మద్ ఇంట్లో ఐఫోన్, ఆధార్ కార్డులు స్వాధీనం

    వ్రాసిన వారు Stalin
    Apr 05, 2023
    11:17 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉమేష్ పాల్ హత్య కేసులో ప్రయాగ్‌రాజ్ పోలీసులు కీలకమైన పురోగతిని సాధించారు. గ్యాంగ్‌స్టర్‌ అతిక్ అహ్మద్ కసరి మసారి ఇంటి నుంచి ఒక ఐఫోన్, కీలకమైన రిజిస్టర్‌తో పాటు రెండు ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

    అతిక్‌తో పాటు పోలీసులు కస్టడీలోకి తీసుకున్న అతిక్ అకౌంటెంట్ రాకేష్ లాలా వాంగ్మూలం మేరకు పోలీసులు ఈ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

    ప్రయాగ్‌రాజ్‌లోని ధూమన్‌గంజ్ పోలీసులు అతిక్ అకౌంటెంట్ రాకేష్ లాలాతో సహా ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

    ఉత్తర్‌ప్రదేశ్

    రిజిస్టర్‌లో కీలకమైన ఆస్తి లావాదేవీల వివరాలు

    స్వాధీనం చేసుకున్న ఐఫోన్ ఉమేషా పాల్ హత్యకేసులో ఉపయోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే ఆ ఫోన్ ను పరీక్ష కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నారు.

    అతిక్ అహ్మద్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న పాత రిజిస్టర్‌లో అనేక మంది ప్రాపర్టీ డీలర్లు, అతిక్-అతని సహచరుల మధ్య జరిగిన ఆస్తి లావాదేవీల గురించిన సమాచారం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు..

    అతిక్ అహ్మద్‌కు చెందిన పలువురు పాత సహచరుల పేర్లు కూడా రిజిస్టర్‌లో ప్రస్తావించడం గమనార్హం.

    గ్యాంగ్‌స్టర్‌ అతిక్ అహ్మద్‌తో పాటు మరో ఇద్దరు నిందితులను 2006లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో ప్రధాన సాక్షి ఉమేష్ పాల్ కిడ్నాప్‌లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    తాజా

    IPL 2025: ప్లేఆఫ్స్ రేసులో ముంబయి, ఢిల్లీకి ఇంకా ఆశలు ఉన్నాయా? ఐపీఎల్
    Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ.. ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్టాక్ మార్కెట్
    Naveen Polishetty: మణిరత్నం దర్శకత్వంలో నవీన్‌ పోలిశెట్టి.. క్రేజీ కాంబో రాబోతుందా? టాలీవుడ్
    Revanth Reddy: నేడు నాగర్‌ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌ పర్యటన రేవంత్ రెడ్డి

    ఉత్తర్‌ప్రదేశ్

    కృష్ణ జన్మభూమి వివాదం.. షాహీ ఈద్గా మసీదు వివాదాస్పదంలో సర్వేకు కోర్టు ఆదేశం భారతదేశం
    ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి యోగి ఆదిత్యనాథ్
    దిల్లీ ప్రమాదం రిపీట్: నోయిడాలో స్విగ్గీ డెలివరీ బాయ్‌ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు దిల్లీ
    ఎంవీ గంగా విలాస్: ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్‌ను ప్రారంభించిన మోదీ నరేంద్ర మోదీ

    తాజా వార్తలు

    వినియోగదారులకు గుడ్‌న్యూస్; వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలు తగ్గాయ్ వాణిజ్య సిలిండర్
    Hush money case: న్యూయార్క్ జడ్జి నన్ను ద్వేషిస్తున్నారు: డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్
    నాకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ ఒక్క మాట మాట్లాడినా కేసు పెడతా: అసోం సీఎం హిమంత అస్సాం/అసోం
    మద్యం మత్తులో ఎయిర్ హోస్టెస్‌పై వేధింపులు; ముంబయిలో నిందితుడు అరెస్ట్ ముంబై

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    SCO Event: పాకిస్థాన్ మ్యాప్‌పై భారత్ అభ్యంతరం; తోకముడిచిన దాయాది దేశం జమ్ముకశ్మీర్
    ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు; 44 కేసులు నమోదు, నలుగురి అరెస్టు దిల్లీ
    గురుద్వారాలో 45 నిమిషాలు గడిపిన అమృత్‌పాల్ సింగ్; అక్కడే బట్టలు మార్చుకొని పరార్ పంజాబ్
    బిల్కిస్ బానో కేసు విచారణకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025