NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Fake Medicines: ఢిల్లీ నకిలీ మందుల కేసులో సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశం 
    తదుపరి వార్తా కథనం
    Fake Medicines: ఢిల్లీ నకిలీ మందుల కేసులో సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశం 
    Fake Medicines: ఢిల్లీ నకిలీ మందుల కేసులో సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశం

    Fake Medicines: ఢిల్లీ నకిలీ మందుల కేసులో సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 05, 2024
    01:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సిఫారసు మేరకు ఢిల్లీ 'నకిలీ మందుల' కేసులో సీబీఐ దర్యాప్తునకు కేంద్ర హోంశాఖ ఆదేశించింది.

    ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందిగా కేంద్ర హోంశాఖ సీబీఐని ఆదేశించింది.

    ఢిల్లీ ప్రభుత్వ విజిలెన్స్ విభాగం గురువారం నకిలీ డ్రగ్స్ వ్యవహారాన్ని సీబీఐ విచారణ కోసం హోం మంత్రిత్వ శాఖకు సూచించిన తర్వాత ఈ పరిణామం జరిగింది.

    ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గతంలో దర్యాప్తు సంస్థకు లేఖ రాశారు. ఈ కేసుపై దర్యాప్తును అభ్యర్థించారు.

    ప్రభుత్వ ఆసుపత్రుల్లో నకిలీ మందులపై ఢిల్లీ విజిలెన్స్ విభాగం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ చర్య తీసుకుంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నకిలీ మందుల కేసులో సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశం

    "The Union Home Ministry has ordered a CBI investigation into the Delhi 'fake medicines' case on LG VK Saxena's recommendation. The Home Ministry has directed the CBI to register an FIR in the case.

    Please Follow @THE_SQUADR0N For Latest Updates #CBIInvestigation… pic.twitter.com/LVNk1cRMSX

    — THE SQUADRON (@THE_SQUADR0N) January 5, 2024

    Details 

    సరఫరా నుండి తొలగించాల్సిన ఐదు మందులు ఇవే..

    నివేదిక ప్రకారం,విజిలెన్స్ విభాగం ప్రముఖ ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రులైన LNJP, DDU,IHBAS నుండి సేకరించిన నాసిరకం మందుల నమూనాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించింది.

    విజిలెన్స్ విభాగం డ్రగ్స్ నాణ్యత లేనివిగా నిర్ధారించారు. విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ కొన్ని మందులను స్టాండర్డ్ క్వాలిటీగా లేనందున వాటిని వెనక్కి తీసుకోవాలని కోరింది.

    విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ ఆదేశాల తర్వాత, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆదివారం నగరంలోని ప్రభుత్వ ఆరోగ్య సౌకర్యాలలో మందుల కొరతను నివారించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆరోగ్య శాఖను కోరారు.

    అమ్లోడిపైన్ (హై బ్లడ్ ప్రెషర్), లెవెటిరాసెటమ్ (మూర్ఛ కోసం), పాంటోప్రజోల్ (కడుపులో గ్యాస్), సెఫాలెక్సిన్ (యాంటీబయోటిక్), డెక్సామెథాసోన్ (స్టెరాయిడ్) సరఫరా నుండి తొలగించాల్సిన ఐదు మందులలో ఉన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్

    దిల్లీ

    Delhi pollution: యాప్ ఆధారిత క్యాబ్‌ల ప్రవేశాన్ని నిషేదించిన ఢిల్లీ  భారతదేశం
    Delhi AirPollution: 'తీవ్రంగానే' ఢిల్లీ గాలి ; నవంబర్ 20-21 తేదీల్లో కృత్రిమ వర్షం కురిసే అవకాశం  భారతదేశం
    Delhi Pollution: కాలుష్య నియంత్రణ చర్యల తనిఖీకి గ్రౌండ్ లెవెల్లో ఢిల్లీ మంత్రులు  భారతదేశం
    Delhi Pollution: ఢిల్లీ గాలి నాణ్యతను మెరుగుపచిన రాత్రి వర్షం.. ఈరోజు మరింత వర్షం కురిసే అవకాశం  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025