NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బీఆర్ఎస్ సర్కారుపై అమిత్ షా చురకలు.. కేసీఆర్ కారు, ఒవైసీ స్టీరింగ్ అంటూ..
    తదుపరి వార్తా కథనం
    బీఆర్ఎస్ సర్కారుపై అమిత్ షా చురకలు.. కేసీఆర్ కారు, ఒవైసీ స్టీరింగ్ అంటూ..
    కేసీఆర్ కారు, ఒవైసీ స్టీరింగ్ అంటూ

    బీఆర్ఎస్ సర్కారుపై అమిత్ షా చురకలు.. కేసీఆర్ కారు, ఒవైసీ స్టీరింగ్ అంటూ..

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 10, 2023
    05:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు.

    ఈ మేరకు జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ జన గర్జన సభలో పాల్గొన్నారు.

    అనంతరం ప్రసంగించిన మంత్రి, తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీలను తీవ్ర స్థాయిలో ఎండగట్టారు.

    తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని, పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.

    గత 10 ఏళ్లుగా, కేసీఆర్ తన కుటుంబం కోసమే పనిచేశారని, రైతుల ఆత్మహత్యలో రాష్ట్రాన్ని నెం.1గా చేశారన్నారు.

    అవినీతిలోనూ తెలంగాణను నెంబర్ 1గా మార్చారన్నారు. కేసీఆర్ ఎన్నికల గుర్తు కారు, కానీ స్టీరింగ్ మాత్రం ఒవైసీ వద్దే ఉందని చురకలు అంటించారు.

    మజ్లిస్ కనుసన్నుల్లోని బీఆర్ఎస్ పార్టీని పాతరేసి బీజేపీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    గత 10 ఏళ్లుగా కేసీఆర్ కుటుంబం కోసమే పనిచేశారు: అమిత్ షా

    Addressing the enthusiastic people of Adilabad at 'Jana Garjana Sabha' in Telangana. తెలంగాణలో నిర్వహిస్తున్న 'జన గర్జన' సభలో ఎంతో ఉత్సాహంతో పాల్గొంటున్న ఆదిలాబాద్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న. https://t.co/X9h2rWudGG

    — Amit Shah (@AmitShah) October 10, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమిత్ షా
    బీజేపీ

    తాజా

    Mango seed: చర్మం నుంచి జీర్ణక్రియ వరకు.. మామిడి టెంకలతో అద్భుత ప్రయోజనాలివే! జీవనశైలి
    Mohmand Dam: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు.. మోహ్మండ్ హైడ్రోపవర్ ప్రాజెక్టుపై చైనా దృష్టి చైనా
    ACUTE FOOD INSECURITY IN PAKISTAN: ఆహార సంక్షోభంలో పాక్‌.. 11మిలియన్ల మంది ఆకలితో అలమటించే ప్రమాదం: FAO పాకిస్థాన్
    Pakistan:పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ.. జ్యోతి మల్హోత్రాను ఓ అస్త్రంగా మలుచుకున్నారు: హర్యానా పోలీసులు   జ్యోతి మల్హోత్రా

    అమిత్ షా

    రెజ్లర్ల సమస్యలను చెప్పేందుకు రేపు రాష్ట్రపతి, అమిత్ షాను కలవాలని ఖాప్ నేతల నిర్ణయం  రెజ్లింగ్
    మణిపూర్‌లో 5జిల్లాల్లో కర్ఫ్యూ ఎత్తివేత; ఇప్పటి వరకు 98మంది మృతి  మణిపూర్
    ఏపీకి భాజపా అగ్రనేతల క్యూ.. ఆంధ్రలో పొలిటికల్ హీట్ షురూ జేపీ నడ్డా
    దిల్లీలో అమిత్ షాను కలిసిన చంద్రబాబు- వచ్చేవారం ఏపీకి బీజేపీ అగ్రనేతలు; పొత్తు  కొసమేనా?  ఆంధ్రప్రదేశ్

    బీజేపీ

    సన్నీ డియోల్ బంగ్లా వేలం నోటీసు ఉపసంహరణపై.. కాంగ్రెస్‌ విమర్శలు  కాంగ్రెస్
    Bandi Sanjay: దొంగ ఓట్లతో గెలిచేందుకు వైఎస్ జగన్ కుట్ర- బండి సంజయ్ ఆరోపణలు  బండి సంజయ్
    అసోం బీజేపీ ఎంపీ ఇంట్లో 10ఏళ్ల బాలుడి మృతదేహం.. అసలేమైంది?  అస్సాం/అసోం
    Khammam: ఖమ్మంలో బీజేపీ ఎన్నికల శంఖారావం; సీఎం కేసీఆర్‌పై అమిత్ షా విమర్శలు  తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025